‘పుష్ప’ ‘భరతుడ్ని’ కలిశాడు! ఎక్కడా అంటారా? ‘శాకుంతలం’ సెట్స్ మీద! అల్లు అర్జున్, అల్లు అర్హా ఒకే లొకేషన్ లో తమ తమ సినిమాల కోసం షూట్ చేస్తుండటంతో బన్నీ కూతురు వద్దకి తరలి వచ్చాడు. అల్లు వారసురాలు ‘భరతుడి’ గెటప్ లో కెమెరా ముందు నటిస్తుంటే స్వయంగా ఐకాన్ స్టార్ చూసి మురిసిపోయాడు!‘శాకుంతలం’ మూవీలో సమంత టైటిల్ రోల్ పోషిస్తోంది. అర్హా రాజకుమారుడు భరతుడుగా అలరించనుంది. గుణశేఖర్ దర్శకత్వం వహిస్తున్న పౌరాణికం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్…
దివంగత బాలీవుడ్ కొరియోగ్రఫర్ సరోజ్ ఖాన్ బయోపిక్ ప్రస్తుతం చర్చగా మారింది. మొదట్లో డ్యాన్స్ మాస్టర్ రెమో డిసౌజా సరోజ్ బయోపిక్ కోసం ముందుకొచ్చినప్పటికీ ఇప్పుడు ఆయన అఫీషియల్ గా డ్రాప్ అయ్యాడు. తాను సరోజ్ ఖాన్ జీవితకథ సినిమాగా తీయబోవటం లేదని తేల్చి చెప్పాడు. టీ-సిరీస్ అధినేత భూషణ్ కుమార్ నిర్మాతగా బరిలోకి దిగటం తనకు ముందే తెలుసునని రెమో చెప్పాడు. ఒకవైపు డైరెక్టర్ గురించిన చర్చ జరుగుతుండగానే మాధురీ దీక్షిత్ పేరు కూడా న్యూస్…
తమిళనాడులో బర్గర్ ఓ భయంకరమైన నిజాన్ని బయటపెట్టింది. కన్న తల్లీని చంపి… ఆమె రక్తంతో బోమ్మలకు పూస్తూ ఆడుకుంటున్నారు ఇద్దరు కూతుర్లు.తిరునల్వేలి జిల్లా పళయంకొట్టైలోని కేటిసి నగర్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. టిచర్ అయినా తల్లి ఉషా నిన్న ఉదయం నుండి బయటకు రాకపోవడం అనుమానంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు స్ధానికులు. బలవంతంగా ఇంటిలోకి ప్రవేశించిన పోలీసులకు షాక్ ఇచ్చాయి ఇంటిలోని దృష్యాలు. తల్లి రక్తపు మడుగులో ఉంటే పక్కన బోమ్మలతో ఆడుకుంటున్నారు ఇద్దరు…
విక్టరీ వెంకటేశ్ తాజా చిత్రం ‘నారప్ప’ ఈ నెల 20న అమెజాన్ ప్రైమ్ లో విడుదలైంది. తన కుటుంబాన్ని కాపాడుకోవడం కోసం ఎంతటి కష్టాన్నైనా సహించే తండ్రిగా ఆ మధ్య ‘దృశ్యం’లో నటించి మెప్పించిన వెంకటేశ్, ఇప్పుడు తన కొడుకును దక్కించుకోవడానికి ఎంతటి సాహసానికైనా ఒడిగట్టే తండ్రిగా ‘నారప్ప’లో జీవించాడు. విమర్శకుల ప్రశంసలు అందుకుంటున్న ఈ సినిమాను వెంకటేశ్ బంధుమిత్రులూ చూసి అభినందనల జల్లు కురిపిస్తున్నారు. అవన్నీ ఒక ఎత్తు అయితే వెంకటేశ్ కుమార్తె ఆశ్రిత ఈ…
‘మీ టూ’… ఆ మధ్య విపరీతంగా వార్తల్లో నిలిచిన ఈ ఉద్యమం తరువాత చల్లబడింది. కానీ, అంతలోనే చాలా మంది ఇబ్బంది కూడా పడాల్సి వచ్చింది. ‘మీ టూ’ ఆరోపణలు ఎదుర్కొన్న వారిలో ఎవరు నిజంగా నేరం చేశారో, ఎవరి మీద దుష్ప్రచారం జరిగిందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. అలా క్రాస్ ఫైర్ లో చిక్కుకుని న్యూస్ లో నిలిచిన ఫిల్మ్ మేకర్ అనురాగ్ కశ్యప్! 2020లో అనురాగ్ పై ‘మీ టూ’ ఆరోపణలు చేసింది…
ప్రముఖ దర్శకుడు శంకర్ పెద్ద కుమార్తె ఐశ్యర్య వివాహం నేడు ఘనంగా జరుగుతోంది. క్రికెటర్ రోహిత్ దామోదరన్తో కలిసి ఆమె కాసేపటి క్రితమే ఏడడుగులు వేసింది. కరోనా కారణంగా మహాబలిపురంలో వీరి వివాహ వేడుకను నిరాడంబరం జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఇరు కుటుంబ సభ్యులు, కొద్దిమంది బంధువులు, సన్నిహితుల మధ్య వివాహం జరిగింది. ఈ వివాహ వేడుకకు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ హాజరై.. నూతన వధువరులను ఆశీర్వాదించారు. ఈమేరకు వివాహ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.…
ప్రముఖ దర్శకుడు శంకర్ పెద్ద కుమార్తె ఐశ్వర్య వివాహం జూన్ 27న క్రికెటర్ రోహిత్ దామోదరన్ తో జరుగబోతోంది. కరోనా పేండమిక్ సిట్యుయేషన్ ను దృష్టిలో పెట్టుకుని వివాహాన్ని నిరాడంబరంగా జరుపబోతున్నారు. మహాబలిపురంలో జరిగే ఈ వివాహ వేడుకకు ఇరు కుటుంబాలకు చెందిన అతి కొద్ది మంది బంధు మిత్రులనే ఆహ్వానిస్తున్నారట. అయితే… వివాహానంతరం కోవిడ్ ఉదృతి తగ్గిన తర్వాత అన్ని జాగ్రత్తల నడుమ భారీగా రిసెప్షన్ ఏర్పాటు చేస్తారని తెలుస్తోంది. శంకర్ కుమార్తె ఐశ్వర్య వృత్తిరీత్యా…
కడప జిల్లా రాయచోటిలో దారుణం చోటు చేసుకుంది. కూతురిపై పెట్రోల్ పోసి నిప్పంటించారు తల్లిదండ్రులు. ప్రేమ వ్యవహారం యువతి ప్రాణాల మీదికి తెచ్చింది. తాను ప్రేమించిన యువకుడినిపెళ్లి చేసుకుంటానని చెప్పిన సదరు యువతిపై కుటుంబసభ్యులే పెట్రోల్ పోసి నిప్పంటించి హత్యాయత్నం చేసారు. యువతి ఓ యువకుడిని ప్రేమించగా ఆ వ్యవహారం ఇష్టం లేని కుటుంబసభ్యులు ఆమెకు మరో సంబంధo చూసి పెళ్లి చేసేందుకు గత కొద్ది రోజులుగా ప్రయత్నం చేస్తున్నారు. కొద్దిరోజులుగా ఇదే విషయమై కుటుంబసభ్యులతో వాగ్వాదం…
కరోనా ఫస్ట్ వేవ్ తగ్గిందని.. అంతా రిలాక్స్ అవుతోన్న సమయంలో.. సెకండ్ వేవ్ కల్లోలం సృష్టిస్తోంది.. మధ్యలో.. బ్లాక్ ఫంగస్ వచ్చి చేరింది. అయితే ఈ కరోనా వల్ల అనేక మంది మృతి చెందుతున్నారు. శ్మశానల వద్ద శవాల గుట్టలు మనుషుల్లో మానవత్వాన్ని కూడా ఇది మంట గలుపుతుంది. వివరాల్లోకి వెళితే.. రాజస్థాన్ లోని జైపూర్ జిల్లా జల్వార్ గ్రామానికి చెందిన సీమకు కరోనా సోకింది. ఆమెను కోటాలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చారు. నెలరోజుల పాటు…