Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Delhi

Delhi News

    • బ్రేకింగ్‌: అస‌దుద్దీన్ ఒవైసీ కారుపై కాల్పులు
      #జాతీయం

      బ్రేకింగ్‌: అస‌దుద్దీన్ ఒవైసీ కారుపై కాల్పులు

      ఎంఐఎం అధినేత‌, హైద‌రాబాద్ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ కారుపై కాల్పులు జ‌రిపారు దుండ‌గులు.. ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో ఎన్నిక‌ల కార్య‌క్ర‌మం ముగించుకుని తిరిగి ఢిల్లీ వెళ్తుండ‌గా.. కాల్పుల‌కు తెగ‌బ‌డ్డారు.. మీరట్‌లోని (ఉత్తరప్రదేశ్‌లోని) కితౌర్‌లో ఎన్నికల సంబంధిత కార్యక్రమంలో పాల్గొని తిరిగి ఢిల్లీకి వెళ్తున్నాను.. కానీ, ఛిజర్సీ టోల్‌ పాజా వద్ద తన కారుపై కాల్పులు జ‌రిపిన‌ట్టు సోష‌ల్ మీడియా వేదిక‌గా వెల్ల‌డించారు అస‌దుద్దీన్ ఒవైసీ.. ఈ ఘ‌ట‌న‌లో ముగ్గురు లేదా నలుగురు దుండ‌గులు పాల్గొన్న‌ట్టు పేర్కొన్న ఆయ‌న‌.. తాను ప్ర‌యాణిస్తున్న…
    • ఆ దోశ తిన్న‌వాళ్ల‌కు రూ. 71 వేల ప్రైజ్‌…
      #వైరల్ న్యూస్

      ఆ దోశ తిన్న‌వాళ్ల‌కు రూ. 71 వేల ప్రైజ్‌…

      దేశంలో దోశ అంటే ఇష్ట‌ప‌డ‌ని వ్య‌క్తులు ఉండ‌రు. దోశ‌ల్లో ఎన్నో వెరైటీలు దొరుకుతుంటాయి. ఎక్క‌డ ఎంత టేస్ట్‌గా ఉండే అక్క‌డికి వెళ్లి టిఫెన్ చేస్తుంటారు. అయితే, సాదా, మ‌సాలా, ఉల్లి తో పాటు కొన్ని టిఫెన్ సెంట‌ర్ల‌లో టోపీ దోశ అని, 70 ఎంఎం దోశ అని ఉంటాయి. అంత‌కు మించేలా అనే విధంగా ఢిల్లీలోని ఓ రెస్టారెంట్‌లో దోశ ఉన్న‌ది. అది చిన్నా చిత‌కా దోశ కాదు. సుమారు 10 అడుగుల పొడ‌వైన దోశ‌. ఢిల్లీలోని…
    • కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ రికార్డు
      #జాతీయం

      కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ రికార్డు

      బడ్జెట్ 2022కు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కాసేపట్లో సభలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. నిర్మల వరుసగా నాలుగో ఏడాది బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. ఇలా వరుసగా నాలుగేళ్లు పార్లమెంట్‌లో పద్దు ప్రవేశపెట్టిన తొలి మహిళా ఆర్థికమంత్రి నిర్మల సీతారామన్ కే దక్కింది. దివంగత ప్రధాని ఇందిరా గాంధీ 1970లో ప్రధానిగా, ఆర్థిక మంత్రిగా పార్లమెంట్‌లో బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఆ తర్వాత ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టిన మహిళ నిర్మల. ఇప్పడు ఆమె…
    • క్రిప్టో కరెన్సీ పై 30శాతం పన్ను : నిర్మల సీతారామన్‌
      #జాతీయం

      క్రిప్టో కరెన్సీ పై 30శాతం పన్ను : నిర్మల సీతారామన్‌

      కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ మంగళవారం బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన సందర్భంగా మాట్లాడుతూ, స్టార్టప్ కంపెనీలకు పన్ను రాయితీని మరో ఏడాది పొడిగించినట్లు తెలిపారు. మాన్యుఫ్యాక్చరింగ్‌కు కన్సెషనల్ ట్యాక్స్ కొనసాగుతుందన్నారు. స్టేట్ ఎంప్లాయీస్‌కు ట్యాక్స్ డిడక్షన్‌ను 14 శాతానికి పెంచినట్లు చెప్పారు. రూ.1 కోటి నుంచి రూ.10 కోట్ల వరకు ఆదాయంగల సహకార సంఘాలకు సర్‌ఛార్జీని 7 శాతానికి తగ్గించినట్లు తెలిపారు. వర్చువల్ డిజిటల్ అసెట్స్ ట్రాన్సాక్షన్స్‌పై పన్ను విధించనున్నట్లు తెలిపారు. వర్చువల్ డిజిటల్ అసెట్స్ లావాదేవీల…
    • 2021లో దేశవ్యాప్తంగా 144 మందికి మరణశిక్ష
      #జాతీయం

