విక్టరీ వెంకటేష్, మీనా ప్రధాన పాత్రలు పోషించిన ‘దృశ్యం-2’ సినిమా ట్రైలర్ను సోమవారం సాయంత్రం చిత్ర యూనిట్ విడుదల చేసింది. మలయాళం మూవీ దృశ్యం-2 మూవీకి ఇది రీమేక్గా తెరకెక్కింది. ఇటీవల విడుదలైన టీజర్కు మంచి స్పందన రాగా.. తాజాగా విడుదల చేసిన ట్రైలర్ కూడా సస్పెన్స్ అంశాలతో ఆకట్టుకుంటోంది. పోలీస్ ఆఫీసర్ కుమారుడు వరుణ్ హత్య తర్వాత ఏమైందనే కథ చుట్టూ ఈ సినిమాను తెరకెక్కించారు. రాంబాబు సినిమా థియేటర్ కట్టుకుని హాయిగా జీవిస్తున్న తరుణంలో…
మోహన్ లాల్, మీనా లది మలయాళంలో సూపర్ హిట్ జోడి. ఈ మధ్య కాలంలో అయితే ‘దృశ్యం, దృశ్యం-2’లో వాళ్ళు జంటగా నటించారు. దానికి ముందు కూడా వాళ్ళిద్దరూ కలిసి దాదాపు ఆరేడు సినిమాల్లో నటించారు. ఇప్పుడు మరోసారి మోహన్ లాల్ మూవీ ‘బ్రో డాడీ’లో మీనా నటిస్తోంది. బహుశా ఇది వాళ్ళిదరికీ పదో చిత్రం కావచ్చు. అయితే మీనా… మోహన్ లాల్ కు జోడీగా నటిస్తోందా లేదా అనేది మాత్రం తెలియ రాలేదు. బుధవారం ‘బ్రో…
2013లో మోహన్ లాల్ నటించిన ‘దృశ్యం’కు సీక్వెల్ గా ఈ యేడాది ‘దృశ్యం -2’ రూపుదిద్దుకుంది. నిజానికి ఈ సినిమాను కూడా థియేటర్లలో విడుదల చేయాలని నిర్మాతలు భావించినా, కరోనా సెకండ్ వేవ్ కారణంగా అమెజాన్ ప్రైమ్ లో ఫిబ్రవరి 19న వరల్డ్ వైడ్ స్ట్రీమింగ్ చేశారు. స్టార్ హీరో మోహన్ లాల్ మూవీ ఇలా స్ట్రయిట్ గా ఓటీటీలో విడుదల కావడం ఇదే మొదటిసారి. తెలుగులో ఇప్పటికే వెంకటేశ్ ‘దృశ్యం’ను రీమేక్ చేశారు, ఇప్పుడు ‘దృశ్యం…
కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ ఎఫెక్ట్ సినిమా ఇండస్ట్రీపై బాగానే పడింది. సినిమా థియేటర్లు మూసివేశారు. షూటింగులు కూడా నిలిపివేయడంతో ఎంతోమంది సినీ కార్మికులకు పనే లేకుండా పోయింది. చాలా సినిమాల విడుదల వాయిదా పడింది. ఈ పరిస్థితుల్లో విక్టరీ వెంకటేష్ నటించిన రెండు సినిమాల విడుదల ప్లాన్స్ మారాయనే వార్త ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం వెంకటేష్ నటించిన నారప్ప, దృశ్యం-2 సినిమా షూటింగులు పూర్తయ్యాయి. దీంతో ఈ రెండు చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. అయితే…
విక్టరీ వెంకటేశ్, మీనా జంటగా ‘దృశ్యం2’ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. జీతూ జోసెఫ్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించి వెంకటేశ్ తన షూట్ను పూర్తి చేసుకున్నారు. కాగా ఈ సినిమా ఓటీటీలో విడుదల చేయనున్నారనే వార్త టాలీవుడ్లో ఎక్కువగా వినిపిస్తోంది. ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన చేస్తున్నారట చిత్ర బృందం.కరోనా కారణంగా మలయాళ చిత్రం ‘దృశ్యం2’ను ఓటీటీలోనే…