Siva Pooja: శివుడికి ఇలా పూజ చేస్తే.. అదృష్టం మీ తలుపు తట్టినట్లే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శ్రావణమాసం లో అమ్మవార్లతో పాటు అమ్మవార్లను ఎక్కువగా పూజిస్తారు.. ఇక శివుడిని కూడా పూజిస్తారు.. ఈ మాసం శివుని పూజచేయడానికి ,మంత్రాన్ని పఠించడానికి ఉత్తమమైన మాసంగా చెబుతారు. సోమవారం రోజు ఈ పనులు చేయడం వల్ల జీవితంలో సంతోషం, ఐశ్వర్యం కలుగుతాయి.. సోమవారం పఠించాల్సిన మంత్రం గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
కుటుంబంలో సుఖసంతోషాలు ,ఐశ్వర్యం పెరగాలంటే మీరు సోమవారం నాడు శివుడిని పూజించి 108 సార్లు ఈ మంత్రాన్ని పఠించాలి. మంత్రం – ‘ఓం నమః శివాయ’. ఇలా చెయ్యడం వల్ల మీ ఇంట్లో సంతోషం, ఐశ్వర్యం పెరుగుతాయి… అలాగే మీ ఇంటి ఖజానా ఎల్లప్పుడూ నిండుగా ఉండటానికి సోమవారం రోజున 1.25 కిలోల బియ్యాన్ని తీసుకోండి. అందులో కొంత శివుని ఆలయంలో సమర్పించండి. మిగిలిన బియ్యాన్ని ఎవరికైనా దానం చేయండి. ఇలా చేయడం వల్ల మీకు ఎల్లప్పుడూ ధనప్రవాహం ఉంటుంది..ఆర్ధిక ఇబ్బందులు రావు..
Also Read
- Chanakya Niti: లోకంలో అతి నిజాయితీగా ఉంటే నష్టపోతారా? మనుషుల ప్రవర్తనపై చాణక్యుడి పవర్ఫుల్ లైఫ్ లెసన్!
- Daily Horoscope: శుక్రవారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి డబ్బే డబ్బు!
- Angkor Wat: ప్రపంచంలో అతి పెద్ద గుడి ఏది.? ఎక్కడ ఉంది.? ఆలయ విశేషాలేంటంటే.!
- Thursday Horoscope: ఆ రాశి వారు ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాల్సిందే.. లేదా తిప్పలు తప్పవ్..!
ఏదైనా పనిలో విజయం సాధించాలంటే ఈ రోజున మీరు ఇంట్లో కొమ్ములు లేని జింక ఫోటోను ఉంచాలి. ఈ జింక మృగశిర రాశిని సూచిస్తుంది. ఈ ఫోటోను ఇంట్లో ఉంచుకుంటే ప్రతి పనిలో విజయం సాధిస్తారని నిపుణులు చెబుతున్నారు.. ఇక అలాగే మీ కెరీర్ కోసం ఏ లక్ష్యాన్ని నిర్దేశించుకోలేకపోతే ఈ రోజున మీరు శివలింగానికి ఎర్రటి పువ్వులు కలిపిన నీటితో అభిషేకం చేయాలి. ‘ఓం’ అనే శబ్దాన్ని జపించాలి. ఇలా చేయడం వల్ల మీరు కెరీర్లో పురోగతిని పొందుతారు.. ఏ పని మొదలు పెట్టినా ఆటంకాలు రావు.. వ్యాపారాభివృద్ధికి ఈరోజు ఐదు రకాల రంగోలి పొడులు తీసుకుని సాయంత్రం పూట శివాలయానికి వెళ్లి ఆ రంగులతో చిన్న గుండ్రని ముగ్గు వేసి ఈ రంగోలి మధ్యలో నెయ్యి దీపం వెలిగించండి.
మీ వ్యాపారంలో విజయం, అభివృద్ధి కోసం దేవుడిని ప్రార్థించండి. ఇలా చేయడం వల్ల మీ వ్యాపారం పెరుగుతుంది.. లాభాలే వస్తాయి.. మనం ఎంత సంపాదించిన ఆరోగ్యంగా ఉండటం మంచిది.. ఆరోగ్యం బాగుండాలంటే మంచి ఆరోగ్యం, జీవితం కోసం ఈ రోజున స్నానం మొదలైన తర్వాత మీ ఇంటికి సమీపంలోని ఏదైనా శివాలయానికి వెళ్లి స్వచ్ఛమైన నీటిలో కొన్ని చుక్కలు పాలు ,గంగాజలం కలిపి శివలింగానికి సమర్పించండి. ఇలా నిత్యం చెయ్యడం వల్ల ఆరోగ్యం బాగుంటుంది.. అలాగే కుటుంబంలో సంతోషం వెల్లు విరుస్తుంది..
తాజావార్తలు
-
Silver Price Hike: ఇక సామాన్యుడికి వెండి కూడా అందదా? ఆ ఒక్క నిర్ణయంతో ఇక సిల్వర్ ధరలు కొండెక్కి కూర్చోవాల్సిందేనా!
-
Nothing Phone 3: పిచ్చెక్కించే డీల్ బ్రో.. సగం ధరకే నథింగ్ ఫోన్ 3.. ఏకంగా రూ. 40,000 తగ్గింపు, 5,500mAh బ్యాటరీ
-
Pakistan: పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ను గద్దె దించేందుకు అమెరికా కుట్ర.. బయటపడ్డ సంచలన రహస్యాలు!
-
Preity Zinta-Shreyas Iyer: ఇది ఆటేనా అసలు.. శ్రేయస్ అయ్యర్పై ప్రీతి జింటా ఫైర్!
-
Stock Market Crash: స్టాక్ మార్కెట్ కొంప ముంచిన ట్రంప్ ప్రకటన.. ప్రారంభంలోనే సెన్సెక్స్ 800, నిఫ్టీ 250 పాయింట్లు డౌన్!
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..