మనిషి జీవితం అంటే ఎప్పుడు ఏదొక సమస్య.. అందుకే దేవుడిని పూజిస్తారు.. దేవుడు కష్టాలను నెరవేరుస్తాడని నమ్ముతారు.. అందుకే దేవుళ్ళకు ప్రత్యేకంగా పూజలు జరుపుతారు.. అయితే దేవుడిని పూజించేటప్పుడు పువ్వులను పెడతారు.. పూలు లేకుండా పూజలు చెయ్యరు.. పండితులు కూడా పువ్వు లేకుండా పూజ చేస్తే ఆ పూజ అసంతృప్తిగానే ఉంటుందని చెబుతూ ఉంటారు. అయితే హిందువులు ఎంతో మంది దేవుళ్ళను పూజిస్తూ ఉంటారు.. ఒక్కొక్క దేవుడికి ఒక్కొక్క పువ్వు అంటే ఇష్టం ప్రీతికరం. అలా ఆ…
దేవుడికి పూజ చేసినప్పుడు ఏదొక పండును నైవేద్యంగా పెడుతుంటారు.. అయితే జామ పండును నైవేద్యంగా పెడితే ఎటువంటి ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.. జామ పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. జామ పండ్లలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. అయితే జమ పండ్లు దేవునికి నైవేద్యంగా పెడితే చాలా మంచిది అని పండితులు చెబుతున్నారు.. జామ పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. జామ పండ్లలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. అయితే జమ పండ్లు దేవునికి నైవేద్యంగా…
పెళ్ళైన ప్రతి మహిళలు ఖచ్చితంగా గాజులు, బొట్టు, పూలు ఉండటం సహజం.. అయితే గాజులు వేసుకోవాలని పెద్దలు పదే పదే చెబుతుంటారు.. గాజులు మనకు రక్షణగా ఉంటాయి. మహిళలు చేతుల కి గాజులు వేసుకుంటే ఏ కీడు జరగదు. అప్పుడే పుట్టిన పిల్లలకి నల్ల గాజులు వేస్తుంటారు. అలా చేయడం వల్ల దిష్టి తగలదు. దోషాలు వంటివి కూడా రాకుండా ఉంటాయి అని పండితులు చెబుతున్నారు.. అమ్మాయిలు అమ్మవారికి ప్రతి రూపాలు.. చేతికి నిండుగా గాజులు ధరిస్తే…
జీవితంలో ఆనందంగా ఉండటంతో పాటు అవసరాలకు సరిపడా డబ్బులు కూడా ఉండాలి అప్పుడే ఆనందం కూడా ఉంటుంది.. మనిషి తన లక్ష్యాన్ని సాధించడానికి ఆరోగ్యం మానసిక ప్రశాంతత అన్నవి చాలా ముఖ్యం..ఎప్పుడూ ఈ రెండూ సరిగ్గా ఉంటేనే ఒక వ్యక్తి తన లక్ష్యాలపై దృష్టి పెట్టగలడు. కానీ కొన్నిసార్లు ఇంట్లో అనేక రకాల రుగ్మతలను వస్తాయి . ఆరోగ్యం క్షీణించడంతో పాటు, ప్రతి ఉద్యోగంలో ఒత్తిడి, ఆటంకాలు మొదలవుతాయి. మీరు కూడా ఈ సమస్యలతో బాధపడుతున్నట్లయితే, వెల్లుల్లిని…
శ్రావణమాసం లో అమ్మవార్లతో పాటు అమ్మవార్లను ఎక్కువగా పూజిస్తారు.. ఇక శివుడిని కూడా పూజిస్తారు.. ఈ మాసం శివుని పూజచేయడానికి ,మంత్రాన్ని పఠించడానికి ఉత్తమమైన మాసంగా చెబుతారు. సోమవారం రోజు ఈ పనులు చేయడం వల్ల జీవితంలో సంతోషం, ఐశ్వర్యం కలుగుతాయి.. సోమవారం పఠించాల్సిన మంత్రం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. కుటుంబంలో సుఖసంతోషాలు ,ఐశ్వర్యం పెరగాలంటే మీరు సోమవారం నాడు శివుడిని పూజించి 108 సార్లు ఈ మంత్రాన్ని పఠించాలి. మంత్రం – ‘ఓం నమః శివాయ’.…
