సైతాన్ తర్వాత అజయ్ దేవగన్ బ్లాక్ బస్టర్ చూడలేదు. అప్పటి నుండి ఇప్పటి వరకు సిక్స్ మూవీస్ వస్తే కాస్త బెటర్ అనిపించాయి రైడ్2, సింగం సీక్వెల్ సింగం ఎగైన్. మైదాన్ ప్రసంశలు దక్కించుకుంది కానీ కాసులు కురిపించుకోలేకపోయింది. సన్నాఫ్ సర్దార్2 ఆల్ట్రా డిజాస్టర్. ఇక మిగిలిన సినిమాల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఇక స్ట్రైట్ మూవీస్ కన్నా కాస్తో కూస్తో బెటర్ అనుకున్నాడేమో ఫ్రాంచైజీ చిత్రాలతోనే నెట్టుకొస్తున్నాడు కాజోల్ హస్బెండ్. ప్రజెంట్…
తెలుగు మలయాళ ‘దృశ్యం సీరీస్’ ఒటీటీకే పరిమితం అయితే హిందీలో మాత్రం అద్భుతమైన కలెక్షన్స్ ని రాబడుతున్నాయి. అజయ్ దేవగన్ నటించిన ఈ హిందీ సీరీస్ లో భాగంగా మొదటి ‘దృశ్యం’ సినిమా 2015లో థియేటర్స్ లోకి వచ్చి దాదాపు 150 కోట్లు రాబట్టింది. ఒక రీమేక్ సినిమా, అది కూడా అప్పటికే నాలుగు భాషల్లో రీమేక్ అయిన మూవీ ఈ రేంజులో కలెక్షన్స్ ని రాబడుతుందాని ట్రేడ్ వర్గాలు కూడా షాక్ అయ్యారు. అంతటి హిట్…
బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ ‘దృశ్యం 2’ సినిమాతో సాలిడ్ హిట్ కొట్టాడు. ఫస్ట్ డే ఫస్ట్ షో నుంచే హిట్ టాక్ బయటకి రావడంతో ‘దృశ్యం 2’ సినిమాకి హిందీ బాక్సాఫీస్ దాసోహంయ్యింది. దృశ్యం సినిమాకి సీక్వెల్ గా వచ్చిన ఈ మూవీ, విడుదలైన మొదటి వారంలోనే ప్రపంచవ్యాప్తంగా 152 కోట్ల గ్రాస్ రాబట్టి ట్రేడ్ వర్గాలకే షాక్ ఇచ్చింది. రీమేక్ సినిమాకి ఈ రేంజ్ కలెక్షన్స్ వస్తున్నాయా అంటూ అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఎనిమిదో…
దృశ్యం సినిమా ప్రయాణం మలయాళంలో మొదలై సౌత్ నుంచి నార్త్ వరకూ అన్ని ఇండస్ట్రీలకీ పాకింది. ఒక మర్డర్ చుట్టూ అల్లిన సస్పెన్స్ థ్రిల్లర్ ని జీతూ జోసఫ్ సూపర్బ్ గా రాసి డైరెక్ట్ చేస్తే, మెయిన్ లీడ్ ప్లే చేసిన ప్రతి హీరో అద్భుతంగా నటించి మెప్పించాడు. ఇండియాలోనే మోస్ట్ ఎంగేజింగ్ థ్రిల్లర్ గా పేరు తెచ్చుకున్న దృశ్యం సీరిస్ నుంచి ఇప్పటికే రెండు పార్ట్స్ బయటకి వచ్చాయి. అయితే మోహన్ లాల్ నటించిన మలయాళ…
Shriya Saran: టాలీవుడ్ సీనియర్ బ్యూటీ శ్రీయా శరన్ గురించి ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. స్టార్ హీరోల సరసన నటించి మెప్పించిన ఈ భామ కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే వివాహం చేసుకొని షాక్ ఇచ్చింది. ఇక రెండేళ్ల తరువాత తనకు కూతురు పుట్టింది అని చెప్పి ఇంకో షాక్ ఇచ్చింది.
చూస్తుండగానే ఈ యేడాది చివరి నెల డిసెంబర్ లోకి వచ్చేస్తున్నాం. అయితే… కరోనా సెకండ్ వేవ్ తర్వాత ఈ నెలలోనే టాలీవుడ్ లో అత్యధికంగా 30 చిత్రాలు విడుదలయ్యాయి. అంటే సగటున రోజుకు ఒక సినిమా విడుదలైంది. అందులో స్ట్రయిట్, డైరెక్ట్ ఓటీటీ, డబ్బింగ్ సినిమాలూ ఉన్నాయి. ఈ నెల ప్రారంభమే సూర్య నటించిన అనువాద చిత్రం ‘జై భీమ్’తో మొదలైంది. గిరిజనుల గోడుకు అర్థం పట్టే ఈ సినిమాలో మానవహక్కుల లాయర్ గా సూర్య నటించాడు.…
వెంకటేష్ తాజా చిత్రం “దృశ్యం 2” వచ్చే వారం అమెజాన్ ప్రైమ్లో విడుదల కానుంది. నవంబర్ 25న రిలీజ్ కానున్న ఈ సినిమాకు సంబంధించి మేకర్స్ ప్రమోషన్లు కూడా ప్రారంభించారు. సినిమా గురించి దగ్గుబాటి ప్రేక్షకులంతా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ సినిమా న్యాయపరమైన చిక్కులను ఎదుర్కోబోతోందని సమాచారం. దిగ్గజ ఓటిటి సంస్థ “దృశ్యం 2” మేకర్స్ ను ఇబ్బందుల్లోకి నెట్టబోతోందట. Read also : పిరికిపంద చర్య… కేంద్రంపై కంగనా ఫైర్…