Home
Epfo
Epfo News
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్డ్రా చేస్తే పెన్షన్పై ప్రభావం..!
EPFO Warning: ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) అందులోని సభ్యులకు కీలక సూచన చేసింది. రిటైర్మెంట్ తర్వాత నెలవారీ పెన్షన్ ప్రయోజనం పొందాలనుకునే అర్హత కలిగిన సభ్యులు కనీసం 10 ఏళ్ల అర్హత కలిగిన సర్వీస్ పూర్తి చేయాలని సూచించింది. అలాగే ఈ సర్వీస్ వ్యవధి పూర్తికాకముందే PF మొత్తాన్ని విత్డ్రా చేసుకోవడం వల్ల భవిష్యత్తులో పెన్షన్ ప్రయోజనంపై ప్రభావం పడే అవకాశం ఉందని హెచ్చరించింది. ఆగస్టు 22న EPFO అధికారిక X ఖాతా ద్వారా… -
EPFO: పీఎఫ్ చందాదారులకు భారీ ఊరట.. అప్లై చేయకుండానే నేరుగా బ్యాంక్ ఖాతాల్లోకి డబ్బులు!
EPFO: బ్యాంకులు, ఎల్ఐసీ (LIC), ఈపీఎఫ్ఓ (EPFO)లలో వేల కోట్ల రూపాయల క్లెయిమ్ చేయని (Unclaimed) సొమ్ము ఏళ్ల తరబడి మూలుగుతోంది. ఈ క్రమంలో కార్మిక వర్గానికి శుభవార్త అందిస్తూ.. ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) ఈ సొమ్మును అసలైన హక్కుదారులకు చేర్చేందుకు ఓ సరికొత్త విప్లవాత్మక అడుగు వేసింది. ఇకపై ఖాతాదారులు ఎలాంటి ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ అప్లికేషన్లు పెట్టుకోవాల్సిన అవసరం లేకుండానే.. నిరుపయోగంగా (In-active) ఉన్న పీఎఫ్ ఖాతాల నుంచి నేరుగా రూ.1… -
EPFO: ‘విశ్వాస్’ పథకాన్ని ప్రారంభించిన ఈపీఎఫ్వో.. ఎవరి కోసమంటే..!
ఈపీఎఫ్వో సరికొత్త పథకాన్ని ప్రారంభించింది. వివాదాలు పరిష్కారం కోసం 6 నెలల పాటు ‘విశ్వాస్ 2026’ పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం కింద దరఖాస్తులను ఈపీఎఫ్వో ఎంప్లాయర్ పోర్టల్ ద్వారా డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికేట్ (DSC) లేదా ఇ-సిగ్నేచర్ ఉపయోగించి ఆన్లైన్లో సమర్పించాలని తెలిపింది. -
EPFO EPF Interest: పీఎఫ్ ఖాతాదారులకు ఈపీఎఫ్ఓ గుడ్ న్యూస్.. జూలై 15 నాటికి వడ్డీ జమ.. రూ.1.44 లక్షల కోట్లు క్రెడిట్!
దేశంలోని కోట్లాది ఉద్యోగులకు ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) తీపికబురు అందించింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి 8.25 శాతం EPF వడ్డీని జూలై 15 నాటికి సభ్యుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు ప్రకటించింది. దేశవ్యాప్తంగా దాదాపు 34 కోట్ల EPF ఖాతాల్లో రూ.1.44 లక్షల కోట్లకు పైగా వడ్డీ మొత్తాన్ని జమ చేయనుంది. ఈసారి కొత్త Centralised IT Enabled Services (CITES) వ్యవస్థ ద్వారా భారీ స్థాయిలో వడ్డీ పంపిణీ చేపడుతున్నట్లు EPFO తెలిపింది.… -
EPFOలో కీలక మార్పులు.. పోర్టల్లో రెండు సేవలకు ముగింపు..