      2021లో దేశవ్యాప్తంగా 144 మందికి మరణశిక్ష

      దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లోని కోర్టులు గతేడాది 144 మంది నేరస్థులకు మరణ శిక్షలను ఖరారు చేశాయి. అప్పటికే మరణశిక్షలు పడి, అమలు పెండింగ్ లో ఉన్నవారందరిని కలిపి చూస్తే.. 2021 చివరికి మొత్తం 488 మంది మరణశిక్షను ఎదుర్కొంటున్నారు. ఈ వివరాలను నేషనల్‌ లా యూనివర్సిటీ, ఢిల్లీ విడుదల చేసింది. ప్రతి ఏటా గణాంకాలను విడుదల చేస్తుంటుంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని సెషన్స్ కోర్టులు 2021లో 34 మందికి మరణ శిక్షలను ఖరారు చేశాయి. గతేడాది ఎక్కువ మందికి…
    • Live: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు
      #జాతీయం

      Live: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు

    • రేప‌టి నుంచి పార్ల‌మెంట్ స‌మావేశాలు…
      #జాతీయం

      రేప‌టి నుంచి పార్ల‌మెంట్ స‌మావేశాలు…

      రేప‌టి నుండి పార్ల‌మెంట్ బ‌డ్జెట్ స‌మావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. జ‌న‌వ‌రి 31 వ తేదీ ఉద‌యం 11 గంట‌ల‌కు రాష్ట్ర‌ప‌తి ప్ర‌సంగంతో స‌మావేశాలు ప్రారంభం అవుతాయి. ఉభ‌య‌స‌భ‌ల్లో రాష్ట్ర‌ప‌తి ప్ర‌సంగం ప్ర‌తుల‌ను కేంద్రం ప్ర‌వేశ‌పెట్ట‌నున్న‌ది. రాష్ట్ర‌ప‌తి ప్ర‌సంగం త‌రువాత లోక్‌స‌భ స‌మావేశం కాబోతున్న‌ది. రేపు మ‌ధ్యాహ్నం 2:30 గంట‌ల‌కు రాజ్య‌స‌భ స‌మావేశం అవుతంది. తీర్మానం ఆమోదించేందుకు ఉభ‌య‌స‌భ‌ల్లో చ‌ర్చ‌ను నిర్వ‌హిస్తారు. పార్ల‌మెంట్ బడ్జెట్ స‌మావేశాల‌ను మొత్తం 29 రోజుల‌పాటు నిర్వ‌హించ‌నున్నారు. రెండు విడ‌త‌ల్లో ఈ స‌మావేశాలు జ‌ర‌గ‌బోతున్నాయి.…
    • స‌ర్కార్ సంచ‌ల‌న నిర్ణ‌యం..! పొల్యూష‌న్ సర్టిఫికేట్ ఉంటేనే పెట్రోల్..!
      #జాతీయం

      స‌ర్కార్ సంచ‌ల‌న నిర్ణ‌యం..! పొల్యూష‌న్ సర్టిఫికేట్ ఉంటేనే పెట్రోల్..!

      ప్ర‌తీరోజు ల‌క్ష‌లాది మంది రోడ్ల‌పైకి వ‌స్తున్నాయి.. కార్లు, బైక్‌లు, ఇత‌ర వాహ‌నాల నుంచి వెలువ‌డే కాలుష్యానికి తోడు ప‌రిశ్ర‌మ‌ల నుంచి వెలువ‌డే కాలుష్యంతో వాయు కాలుష్యం ప్రపంచమంతటా పెరిగిపోతుంది. కాలుష్యానికి దూరంగా ఉన్న ప్రాంతాలు సైతం క్ర‌మంగా దాని బారిన‌ప‌డిపోతున్నాయి.. దీంతో.. దిద్దుబాటు చ‌ర్య‌లు చేప‌డుతున్నాయి ప్ర‌భుత్వాలు.. ఇప్ప‌టికే వాయుకాలుష్యం ప్రమాదకర స్థాయిలో ఉండే ఢిల్లీలో.. నియంత్ర‌ణ కోసం కొన్ని చ‌ర్య‌ల‌కు పూనుకుంది ఆమ్ఆద్మీ స‌ర్కార్.. ఇప్పుడు మ‌రింత క‌ఠిన నిర్ణ‌యాల‌ను పూనుకుంటుంది.. దానిలో భాగంగా.. పొల్యుషన్‌…
    • ఎస్‌బీఐకి నోటీసు జారీ చేసిన మహిళా కమిషన్
      #జాతీయం

