Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Employees Strike

Employees Strike News

    • Key Treatment For Knee Problems: కీళ్ల జబ్బుకి కీలక చికిత్స. ఒక్క ఇంజెక్షన్‌ ఖరీదు లక్షా పాతిక వేలు
      #బిజినెస్‌

      Key Treatment For Knee Problems: కీళ్ల జబ్బుకి కీలక చికిత్స. ఒక్క ఇంజెక్షన్‌ ఖరీదు లక్షా పాతిక వేలు

      Key Treatment For Knee Problems: ముసలితనంలో వచ్చే కీళ్ల వ్యాధికి కీలకమైన చికిత్స అందుబాటులోకి వస్తోంది. దేశంలోనే తొలిసారిగా ‘ఆఫ్‌ ది సెల్ఫ్‌’ సెల్ థెరపీ ట్రీట్మెంట్‌కు రంగం సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా పేషెంట్‌కి ఇచ్చే ఒక్క ఇన్జెక్షన్ ఖరీదే లక్షా పాతిక వేల రూపాయలు కావటం గమనించాల్సిన విషయం. ఈ మెడిసిన్‌ ప్రభావం రెండేళ్ల కన్నా ఎక్కువే ఉంటుంది.
    • ప్రభుత్వం నుంచి ఇవాళే కీలక ప్రకటన..!
      #ఆంధ్రప్రదేశ్

      ప్రభుత్వం నుంచి ఇవాళే కీలక ప్రకటన..!

      పీఆర్సీ, ఫిట్‌మెంట్‌, హెచ్ఆర్ఏ వ్య‌వ‌హారం ఏపీలో కాక‌రేపుతోంది. అయితే, మ‌రోసారి చ‌ర్చ‌లు కొన‌సాగుతున్నాయి.. దీంతో.. కార్మికుల స‌మ్మె డెడ్‌లైన్ కంటే ముందే.. ఈ వ్య‌వ‌హారానికి పులిస్టాట్ పెట్టేందుకు ప్ర‌భుత్వం ప్ర‌య‌త్నిస్తున్న‌ట్టు తెలుస్తోంది.. ఇక‌, ఇవాళ ఎన్టీవీతో ప్ర‌త్యేకంగా మాట్లాడిన స్టీరింగ్ కమిటీ సభ్యులు వెంకట్రామిరెడ్డి, పట్టువిడుపులకు మేం కూడా సిద్ధంగా ఉన్నామ‌ని తెలిపారు.. చర్చలు ఇంకా కొనసాగుతున్నాయి.. ఒకదానికి ఒకటి లింక్ అయి ఉన్న అంశాలు ఉన్నాయ‌న్న ఆయ‌న‌… కొన్నింటి పై ప్రభుత్వం, కొన్ని అంశాల్లో మేం…
    • ఉద్యోగుల ఛ‌లో విజ‌య‌వాడ‌.. భ‌యంతో ఆర్జీవీకి చ‌లి జ్వ‌రం…
      #ఆంధ్రప్రదేశ్

      ఉద్యోగుల ఛ‌లో విజ‌య‌వాడ‌.. భ‌యంతో ఆర్జీవీకి చ‌లి జ్వ‌రం…

      ప్ర‌భుత్వంపై యుద్ధాన్ని ప్ర‌క‌టించిన ఉద్యోగులు.. ఇవాళ ఛ‌లో విజ‌య‌వాడ‌తో హ‌డ‌లెత్తించారు.. ఎక్క‌డ చూసి జ‌న‌సందోహ‌మే.. ఎక్క‌డ విన్నా త‌మ డిమాండ్ల‌తో నినాదాలే.. ఓవైపు ఎండ మండిపోతున్నా.. న‌డీ రోడ్ల‌పై కూర్చొని.. నిల‌బ‌డి.. నినాదాల‌తో హోరెత్తించారు ఉద్యోగులు.. ఛ‌లో విజ‌య‌వాడ త‌ర్వాత మ‌రోసారి చ‌ర్చ‌ల‌కు ఆహ్వానించింది ప్ర‌భుత్వం.. చ‌ర్చ‌ల ద్వారానే స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించుకుందాం.. స‌మ్మెలు, ఆందోళ‌న‌తో ఏం సాధించ‌లేర‌ని ప్ర‌భుత్వం నుంచి వినిపిస్తున్న కామెంట్లు.. అయితే, ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం సంగ‌తేమో గానీ.. విజయవాడలో జన సందోహాన్ని చూసి సంచ‌న‌ల…
    • ఉద్యోగుల ఉద్యమానికి జ‌న‌సేనాని మ‌ద్ద‌తు.. ఒక ఉద్యోగి కొడుకుగా ఆ కష్టాలు తెలుసు..
      #ఆంధ్రప్రదేశ్

      ఉద్యోగుల ఉద్యమానికి జ‌న‌సేనాని మ‌ద్ద‌తు.. ఒక ఉద్యోగి కొడుకుగా ఆ కష్టాలు తెలుసు..

      ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో పీఆర్సీ ఉద్య‌మం ఉధృతం రూపం దాల్చింది.. ఇవాళ నిర్వ‌హించిన ఛ‌లో విజ‌య‌వాడ కార్య‌క్ర‌మం విజ‌య‌వంతం కావ‌డంతో.. వారిలో మ‌రింత ప‌ట్టుద‌ల పెరిగింది.. రేపు స‌మావేశ‌మై… భ‌విష్య‌త్ కార్యాచ‌ర‌ణ ప్ర‌క‌టించ‌డానికి సిద్ధం అయ్యారు.. ఇదే స‌మ‌యంలో స‌మ్మెకు సిద్ధం అవుతున్నారు.. ఇక‌, ఉద్యోగుల‌కు క్ర‌మంగా మ‌ద్ద‌తు పెరుగుతోంది.. ఇవాళ ఉద్యోగుల‌ ఉద్యమానికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ మద్దతు పలికారు. ఒక ప్రభుత్వ ఉద్యోగి కొడుకుగా ఆ కష్టాలు తనకు తెలుసునని.. ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నారని ఇన్నాళ్లు…
    • అరెస్ట్ చేసిన ఉద్యోగులను భేషరతుగా‌ విడుదల చేయాలి.. రేపు కార్యాచ‌ర‌ణ ప్ర‌క‌ట‌న‌
      #ఆంధ్రప్రదేశ్

      అరెస్ట్ చేసిన ఉద్యోగులను భేషరతుగా‌ విడుదల చేయాలి.. రేపు కార్యాచ‌ర‌ణ ప్ర‌క‌ట‌న‌

      పీఆర్సీ విష‌యంలో ప్ర‌భుత్వంపై యుద్ధం ప్ర‌క‌టించిన ఉద్యోగులు.. ఇవాళ ఛ‌లో విజ‌య‌వాడ కార్య‌క్ర‌మాన్ని విజ‌య‌వంతం నిర్వ‌హించారు.. విజ‌య‌వాడ‌లోని రోడ్లు.. ఉద్యోగుల‌తో కిక్కిరిసిపోయాయి.. పోలీసులు ఎన్ని ఆంక్ష‌లు విధించినా.. ఉద్యోగుల కార్య‌క్ర‌మాన్ని అడ్డుకోలేక‌పోయారు.. పెద్ద ఎత్తున అరెస్ట్ లు, నిర్బంధాలు కూడా వారిని ఆప‌లేక‌పోయాయి.. ఇక‌, ఛ‌లో విజ‌య‌వాడ‌పై స్పందించిన స్టీరింగ్ కమిటీ సభ్యుడు బండి శ్రీనివాసరావు.. రాష్ట్రం నలుమూలల నుంచి ఛలో విజయవాడకు లక్షలాదిగా ఉద్యోగులు త‌ర‌లివ‌చ్చార‌ని తెలిపారు.. ప్రభుత్వం ఎన్ని ఆంక్షలు విధించినా ఛలో విజయవాడను…
    • ద‌య‌చేసి స‌మ్మె విర‌మించండి.. చ‌ర్చ‌ల ద్వారానే ప‌రిష్కారం
      #ఆంధ్రప్రదేశ్

      ద‌య‌చేసి స‌మ్మె విర‌మించండి.. చ‌ర్చ‌ల ద్వారానే ప‌రిష్కారం

      పీఆర్సీ విష‌యంలో ఆందోళ‌న బాట‌ప‌ట్టిన ఉద్యోగులు.. ఇవాళ ఛ‌లో విజ‌య‌వాడ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించారు.. అయితే, స‌మ్మె విర‌మించండి.. సమస్యలు చర్చల ద్వారానే పరిష్కారమవుతాయని ఉద్యోగుల‌ను కోరారు సీఎస్‌ సమీర్‌ శర్మ… మా కుటుంబంలో కోపం ఉంటే మాట్లాడుకుంటాం.. కొన్ని ఇబ్బందులు ఉంటాయి.. వాటి మీద చర్చించడానికి సిద్ధంగా ఉన్నామ‌న్న ఆయ‌న‌.. అస‌లు సమ్మె చేస్తే ఏమి వ‌స్తుంద‌ని ప్ర‌శ్నించారు.. ఇప్పుడు ఇచ్చిన ఐఆర్ సుమారు 30 నెలల పాటు ఇచ్చాం.. ఐఆర్ అనేది ఇంట్రస్ట్ ఫ్రీ లోన్…
    • ఉద్యోగులు స‌మ్మెకు వెళ్ల‌కుండా చూడండి.. క‌లెక్ట‌ర్ల‌కు సీఎస్‌ ఆదేశాలు
      #ఆంధ్రప్రదేశ్

