Bigg Boss 9 : బిగ్ బాస్ హౌస్ లో వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చిన దివ్వెల మాధురి రచ్చ మామూలుగా లేదు. వచ్చినప్పటి నుంచి అందరితో గొడవలు పడుతూనే ఉంది ఈమె. వస్తూనే దివ్యతో ఫుడ్ విషయంలో గొడవ పెట్టుకుంది. ఆ తర్వాత సంజనాతో గొడవ పడింది. అది సరిపోదు అన్నట్టు సింగర్ రాము రాథోడ్ తోనూ గొడవలు. వీరందరి విషయంలో మాధురి అరిచి గోల చేసి తన మాట నెగ్గించుకుంది. వాళ్లందరినీ సైలెంట్…
Bigg Boss 9 : దివ్వెల మాధురి బిగ్ బాస్ హౌస్ లో నానా రచ్చ చేస్తోంది. ఎవరితో పడితే వారితో గొడవలు పడుతూ చూసే వాళ్లకు కూడా చిరాకు తెప్పిస్తోంది. ప్రతి చిన్న దానికి అందరిపై అరిచేస్తోంది. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన ఈమె.. వచ్చీ రాగానే సింగర్ రాము రాథోడ్ పై విరుచుకుపడింది. అతనిపై ఇష్టం వచ్చినట్టు నోరు పారేసుకుంది. ఇక సంజనా గల్రానీని దొంగ అంటూ పెద్ద గొడవ పెట్టేసుకుంది. నేనింతో అన్నట్టు…
Divvela Madhuri : బిగ్ బాస్ సీజన్-9 ప్రస్తుతం బాగానే నడుస్తోంది. నిన్న ఆదివారం వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా దివ్వెల మాధురి హౌస్ లోకి అడుగు పెట్టింది. ఈ సందర్భంగా ఆమె ఎన్టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చాలా కీలక విషయాలను పంచుకుంది. హౌస్ లోకి వెళ్లిన శ్రష్టి వర్మ మొదటి వారానికే బయటకు వచ్చింది కదా.. ఆమెకు ఓ కొరయోగ్రాఫర్ విషయంలో జరిగిన గొడవల వల్ల ఓటింగ్ సరిగ్గా రాలేదు. మీకు కూడా అలాంటి పరిస్థితి…
Bigg Boss 9 : బిగ్ బాస్-9లోకి వైల్డ్ కార్డు ఎంట్రీలు వచ్చేశాయి. ఈ వారం వైల్డ్ కార్డు ద్వారా ఐదుగురు హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇందులో అందరి చూపు దివ్వెల మాధురిపైనే ఉంది. ఆమె సోషల్ మీడియాలో ఎంత కాంట్రవర్సీ అయిందో మనకు తెలిసిందే. ఏపీ రాజకీయాల్లో ఆమె పేరు మార్మోగిపోయింది. అలాంటి మాధురి తాజాగా బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇందులో ఆమె స్పెషల్ వీడియోను ప్లే చేశారు. ఆమె…
Bigg Boss 9 : తెలుగు బిగ్ బాస్ సీజన్-9కు ఎంత చేసినా పెద్దగా క్రేజ్ రావట్లేదు. ఏదో చప్ప చప్పగా సాగుతున్నట్టు అనిపిస్తోంది. ఇలా అయితే బిగ్ బాస్ కు కుదరదు కదా.. ఎప్పుడూ రచ్చ రచ్చగా సాగితేనే బిగ్ బాస్ షోకు అందం అని దాన్ని చూసే వాళ్లు అంటున్నారు. ఇక ఇప్పటి వరకు ఉన్న కంటెస్టెంట్లతో పెద్దగా క్రేజ్ రావట్లేదు కాబట్టి ఇప్పుడు కాంట్రవర్సీ కంటెస్టెంట్లను రంగంలోకి దించుతున్నట్టు తెలుస్తోంది. వైల్డ్ కార్డు…
Divvela Madhuri: వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, ఆయన సన్నిహితురాలు దివ్వెల మాధురి ఇటీవల తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా తిరుమల కొండపై దువ్వాడ, మాధురి ఫోటోలు దిగారు.
తిరుమలలోని దువ్వాడ శ్రీనివాస్తో కలిసి మాధురి ఫోటో షూట్ చేశారు. మాడవీధులు, పుష్కరిణి దగ్గర దువ్వాడ శ్రీనివాస్తో కలిసి ఫోటోషూట్ చేశారు. దువ్వాడ శ్రీనివాస్ డైరెక్షన్లో మాధురి యాక్షన్ చేశారు.
ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఫ్యామిలీ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. మాధురి నుంచి శ్రీనివాస్కు ప్రాణహాని ఉందంటూ దువ్వాడ వాణి చేసిన వ్యాఖ్యలకు దివ్వెల మాధురి కౌంటర్ ఇచ్చారు. దువ్వాడ శ్రీనివాస్ని హత్య చేయడానికి ప్రయత్నించింది దువ్వాడ వాణినే అంటూ దివ్వల మాధురి మళ్లీ సోషల్ మీడియాలో సంచలన వ్యాఖ్యలు చేశారు.
వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వివాదంలో దివ్వెల మాధురి కీలకంగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఆమె రోడ్డు ప్రమాదానికి గురైంది. కారులో వెళ్తున్న మాధురి.. ఆగి ఉన్న కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో మాధురికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అక్కడి స్థానికులు ఆమెను పలాస ఆస్పత్రికి తరలించారు.