      ఎస్‌బీఐకి నోటీసు జారీ చేసిన మహిళా కమిషన్

      మూడు నెలలు నిండిన గర్భిణులను సర్వీసులో చేర్చుకోకుండా అడ్డుకుంటున్న ఎస్ బీఐకి ఢిల్లీ మహిళా కమిషన్ నోటీసు జారీ చేసింది. ఈ విషయాన్ని ఢిల్లీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ స్వాతి మలివల్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ‘మూడు నెలలు నిండిన గర్భిణులు సర్వీసులో చేరకుండా నిరోధిస్తూ ఎస్బీఐ 2021 డిసెంబర్ 31న జారీ చేసిన మార్గదర్శకాలు, ‘వారిని తాత్కాలిక అన్ ఫిట్’ అని పేర్కొనడం వివక్ష చూపించడమే. అంతేకాదు చట్ట విరుద్ధం కూడా. చట్ట ప్రకారం…
    • ఎంపీ అర్వింద్‌కు లోక్‌స‌భ స్పీక‌ర్ ఫోన్‌.. వెంట‌నే ఢిల్లీకి రండి..
      #తెలంగాణ

      ఎంపీ అర్వింద్‌కు లోక్‌స‌భ స్పీక‌ర్ ఫోన్‌.. వెంట‌నే ఢిల్లీకి రండి..

      బీజేపీ ఎంపీ ధ‌ర్మ‌పురి అర్వింద్.. నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌ అసెంబ్లీ నియోజకవర్గం ప‌ర్య‌ట‌న పెద్ద ర‌చ్చ‌గా మారింది.. అర్వింద్‌ను టీఆర్‌ఎస్‌ శ్రేణులు అడ్డుకుని, దాడికి తెగ‌బ‌డ్డాయి.. బీజేపీ నేతలు, కార్యకర్తలపై కర్రలు, రాళ్లతో విరుచుకుపడ్డాయి. ఈ ఘటనలో అర్వింద్‌ కారుతోపాటు ఐదు వాహనాల అద్దాలు ధ్వంసమయ్యాయి. పలువురు బీజేపీ నేతలు, కార్య కర్తలకు తీవ్రగాయాలయ్యాయి. అయితే, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్‌కు లోక్‌స‌భ స్పీకర్ ఓం ప్రకాష్ బిర్లా ఫోన్ చేసి ఆరా తీశారు.. ఆర్మూర్‌లో టీఆర్ఎస్…
    ←1…206207208209210…243→

తాజావార్తలు

  • IND vs NZ: టీ20 వరల్డ్ కప్ 2026 విజేతగా భారత్.. గెలుపును సూచిస్తున్న కారణలిదిగో..!

  • Dhurandhar 2 : పెయిడ్ ప్రివ్యూస్‌తో ‘స్త్రీ 2’ రికార్డులపై గురి.. ధురంధర్ 2 సెన్సేషనల్ అప్‌డేట్!

  • Aishwarya Arjun :విజయ్ పక్కన రష్మిక ప్లేస్‌లో నేనుండాల్సింది.. కానీ

  • Israel-Iran: ఖమేనీ కోసం నిర్మించిన బంకర్లే లక్ష్యంగా ఇజ్రాయెల్ భీకర దాడులు.. వీడియో వైరల్

  • India vs New Zealand: ఫైనల్‌కు ముందు షాకింగ్ లెక్కలు.. టాస్ గెలిచిన టీమ్‌కే కప్పు?

ట్రెండింగ్‌

  • అక్కడ వెంట్రుకలు కేవలం వయసు పెరగడం వల్లే కాదు.. వాటి వెనుక ఉన్న ప్రయోజనాలివే.!

  • Food Tips : పురుగులు పట్టకుండా పిండి 6 నెలలు ఫ్రెష్‌గా ఉండాలంటే… ఈ ట్రిక్ మిస్ చేయకు.!

  • Best Kitchen Hacks : కూర మాడిపోయిందా..? కంగారు పడకండి.. ఈ చిన్న చిట్కాలతో మాడిన వాసన మాయం.!

  • మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 7000mAh బ్యాటరీతో Realme C83 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!

  • అదిరిపోయే ఆఫర్లతో భారత్‌లో Google Pixel 10a అమ్మకాలు షురూ..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions