హైదరాబాద్ నగరంలో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది.. అనేక బస్తీలు, హైదరాబాద్ చుట్టుపక్కల కాలనీలలో ఓపెన్ డ్రైనేజీ ఉంది.. ఇంత వరకు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ లేదని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు.
Coaching Center Tragedy : రావు కోచింగ్ సెంటర్లోని బేస్మెంట్లో ముగ్గురు విద్యార్థులు మృతి చెందిన ఘటనలో ఇన్స్టిట్యూట్లోనే డ్రైనేజీ వ్యవస్థను పూర్తిగా మూసివేశారని తేలింది.