      ఉద్యోగులు స‌మ్మెకు వెళ్ల‌కుండా చూడండి.. క‌లెక్ట‌ర్ల‌కు సీఎస్‌ ఆదేశాలు

      వివిధ రూపాల్లో ఆందోళ‌న‌లు నిర్వ‌హిస్తోన్న‌ ఉద్యోగులు స‌మ్మెకు వెళ్లేందుకు సిద్ధం అవుతున్నారు.. అయితే, చ‌ర్చ‌ల ద్వారా స‌మ్మెకు వెళ్ల‌కుండా ఆపాలంటూ.. అన్ని జిల్లాల క‌లెక్ట‌ర్లు, హెచ్‌వోడీల‌కు ఆదేశాలు జారీ చేశారు ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సమీర్ శర్మ.. రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగ సంఘాలు చేస్తున్నఆందోళన కార్యక్రమాలపై ఉద్యోగ సంఘాలతో మాట్లాడి వివిధ అంశాలను చర్చలు ద్వారా పరిష్కరించుకునేందుకు ఆందోళనను విరమించి ముందుకు వచ్చేలా ఉద్యోగ సంఘాలను ఒప్పించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలక్టర్లను ఆదేశించారు. ఆర్ధికశాఖ…
    • ఏపీ ఉద్యోగుల ఆందోళనకు తాత్కాలిక బ్రేక్‌..
      #Top Story

      ఏపీ ఉద్యోగుల ఆందోళనకు తాత్కాలిక బ్రేక్‌..

      పీఆర్సీ, పెండింగ్‌ సమస్య పరిష్కారం ఆంధ్రప్రదేశ్‌లో ఆందోళన బాటపట్టాయి.. 70కి పైగా డిమాండ్లను ప్రభుత్వం ముందు పెట్టాయి.. వెంటనే పరిష్కారం చూపాలంటూ ఉద్యమాన్ని చేపట్టాయి.. అయితే, ఉద్యోగ సంఘాలతో చర్చలు జరుపుతూ వచ్చిన ప్రభుత్వం.. తాత్కాలికంగా ఉద్యోగుల ఆందోళనకు బ్రేక్‌లు వేసింది.. పెండింగ్‌ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హామీ ఇవ్వడంతో ఉద్యోగ సంఘాలు తమ ఆందోళనను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్టు ప్రకటించాయి.. రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, సీఎస్ సమీర్‌శర్మ, ఆర్థిక శాఖ…

తాజావార్తలు

  • Rajasekhar: శ్రీలీల కండిషన్.. రాజశేఖర్ షాక్! డాక్టర్ల మధ్య ‘మెడికల్’ ఒప్పందం వెనుక అసలు కథ ఇదే!

  • Off The Record: భోగాపురానికి దారేది.. కేంద్ర మంత్రి మీద గుస్సా అవుతున్న కమలం ఎమ్మెల్యే!

  • Off The Record: వైసీపీ మాజీ ఎమ్మెల్యేకి సాయం చేయబోయి.. ఆ ముగ్గురు టీడీపీ సీనియర్స్‌ అడ్డంగా బుక్కయ్యారా?

  • Harish Rao : కమీషన్ల కక్కుర్తి కోసమే అనవసరపు రిజర్వాయర్లు.. రేవంత్‌రెడ్డికి హరీష్‌ రావు సవాల్..!

  • Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ ‘సూపర్ స్టార్’ అవుతాడు.. దక్షిణాఫ్రికా దిగ్గజం జోస్యం!

ట్రెండింగ్‌

  • Rare Fish: వలకు చిక్కిన అరుదైన చేప.. ఆనందంలో మత్స్యకారుడు.. ఎగబడిన జనం..

  • Jamun Seed Powder : ఆ కాలంలో షుగర్‌ కంట్రోల్‌కు నేరేడు గింజల పొడి వాడేవారు.. తయారీ విధానం ఇలా..!

  • TCS ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఏప్రిల్ 1 నుండి జీతాల పెంపు.!

  • Ai+ నుంచి కొత్త గాడ్జెట్ల వర్షం.. PulseTab ట్యాబ్, NovaPods, RotateCam స్మార్ట్‌వాచ్ లాంచ్..!

  • బడ్జెట్, మిడ్‌రేంజ్, ప్రీమియం.. Nova 2 5G, Ultra, Flip మోడళ్లతో Ai+ ఎంట్రీ..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions