Madhyapradesh : నేటి కాలంలో మనిషి ఎప్పుడు జంతువుగా మారతాడో చెప్పలేం. చిన్న చిన్న విషయాలే మనిషికి కోపం తెప్పిస్తాయి. దీంతో అతను తనపై నియంత్రణ కోల్పోతాడు. నిగ్రహాన్ని కోల్పోయిన తర్వాత మనిషిలోని జంతువు నిద్ర లేస్తుంది.
Dogs Attacks: వరంగల్ నగరంలో వీధికుక్కల దాడి రోజు రోజుకు శృతి మించుతుంది. చిన్నారులు గాయపడుతున్నా అధికారులు మాత్రం స్పందించడంలేదు. తాజాగా వీధికుక్కల దాడిలో కాజీపేటకు చెందిన బాలుడు మృతి చెందిన విషయం తెలిసిందే.
హనుమకొండ జిల్లాలో కుక్కల దాడిలో మరణించిన బాలుడి డెడ్ బాడీని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, మేయర్ గుండు సుధారాణితో పాటు కుడా చైర్మన్ సుందర్ రాజ్ యాదవ్ తదితరులు పరిశీలించారు. మున్సిపల్ కార్పొరేషన్ నుంచి లక్ష రూపాయల పరిహారాన్ని నగర మేయర్ ప్రకటించారు.
Dog Attack: దేశంలో కుక్కల దాడులు కామన్ అయిపోయాయి. రోజుకు ఎక్కడో చోట దీనికి సంబంధించిన ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా హర్యానాలోని కర్నాల్ ప్రాంతంలో పిట్ బుల్ జాతికి చెందిన కుక్క ఓ వ్యక్తిపై దాడి చేసింది. అతడి ప్రైవేట్ భాగాన్ని కొరికింది. దీంతో తీవ్ర గాయాలపాలైన బాధితుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. కర్నాల్ లోని బిజ్నా గ్రామంలో తన పొలంలో పనిచేసుకుంటున్న కరణ్ అనే 30 ఏళ్ల వ్యక్తిపై పిట్ బుల్ కుక్క…
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వీధి కుక్కలు రెచ్చిపోతున్నాయి. జిల్లాల వారిగా..కుక్క కాటు బాధితులు రోజురోజుకూ పెరుగుతున్నారు. దాదాపు 3 నెలలుగా రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితులే నెలకొన్నాయి.
హైదరాబాద్ నగరంలో వీధి కుక్కల దాడులు పెరిగిపోతున్నాయి. అంబర్ పేట్ లో బాలుడి మృతి ఘటన లాంటివి తరచూ జరుగుతున్నాయి. వీధి కుక్కలు చిన్నపెద్ద అనే తేడా లేకుండా దాడులు చేస్తున్నాయి.
Dog Attack : హైదరాబాద్లోని అంబర్పేటలో నాలుగేళ్ల బాలుడు కుక్కల దాడిలో చనిపోయిన విషయం ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. ఆ ఘటన మరువక ముందే కుక్కలు.. ఖమ్మం జిల్లాలో మరో బాలుడి ప్రాణాలను తీశాయి.
తెలంగాణ రాష్ట్రంలో చిన్నారులపై కుక్కల దాడులు హడలెత్తుస్తున్నాయి. నిన్న అంబర్ పేట్ పోలీస్టేషన్ పరిధిలో చిన్నారిపై కుక్కలు దాడి చేసి చంపేసిన ఘటన మరువక ముందే మరో ఇద్దరు చిన్నారులపై కుక్కలదాడి భయాందోళన కలిగిస్తుంది.
Dog Attack: హైదరాబాద్ అంబర్ పెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాధకర ఘటన చోటు చేసుకుంది. ఆడుకుంటున్న పిల్లాడిపై వీధికుక్కలు దాడిచేసి చంపేశాయి. సెలవు రోజు కావడంతో తండ్రితో కలిసివెళ్లిన బాలుడికి అదే రోజు చివరి రోజయ్యింది.
బీహార్లో ఓ వీధి కుక్క బీభత్సం సృష్టించింది. ఒక్కరోజే 80 మందిని కరిచి స్థానికులను భయభ్రాంతులకు గురిచేసింది. బీహార్లోని అర్రాలో ఒక వీధికుక్క బుధవారం 80 మందిపై దాడి చేసిందని అధికారులు ఈరోజు తెలిపారు.