Cyber Fraud: విశాఖపట్నంలో డిజిటల్ మోసాలతో కోట్లు కాజేస్తున్న సైబర్ ముఠా అక్రమాలు బయటపడింది. లేటెస్ట్ టెక్నాలజీని ఉపయోగించుకున్న ఈ ముఠా, ఓ ప్రైవేట్ వైద్యుడిని టార్గెట్ చేసుకుని.. సుమారు రూ. 2.61 కోట్లను కాజేసింది.
Cyber Fraud: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నుండి దేశంలోని అన్ని బ్యాంకుల వరకు సైబర్ మోసాలను నివారించడానికి వినియోగదారులను హెచ్చరిస్తూనే ఉన్నాయి. రోజుకో కొత్త సంఘటనలు తెరపైకి వస్తూనే ఉన్నాయి.