Duvvada, Madhuri : అందుకే పార్టీకి వెళ్లాం.. ఫామ్హౌస్ పార్టీ వ్యవహారంపై దువ్వాడ, మాధురి క్లారిటీ
- ఫామ్హౌస్ పార్టీపైనా దువ్వాడ–మాధురి క్లారిటీ
- బిజినెస్ మీట్ మాత్రమే, బర్త్డే కాదు
- లిక్కర్ ఉందని అంగీకారం, లైసెన్స్ తెలియదని వివరణ
- నెగిటివ్ పబ్లిసిటీ అవసరం లేదని దువ్వాడ వ్యాఖ్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Duvvada, Madhuri : హాట్ టాపిక్ గా మారిన ఫామ్హౌస్ పార్టీ వివాదంపై దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి స్పందించారు. ఎన్టీవీతో వారు మాట్లాడుతూ.. పార్థు అనే స్నేహితుడి పార్టీకి పిలిస్తే వెళ్లామని, అక్కడ బిజినెస్ ఎక్స్పన్షాన్ గురించి మాత్రమే పార్టీ జరిగిందని వివరించారు. పార్టీలో లిక్కర్ ఉన్న మాట వాస్తవేమనని, కానీ.. పార్టీ నిర్వహించేందుకు లైసెన్స్ తీసుకోలేదని విషయం పోలీసులు వచ్చాక తెలిసిందని దువ్వాడ శ్రీనివాస్ వెల్లడించారు. పార్టీకి లైసెన్స్ లేదని తెలియడంతో అక్కడినుంచి వచ్చేసినట్లు ఆయన పేర్కొన్నారు. అలాగే తాను పార్టీ మద్యం సేవించలేదని.. అది కేవలం బిజినెస్ పార్టీ మాత్రమేనని ఆయన వివరించారు. అయితే దివ్వెల మాధురి బర్త్ డే సందర్భంగా పార్టీ నిర్వహించినట్లు జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని ఆయన తెలిపారు. మాధురి బర్త్డే ఈరోజు అని, పార్టీ జరిగిందిన నిన్న (11వ తేదీన) అని ఆయన తెలిపారు. ఒకవేళ బర్త్ డే పార్టీ నిర్వహించాలనుకుంటే దాని ప్రొసీజర్ తెలుసు అని.. గతంలో కూడా మాధురి కూతురు ఫంక్షన్ నిర్వహించనప్పుడు అన్ని రకాల అనుమతులు తీసుకున్నాకే చేశామన్నారు.
Union Cabinet Decisions: కీలక నిర్ణయాలు తీసుకున్న కేంద్ర క్యాబినెట్..
Also Read
- Constable Suicide: డీజీపీ కార్యాలయంలో తుపాకితో కాల్చుకుని కానిస్టేబుల్ ఆత్మహత్య.!
- Mutyam Venkataramana: ఆదాయానికి మించిన ఆస్తులు.. ట్రాన్స్కో డీఈ అరెస్టు.! రూ.400 కోట్ల ఆస్తులపై ఏసీబీ దర్యాప్తు.!
- CM Revanth Reddy : మున్సిపల్ అధికారులకు సీఎం రేవంత్ అల్టిమేటం..
- HYDRA Ranganath: రూ.1.5 లక్షల కోట్ల ప్రభుత్వ భూములు కాపాడాం
బర్త్డే కోసం చేసిన పబ్లిసిటీ స్టంట్ అనే దానిపై మాట్లాడుతూ.. పుట్టినరోజు గురించి ప్రచారం చేసుకోవాలనుకుంటే.. తమకు చాలా మంది ఫాలోవర్స్ ఉన్నారని సోషల్ మీడియాలో మరో విధంగా ప్రచారం చేసుకుంటాం కానీ.. ఇలాంటి నెగిటీవ్ పబ్లిసిటీ చేసుకోమని వారు క్లారిటీ ఇచ్చారు. ఇక హైదరాబాద్లోనే స్థిరపడడంపై మాట్లాడుతూ.. తెలంగాణలో బట్టల వ్యాపారం చాలా బాగాసాగుతోందని, త్వరలోనే గోల్డ్ బిజినెస్ కూడా ఇందులోకే తీసుకువచ్చేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారు దువ్వాడ శ్రీనివాస్. ఏపీలో రాజకీయంగా బాగానే ఉందని.. వారంలో మూడునాలుగు రోజులు టెక్కలి నియోజకవర్గంలోనే ఉంటున్నట్లు ఆయన పేర్కొన్నారు. రానున్న ఎన్నికల్లో స్వతంత్ర్య అభ్యర్థిగా పోటీ చేస్తే టీడీపీ, వైసీపీ పార్టీల నుంచి సానుభూతి వచ్చేందుకు అవకాశం ఉన్నట్లు ఆయన వ్యాఖ్యానించారు. ఈరోజు మాధురి బర్త్ డే సందర్భంగా ఈవినింగ్ డిన్నర్ ప్లాన్ చేశామని.. అంతేకానీ పబ్లిసిటీ కోసం ఫామ్హౌస్ పార్టీలు చేసి నానాహంగామా చేసుకోమని మరోసారి స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Rahul Gandhi on NEET Paper Leak: “యువత భవిష్యత్తును ఎక్కువగా దెబ్బతీసింది మీరే”.. ప్రధాని మోడీకి రాహుల్ గాంధీ కౌంటర్
-
Dinesh Karthik vs Alastair Cook: ఐపీఎల్ గురించి వాడివేడి చర్చ.. ఇంటర్వ్యూలోనే కొట్టుకోబోయిన దినేష్ కార్తీక్, అలిస్టర్ కుక్!
-
AP Cabinet Meeting: కేబినెట్ ముందు 25కి పైగా కీలక ప్రతిపాదనలు.. నిరుద్యోగులకు గుడ్ న్యూస్..
-
US Airstrike: తారాస్థాయికి చేరిన అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు.. రంగంలోకి బీ-1 బాంబర్!
-
Constable Suicide: డీజీపీ కార్యాలయంలో తుపాకితో కాల్చుకుని కానిస్టేబుల్ ఆత్మహత్య.!
ట్రెండింగ్
-
6 ఏళ్ల తర్వాత ‘S’ సిరీస్ కమ్బ్యాక్.. ప్రీమియం ఫీచర్లతో అతి త్వరలో రాబోతున్న Vivo S2 స్మార్ట్ ఫోన్.!
-
అల్ట్రా స్లిమ్ డిజైన్, 200MP కెమెరా, 5000mAh బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్ Samsung Galaxy Z Fold8 Ultra లాంచ్.!
-
Samsung కొత్త స్మార్ట్వాచ్లు వచ్చేశాయి.. AI హెల్త్ ట్రాకింగ్తో Samsung Galaxy Watch9, Ultra2 లాంచ్..!
-
IND vs ZIM 1st T20: నేడు జింబాబ్వేతో తొలి టీ20.. వైభవ్పై భారీ అంచనాలు.. ప్లేయింగ్ 11, లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Samsung Intelligent Eyewear లాంచ్.. మెసేజ్లు చదవడం నుంచి లైవ్ ట్రాన్స్లేషన్ వరకు ఎన్నో ఫీచర్లు.!