శ్రావణ మాసం అంటే చాలు వరలక్ష్మి వ్రతం గుర్తుకు వస్తుంది.. పెళ్లయిన స్త్రీలు భక్తిశ్రద్ధలతో వరలక్ష్మీ వ్రతాన్ని చేసుకుంటూ ఉంటారు. ఈ శ్రావణ మాసంలో రెండవ శుక్రవారం రోజున ఈ వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించడం వల్ల సుమంగళీగా ఉండటంతో పాటు భర్త ఆయుష్షు పెరుగుతుందని వరలక్ష్మి దేవి వరాలు ఇస్తుందని నమ్ముతారు.. పూజకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసుకున్నాము అనుకునే లోపే కొన్ని కొన్ని సార్లు అనుకోని అవాంతరాలు ఎదురవుతూ ఉంటాయి. ఎక్కువగా మహిళలను ఆందోళన కలిగించే…
డబ్బు మీద పిచ్చితో చాలా మంది తినడానికి, స్నానం చెయ్యడానికి కూడా తీరిక లేనంత బిజీగా ఉన్నారు.. కొందరు అయితే స్నానాలు కూడా చెయ్యలేనంత బిజీగా ఉన్నారు.. ఆఫీసులకు వెళ్లేవారు రాత్రి సమయంలోనే స్నానం చేసి ఉదయాన్నే ఫ్రెష్ అప్ అయ్యి స్నానం చేయకుండా అలాగే వెళ్తున్న వారు కూడా చాలామంది ఉన్నారు.. అయితే మామూలుగా మనం వారాలతో సంబంధం లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు తల స్నానం చేస్తూ ఉంటాం. కానీ అలా చేయకూడదు అంటున్నారు…
చాలా మంది అద్దం విషయంలో కొన్ని పొరపాట్లు చేస్తుంటారు.. అసలు అద్దం విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.. పగిలిన అద్దంలో ఎప్పుడూ కూడా ముఖాలు చూసుకోకూడదు. ఇంట్లో పగిలిన అద్దం లేదంటే మరకలు పడి మాసిపోయిన అద్దాన్ని ఉంచకూడదు. అద్దం లక్ష్మీదేవి అని చెబుతూ ఉంటారు. పూర్వం రోజుల్లో ఈ అద్దాలు లేకపోవడంతో వారి ప్రతిబింబాన్ని నదులు నీటి సరస్సులు అప్పుడు ముఖం సరిగ్గా కనిపించక పోయిన అశుభమనుకునేవారు. అద్దాలు వచ్చాకా అవి పగిలితే…
ప్రతి రోజూ మనం చేసే స్నానాలలో ఎన్నో రకాలు ఉన్నాయి.. హిందూ శాస్త్రం ప్రకారం స్నానాన్ని ఒక సమయంలో మాత్రమే చెయ్యాలని నిపుణులు అంటున్నారు.. కొంత మంది ప్రజలు కాకి స్నానం చేసేసి మామ అనిపించుకుంటూ ఉంటారు. కాకి స్థానం అంటే శరీరం మొత్తం తడవకుండా ఏదో చేసాంలే అనిపించుకునేలా హడావిడిగా చేసే స్నానన్ని కాకి స్నానం అని అంటారు.కానీ స్నానాలలో చాలా రకాలు ఉన్నాయని చాలామందికి తెలియదు అదేంటో ఒకసారి వివరంగా తెలుసుకుందాం.. శరీరం నుంచి…
సాధారణంగా మనకు తెలిసో తెలియకో భోజనం చెయ్యడం విషయంలో కొన్ని పొరపాట్లు చేస్తారు.. ఆ పొరపాట్లే మనకు బాధ పడేలా చేస్తుంది..ఈరోజుల్లో టెక్నాలజీ బాగా డెవలప్ అవ్వడంతో ప్రతి ఒక్కరి ఇంట్లో డైనింగ్ టేబుల్ లు సోఫాలు మంచాలు విపరీతంగా పెరిగిపోయాయి. దీంతో కింద నేలపై కూర్చుని భోజనం చేసేవారి సంఖ్య చాలా వరకు తగ్గిపోయింది. కేవలం పల్లెటూర్లలో మాత్రమే ఇలా కింద కూర్చుని భోజనం చేస్తున్నారు. అయితే పట్టణాల్లో చాలావరకు మంచాల పైన డైనింగ్ టేబుల్…