ఆటోమొబైల్ కంపెనీలు ఈ ఏడాది అద్భుతమైన కార్లను మార్కెట్ లోకి తీసుకొచ్చాయి. హైటెక్ ఫీచర్స్, స్టైలీష్ డిజైన్, పరిధి తో వాహనదారులను అట్రాక్ట్ చేశాయి. అయితే, భారత్ లో రిలీజైన ఐదు కార్లు అత్యంత ప్రజాదరణ పొందాయి. మహీంద్రా XEV 9e, మారుతి సుజుకి విక్టరీ, ఎంజి సైబర్స్టర్, హ్యుందాయ్ వెన్యూ ఫేస్లిఫ్ట్, టాటా సియెర్రా అత్యుత్తమ కార్ల లిస్టులో ఉన్నాయి. ఈ కార్లు మార్కెట్ లో అత్యధిక సేల్స్ తో అదరగొట్టాయి. Also Read:మెట్రోలో ప్రయాణించిన…
టాటా నెక్సాన్ EV మార్కెట్ లో దుమ్మురేపింది. మార్కెట్ లో 1 లక్ష యూనిట్ల అమ్మకాలతో సరికొత్త రికార్డ్ నెలకొల్పింది. టాటా నెక్సాన్ EV ఉత్పత్తి 100,000 యూనిట్ల మార్కును దాటిందని కంపెనీ అధికారికంగా ప్రకటించింది. అంటే నేడు 100,000 కంటే ఎక్కువ నెక్సాన్ EVలు రోడ్లపై పరుగులు తీస్తున్నాయి. భారతదేశంలో మొత్తం 2.5 లక్షలకు పైగా ఎలక్ట్రిక్ వాహనాలను విక్రయించిన రికార్డును టాటా మోటార్స్ నెలకొల్పిన పెద్ద సంఖ్యలో ఈ విజయం కూడా భాగం. దీనితో,…
Tata Harrier.ev: టాటా మోటార్స్(Tata Motors) ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాల్లో దూసుకుపోతోంది. దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాల్లో నెక్సాన్.ev (Nexon.ev ) టాప్ పొజిషన్లో ఉన్న సంగతి తెలిసిందే. అయితే, ఇప్పుడు హారియర్ఈవీ (Harrier.ev) కూడా అమ్మకాల్లో దూసుకుపోతోంది. ఈ ఏడాది ప్రారంభంలో ప్రారంభమైన హారియర్ ఈవీ, అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్రిక్ SUVగా మారింది. నెక్సాన్.ఈవీని దాటి సేల్స్ను హారియర్ ఈవీ సేల్స్లో దూసుకుపోతోంది.
ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరుగుతోంది. ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలు ఎలక్ట్రిక్ కార్లను మార్కెట్ లోకి తీసుకొస్తున్నాయి. ప్రముఖ ఆటోమేకర్లలో ఒకటైన మారుతి సుజుకి, తన మొదటి ఎలక్ట్రిక్ SUV, మారుతి E విటారాను భారత్ లో ఆవిష్కరించింది. SUV పవర్ ఫుల్ బ్యాటరీ, మోటారు, రేంజ్, దాని ప్రారంభ తేదీతో సహా అనేక ముఖ్యమైన వివరాలు కూడా విడుదలయ్యాయి. ఈ SUV జనవరి 2025 లో జరిగిన ఆటో ఎక్స్పోలో ప్రదర్శించారు. Also Read:Tesla: భారత్లో ‘‘టెస్లా’’కు…
మారుతి సుజుకి తన మొట్టమొదటి పూర్తి ఎలక్ట్రిక్ SUV, మారుతి ఇ-విటారాను డిసెంబర్ 2, 2025న భారత్ లో విడుదల చేయనుంది. దీనిని మొదటిసారిగా భారత్ లో జరిగిన ఆటో ఎక్స్పో 2025లో ఆవిష్కరించారు. దీనిని భారత మార్కెట్ కోసం మాత్రమే కాకుండా 100 కంటే ఎక్కువ దేశాలకు ఎగుమతి చేయనున్నట్లు కంపెనీ తెలిపింది. మారుతి ఇ విటారా భారత్ లో మేక్-ఇన్-ఇండియా ఎలక్ట్రిక్ కారుగా కొత్త గుర్తింపును సృష్టిస్తోంది. ఆగస్టు 26న, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ…
