Delhi Crime: రాజధాని ఢిల్లీలోని వెల్కమ్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన జంట హత్యల ఘటన కలకలం రేపింది. సోమవారం అర్థరాత్రి రాత్రి 2 గంటల సమయంలో వెల్కమ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పసుపు మట్టి అవుట్పోస్ట్ సమీపంలో ఒక వ్యక్తి కాల్చి చంపినట్లు ఢిల్లీ పోలీసులకు సమాచారం అందింది.
Gun Fire : దేశ రాజధాని ఢిల్లీలోని దేశ్ బంధు గుప్తా రోడ్ ప్రాంతంలో ఓ వ్యక్తి తన ప్రియురాలి తల్లిని తుపాకీతో కాల్చాడు. ఈ ఘటన శనివారం జరగింది. గాయపడిన మహిళను వెంటనే చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
Gun Fire: దేశ రాజధాని ఢిల్లీలో దారుణం చోటు చేసుకుంది. మైనర్ బాలికపై ఓ కీచకుడు కాల్పులు జరిపాడు. దీంతో ఆమె ఆస్పత్రి పాలైంది. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.