New Toll Rules: దేశవ్యాప్తంగా జాతీయ రహదారులపై ప్రయాణించే వాహనదారుల కోసం కేంద్ర ప్రభుత్వం టోల్ నిబంధనలను మరింత కఠినతరం చేసింది. టోల్ చెల్లింపులు బకాయి ఉంటే, వాహనానికి సంబంధించిన కీలక ప్రభుత్వ సేవలు నిలిచిపోతాయని స్పష్టం చేసింది. హైవేపై ప్రయాణిస్తున్నప్పుడు టోల్ ప్లాజా వద్ద ఫాస్టాగ్ స్కాన్ అవుతుంది, బీప్ సౌండ్ వస్తుంది, గేట్ పైకి లేస్తుంది.. ఇక పని అయిపోయిందనుకుంటాం. కానీ, ఇకపై అలా కాదు. టోల్ డబ్బు బకాయి ఉంటే దాని ప్రభావం…
హైవే మార్గాల్లో ప్రయాణించే వాహనదారులకు బిగ్ అలర్ట్. నవంబర్ 15 నుంచి ఈ టోల్ నియమం మారబోతోంది. మీరు ఈ తప్పు చేస్తే భారీగా నష్టపోతారు. నవంబర్ 15 నుంచి అమల్లోకి వచ్చే టోల్ ట్యాక్స్ నిబంధనలలో కేంద్ర ప్రభుత్వం కీలక మార్పు చేసింది. ఇప్పుడు, మీ వాహనంలో ఫాస్టాగ్ లేకపోతే లేదా అది పనిచేయకపోతే, మీరు టోల్ ప్లాజాలో భారీ జరిమానాను ఎదుర్కోవలసి ఉంటుంది. అయితే, డిజిటల్ చెల్లింపులకు ప్రభుత్వం ఉపశమనం ప్రకటించింది. అంటే, ఆన్లైన్లో…
జాతీయ రహదారులపై ఉన్న టోల్ ప్లాజాల వద్ద రద్దీని తగ్గించేందుకు, వాహనదారులు గంటల తరబడి వేచి ఉండకుండా త్వరగా తమ గమ్యస్థానాలను చేరేందుకు ఫాస్ట్ ట్యాగ్ ప్రవేశ పెట్టారు. ఈ ఫాస్ట్ ట్యాగ్ (FASTag) విధానంతో డిజిటల్ ట్రాన్సాక్షన్స్ విధానాన్ని కూడా ప్రోత్సహించబడుతుంది. కాగా.. ఫాస్ట్ ట్యాగ్ లో కొత్త రూల్స్ వచ్చాయి.
Fastag : దేశంలో ఫాస్టాగ్కు సంబంధించి కొత్త నియమాన్ని త్వరలో ప్రవేశపెట్టవచ్చు. ఫాస్టాగ్ కోసం వార్షిక టోల్ పాస్ను ప్రవేశపెట్టాలని భారత ప్రభుత్వం పరిశీలిస్తుంది.