సంగారెడ్డిలో పీజీ మెడికల్ విద్యార్థి ఆదృశ్యం కలకలం రేపుతుంది. తమిళనాడుకి చెందిన పీజీ మెడికల్ స్టూడెంట్ గోకుల్ నాథ్ తండ్రికి సూసైడ్ నోట్ వాట్సాప్ చేసి అదృశ్యమైయ్యాడు. నిన్నటి నుంచి గోకుల్ ఫోన్ స్విచ్ఆఫ్ వస్తుందని పోలీసులకు తండ్రి ఫిర్యాదు చేశాడు.
సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలంలోని గొంగ్లూర్ తండాలో నివాసం ఉంటున్న బీమ్లా అనే వ్యక్తి ఆందోల్ మండలం అన్నాసాగర్ దగ్గర రోడ్ ప్రమాదం జరగడంతో అతడు అక్కడే మృతి చెందారు. ఈ విషయం తెలిసిన బీమ్లా తండ్రి తట్టుకోలేక పోయారు, చేతికొచ్చిన కొడుకు తన కళ్ళముందే నిర్జీవంగా పడి ఉండటంతో చూసి జీర్ణించుకోలేని బీమ్లా తండ్రి ధర్మా నాయక్ ఒక్కసారిగా గుండెపోటుతో కుప్పకూలి పోయారు.
విస్తారా విమానంలో ప్రయాణికుడు తోటి ప్రయాణికుడితో తీవ్ర వాగ్వాదానికి దిగుతున్న వీడియో ఇంటర్నెట్లో వైరల్గా మారింది. ఇతర ప్రయాణీకుడు తన కుమార్తెను వేధించాడని ప్రయాణీకుడు ఆరోపించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
తల్లి దండ్రులు పిల్లల భవిష్యత్ కోసం ఎన్నెన్నో కలలు కంటారు.. ఎలాంటి చదువులు చదవాలి.. ఏం ఉద్యోగాలు చెయ్యాలి దగ్గర నుంచి ఎలాంటి అబ్బాయిని ఇచ్చి పెళ్లి చెయ్యాలి.. ఎలాంటి అమ్మాయిని కోడలుగా తెచ్చుకోవాలి అని పుట్టినప్పటి నుంచి ఎన్నెన్నో కలలు కంటుంటారు.. అయితే ఈరోజుల్లో కులం అనే మాటలు తక్కువగా వినిపిస్తున్నాయి.. కానీ కొంతమంది మాత్రం తాము చెప్పినదాన్ని వినాలని తమ నచ్చిన వారిని ఇచ్చి పెళ్లి చేస్తున్నారు.. ఒకవేళ వాళ్ల మాటలు వినకుండా పెళ్లి…
ఇటీవల చాలా మంది చిన్న చిన్న విషయాలకే మనస్థాపానికి గురై విచక్షణ కోల్పోతున్నారు.. ఆ సమయంలో ఎదుటి వారిపై దాడులు చేయడం.. కొన్నిసార్లు హత్యలు చేయడం చూస్తున్నాం. తాము చేసిన తప్పు తెలుసుకునేలోగా జరగాల్సిన అనర్ధాలు జరిగిపోతున్నాయి.
Great Father: నాన్న అందరికీ తానో ఓ ఎమోషన్.. తాను ఎన్ని కష్టాలు పడినా తన పిల్లలు సుఖంగా ఉండాలనుకునే వ్యక్తి. తను బతికంత కాలం పిల్లలకు ఓ ఆపద రాకుండా కాపాడే రక్షణ కవచం.
నవమాసాలు మోసి కనిపెంచితే వృద్ధాప్యంలో తోడుగా ఉంటారనుకున్న బిడ్డలు క్షణికావేశంలో తీసుకున్న తొందరపాటు నిర్ణయాలతో ఆ తల్లిదండ్రులు దిక్కుతోచని స్థితిలో పడుతున్నారు.
కొడుకు పెళ్లి కోసం ఓ తండ్రి తన కులం నుంచి మరొక కులానికి మారాడు. ఈఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని నర్సింగపూర్ జిల్లా కరేలిలో చోటు చేసుకుంది. ప్రేమించిన అమ్మాయిని దక్కించుకోవాలన్న తపనతో.. తన ప్రేమను పొందేందుకు ఓ యువకుడు ముస్లిం నుంచి హిందువుగా మారాడు.