మినీ తన కొత్త పూర్తి-ఎలక్ట్రిక్ కంట్రీమాన్ SE All4 ను భారత్ లో విడుదల చేసింది. ఈ కారు స్పోర్టీ JCW-బ్యాక్ గ్రౌండ్ ట్రిమ్లో వస్తుంది. దీని ధర రూ. 66.90 లక్షలు (ఎక్స్-షోరూమ్). బుకింగ్లు ప్రారంభమైనట్లు కంపెనీ తెలిపింది. కొత్త కంట్రీమ్యాన్ SE All4 66.45kWh బ్యాటరీ, డ్యూయల్ మోటార్ సెటప్ను కలిగి ఉంది. ఇవి కలిసి 313hp పవర్, 494Nm టార్క్ను ఉత్పత్తి చేస్తాయి. ఈ SUV కేవలం 5.6 సెకన్లలో 0-100kmph వేగాన్ని…
Mahindra XEV 9S: మహీంద్రా ఎలక్ట్రిక్ వాహనాల్లో తన జోరును పెంచింది. తన EV పోర్ట్ఫోలియోలో కొత్త అధ్యాయనానికి తెర తీసింది. నవంబర్ 27, 2025న తన న్యూ XEV 9S ఎలక్ట్రిక్ కారును విడుదల చేయనుంది. బెంగళూర్లో జరిగే బ్రాండ్ ‘‘స్కీమ్ ఎలక్ట్రిక్’’ వార్షికోత్సవ కార్యక్రమంలో దీనిని లాంచ్ చేయనున్నారు.
Maruti Suzuki e Vitara: ఎలక్ట్రిక్ కార్ల వినియోగం భారతదేశంలో పెరుగుతోంది. దీనిని క్యాష్ చేసుకునేందుకు అన్ని ఆటోమొబైల్ కంపెనీలు తమ ఫ్లాగ్షిప్ కార్లను మార్కెట్లోకి దించుతున్నాయి. తాజాగా, మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ తన మొదటి ఎలక్ట్రిక్ వాహహం, ఈ-విటారాను సెప్టెంబర్ 3న విడుదల చేయబోతోంది. భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో-2025లో మొదటిసారిగా ఈ కారును ప్రదర్శించారు. భారతదేశంలో ప్రస్తుతం ఉన్న హ్యుందాయ్ క్రేటా ఎలక్ట్రిక్, టాటా కర్వ్ ఈవీ, మహీంద్రా BE 6, MG…
Xiaomi YU7 SUV: చైనా ఎలక్ట్రానిక్స్ దిగ్గజం షియోమి ఇప్పుడు ఆటోమొబైల్ రంగంలో సంచలనం సృష్టిస్తోంది. దాని SU7 ఎలక్ట్రిక్ సెడాన్ తర్వాత, ఆ కంపెనీ ఇప్పుడు మరో కొత్త YU7 ఎలక్ట్రిక్ SUVని విడుదల చేసింది. ఇది నిమిషాల వ్యవధిలో సంచలనం సృష్టించింది. ప్రస్తుతం, ఈ SUV చైనాలో మాత్రమే అందుబాటులో ఉంది, కానీ దాని బుకింగ్ వేగం ప్రపంచ మార్కెట్ దృష్టిని ఆకర్షించింది. షియోమి నుండి వచ్చిన ఈ ఎలక్ట్రిక్ కారు చైనాలో బాగా…
Tata Harrier EV: టాటా మోటార్స్ భారతీయ మార్కెట్లో తమ కొత్త ఎలక్ట్రిక్ SUV హ్యారియర్ EVను విడుదల చేసింది. జూలై 2వ తేదీ నుంచి బుకింగ్స్ ప్రారంభమవుతాయి. ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలోకి టాటా తీసుకొచ్చిన ఈ SUV మొదటిసారిగా పరిచయం చేసిన అనేక ఫీచర్లతో వినియోగదారులను ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా, సఫారి స్టోర్మ్ తర్వాత టాటా నుంచి AWD (ఆల్-వీల్ డ్రైవ్) వ్యవస్థను కలిగి ఉన్న మొదటి మోడల్ కావడం గమనార్హం. ఈ ఎలక్ట్రిక్ వాహనం ప్రారంభ…