EPFO: ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) తన ఆన్లైన్ సేవల్లో కీలక మార్పులు చేసింది. ఇటీవల వారం రోజుల పాటు కొనసాగిన డేటాబేస్, సాఫ్ట్వేర్ అప్గ్రేడ్ అనంతరం EPFO పోర్టల్ మళ్లీ అందుబాటులోకి వచ్చినప్పటికీ, కొన్ని సేవలను పూర్తిగా పోర్టల్ నుంచి తొలగించింది. ముఖ్యంగా UAN (యూనివర్సల్ అకౌంట్ నంబర్)కు సంబంధించిన రెండు కీలక సేవలు ఇకపై EPFO వెబ్సైట్లో అందుబాటులో ఉండవు. EPFO తెలిపిన వివరాల ప్రకారం, అప్గ్రేడ్ తర్వాత క్లెయిమ్ల ప్రాసెసింగ్ పూర్తిస్థాయిలో… -
EPFO: ఉద్యోగులకు అలర్ట్.. క్లెయిమ్ చేయని EPF డబ్బు రూ.9,330 కోట్లు
EPFO: ఈపీఎఫ్ ఖాతాల్లో ఉద్యోగుల సొమ్ము పేరుకుపోయి ఉంది. ఇన్యాక్టివ్ ఈపీఎఫ్ ఖాతాల్లో ఎవరూ క్లెయిమ్ చేయని సొమ్ము వేల కోట్లలో ఉన్నట్లు తేలింది. సుమారుగా 31 లక్షల ఇన్యాక్టివ్ ఖాతాల్లో రూ. 9330 కోట్లకు పైగా ఉద్యోగుల సొమ్ము ఉన్నట్లు ఆర్టీఐ ద్వారా వెల్లడైంది. కేంద్ర ప్రభుత్వం కొత్త ఈపీఎఫ్ స్కీమ్ -2026ను అమలులోకి తీసుకొచ్చిన నేపథ్యంలో ఈ సమాచారం ప్రాధాన్యత సంతరించుకుంది. మార్చి 31, 2026 నాటికి దేశవ్యాప్తంగా 30,91,862 ఇనాపరేటివ్ ఈపీఎఫ్ ఖాతాలు… -
EPFO: పీఎఫ్ ఖాతాదారులకు గుడ్న్యూస్.. 74 ఏళ్లుగా ఉన్న కీలక సమస్యకు పరిష్కారం
ఉద్యోగుల భవిష్యనిధి (EPF) ఖాతాదారులకు కేంద్ర ప్రభుత్వం కీలక శుభవార్త చెప్పింది. దాదాపు 74 ఏళ్లుగా అమల్లో ఉన్న ఈపీఎఫ్ స్కీమ్-1952 స్థానంలో ఈపీఎఫ్ స్కీమ్-2026ను అమల్లోకి తీసుకొచ్చింది. జూన్ 29న గెజిట్లో ప్రచురితమైన ఈ కొత్త నిబంధనలు వెంటనే అమల్లోకి వచ్చాయి. -
EPFO: ఖాతాదారులకు అలర్ట్.. మళ్లీ సేవలకు బ్రేక్.. కారణమిదే!
ఈపీఎఫ్వో సేవలకు మరోసారి బ్రేక్ పడింది. గత నెలలో అప్గ్రేడ్ కోసం కొన్ని రోజులు సేవలను నిలిపివేసింది. తాజాగా మరోసారి ఆన్లైన్ సేవలు నిలిపివేసినట్లు సంస్థ తెలిపింది. జూలై 2 వరకు ఆన్లైన్ సేవలు పని చేయవమని వెల్లడించింది. -
EPFO: పీఎఫ్ ఖాతాదారులకు అలర్ట్.. జూన్లో 3 రోజులు సేవలకు అంతరాయం
ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) ఖాతాదారులకు కీలక ప్రకటన చేసింది. భారీ సిస్టమ్ అప్గ్రేడేషన్, డేటాబేస్ సమీకరణ పనుల నేపథ్యంలో తమ ఆన్లైన్ క్లెయిమ్ ప్రాసెసింగ్ పోర్టల్ను మూడు రోజుల పాటు నిలిపివేయనున్నట్లు వెల్లడించింది. -
PF Withdrawal Via UPI-ATM: ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అదిరిపోయే శుభవార్త చెప్పిన కేంద్రం..
PF Withdrawal Via UPI-ATM: ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) ఖాతాదారులకు కేంద్ర శ్రమ మంత్రిత్వ శాఖ ఒక అదిరిపోయే శుభవార్త అందించింది. పీఎఫ్ ఖాతాలో (PF Account) దాచుకున్న డబ్బులను ఇకపై నేరుగా ఏటీఎం (ATM), యూపీఐ (UPI) ద్వారా విత్డ్రా చేసుకునే సదుపాయం త్వరలోనే అందుబాటులోకి రానుంది. జూన్ నెల ముగిసేలోపే ఈ సరికొత్త సేవలను ఈపీఎఫ్ఓ సభ్యులకు అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. గురువారం నాడు కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ…
తాజావార్తలు
-
Sandeep Reddy Vanga : ప్రభాస్ ‘స్పిరిట్’ కి A సర్టిఫికెట్ పక్కా.. నేను ఎంత గింజుకున్నా అంతే!
-
Modi-Rahul Gandhi: కులగణనపై మోడీకి ఖర్గే, రాహుల్గాంధీ లేఖ.. ఏముందంటే..!
-
Sandeep Reddy Vanga : ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్!
-
Power Bank Explosion : పవర్ బ్యాంక్ పేలి విద్యార్థికి తీవ్ర గాయాలు
-
OTR: మంత్రి కొండా సురేఖను కేబినెట్ నుంచి తప్పిస్తారా..?
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!