Abhishek Sharma: టీ20 వరల్డ్ కప్ 2026లో టీమిండియా స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మ ప్రదర్శనపై క్రికెట్ విశ్లేషకులు మాత్రమే కాకుండా సగటు క్రికెట్ అభిమాని కూడా మండిపడుతున్నారు. తాజాగా వెస్టిండీస్ తో జరిగిన సూపర్-8 కీలక పోరులో అతని ఆట ఎలా ఉందో ఇట్టే అర్థమవుతుంది. కోల్కతాలో మ్యాచ్లో అభిషేక్ బ్యాటింగ్తోనే కాకుండా ఫీల్డింగ్లోనూ ఘోరంగా విఫలమయ్యాడు. సెమీఫైనల్ అవకాశాల దృష్ట్యా ఈ మ్యాచ్ భారత్కు అత్యంత కీలకం కావడంతో.. ఇప్పుడు అభిషేక్ చేసిన తప్పిదాలు…
Abhishek Sharma: భారత్ vs వెస్టిండీస్ మ్యాచ్ ఎంతో ఉత్కంఠ భరితంగా కొనసాగుతోంది. భారత్ ఈ మ్యాచ్ ఎలాగైనా గెలవాలని అని 140 కోట్ల మంది కోరుకుంటున్నారు. అయితే.. ఈ మ్యాచ్లోనూ ఓపెనర్ అభిషేక్ శర్మ నిరాశ కనబరిచాడు. 196 లక్ష్యాన్ని ఛేదించడానికి రంగంలోకి దిగిన టీమిండియాకు మరోసారి చేదు అనుభవం ఎదురైంది. ఈ సారి కేవలం 10 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్కు చేరాడు. అభిషేక్ శర్మ మిడిల్, లెగ్ వైపు వచ్చిన షార్ట్ బంతిని…
India vs West Indies: భారత్ vs వెస్టిండీస్ మ్యాచ్ రసవత్తరంగా సాగుతోంది. కోల్కతా ఈడెన్ గార్డెన్స్లో జరుగుతున్న డూ ఆర్ డై మ్యాచ్ ఆసక్తికరంగా కొనసాగుతోంది. మొదట బ్యాటింగ్ బరిలోకి దిగిన వెస్టిండీస్ ఓపెనర్లు నెమ్మదిగా ఆడారు. వికెట్లు కోల్పోకుండా జాగ్రత్తపడ్డారు. 196 పరుగులు లక్ష్యాన్ని నిర్దేశించారు. మొదటి ఐదు ఓవర్లలో భారత్ రెండు అవకాశాలు వదులుకోవడంతో కరీబియన్ బ్యాటర్లు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. ఇక్కడ ఓ ఇంట్రెస్టింగ్ విషయం చోటు చేసుకుంది. 11.3 ఓవర్ల…
India vs West Indies Super 8: కోల్కత ఈడెన్ గార్డెన్స్లో భారత్, వెస్టిండీస్ మధ్య సుపర్ 8 మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్లో మొదట టాస్ గెలిచిన భారత్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నారు. బ్యాటింగ్ బరిలోకి దిగిన వెస్టిండీస్ భారీ స్కోర్ చేసింది. నాలుగు వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. భారత్ ముందు 196 పరుగులు లక్ష్యాన్ని నిర్దేశించింది.టీమిండియాకు సవాల్గా మారింది. ఓపెనర్లు రోస్టన్ చేజ్(40), షాయ్ హోప్(32) పరుగులతో…
Ind vs WI: టీ20 వరల్డ్ కప్ సూపర్ 8లో భాగంగా నేడు టీమిండియా, వెస్టిండీస్ మధ్య పోరు జరగనుంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన భారత జట్టు బౌలింగ్ ఎంచుకుంది. దీంతో వెస్టిండీస్ బ్యాటింగ్కు దిగనుంది. కోల్కతా వేదికగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా కాసేపట్లో మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ ఇరు టీమ్లకు డూఆర్ డైగా నిలవనుంది. గెలిచిన జట్టు సెమీఫైనల్కు చేరుకుంటుంది.
Darren Sammy: రేపు కీలక మ్యాచ్ జరగనుంది. భారత్- వెస్టిండీస్ మధ్య కీలక పోరు జరగనుంది. ఈ మ్యాచ్లో సింపుల్ నినాదం ఒక్కటే.. గెలిచిన జట్టు సెమీస్కు, ఓడిన జట్టుకు ఇంటికి.. ఇది మాత్రం ఫిక్స్. కోల్కతా ఈడెన్ గార్డెన్స్లో జరగబోయే మ్యాచ్ కోసం కోట్లాది మంది ఎదురు చూస్తున్నారు. స్టేడియంలో 80 వేల మందికి పైగా ప్రేక్షకులు, బయట 140 కోట్ల ప్రజల ఆశలు ఈ మ్యాచ్పైనే ఉన్నాయి. ప్లేయర్స్పై ఒత్తిడి సైతం బాగానే ఉంది.…
India vs West Indies: సౌతాఫ్రికా చేతిలో ఓటమి తర్వాత భారత్ జట్టు పుంజుకుంది. నిన్న జింబాబ్వే జట్టుపై భారీ స్కోర్ చేసింది. 72 పరుగులు తేడాతో ఘన విజయం సాధించింది. ఇక అసలు కథ ముందుంది. మార్చి 1, ఆదివారం ఈడెన్ గార్డెన్స్లో వెస్ట్ ఇండీస్తో భారత్ తలపడనుంది. ఈ మ్యాచ్ ఇరు జట్లకు వర్చువల్ క్వార్టర్ ఫైనల్ లాంటిదే. గెలిచిన జట్టే సెమీస్కు దూసుకెళ్తుంది. జింబాబ్వేపై భారత విజయం తర్వాత గ్రూప్-1 నుంచి సౌతాఫ్రికా…
Shamar Joseph: టీ20 వరల్డ్ కప్ జోరుగా సాగుతోంది. రికార్డులు, విజయోత్సవాల మధ్య ఈ వరల్డ్ కప్ మ్యాచ్లు కొనసాగుతున్నాయి. అయితే.. తాజాగా కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ మైదానంలో వెస్టిండీస్ జట్టు ఇటలీపై 42 పరుగుల తేడాతో గెలిచింది. ఇది ఆ జట్టుకు వరుసగా నాలుగో గెలుపు. ఇటలీ మొదటిసారి ఈ ప్రపంచకప్ ఆడుతోంది. ఈ మ్యాచ్లో తగ్గేదేలే అన్న రీతిలోనే మొదట దూసుకుపోయింది.