Cooking Oil: మధ్య తరగతి ప్రజలపై మరో పిడుగు వేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధం అయింది. వంటింటి ఖర్చు ఇకపై మరింతగా పెరగబోతుంది. ముడి, రిఫైన్డ్ వంట నూనెలపై దిగుమతి సుంకాన్ని కేంద్ర సర్కార్ ఒకేసారి 20 శాతం వరకు పెంచడంతో ఆ మేరకు వంటనూనెల రేట్లు పెరగనున్నాయి.
మీరు కొత్త స్మార్ట్ఫోన్ను కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నట్లయితే, కేంద్ర బడ్జెట్ 2024లో మీకు ఒక పెద్ద శుభవార్త అందించింది. బయటి దేశం నుంచి మన దేశంలోకి వచ్చే ఫోన్లపై ప్రభుత్వం కస్టమ్స్ సుంకాన్ని తగ్గించింది. దీంతో విదేశాల నుంచి వచ్చే ఫోన్లు ఇప్పుడు ఆరు శాతం మేర తగ్గనున్నాయి. 2024-25 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్లో.. కేంద్ర ప్రభుత్వం షిప్మెంట్ ద్వారా బయటి నుండి వచ్చే వస్తువులపై కస్టమ్స్ సుంకాన్ని 15 శాతానికి తగ్గించింది.
దేశంలో సామాన్యులకు కేంద్ర ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది. శుద్ధి చేసిన పామాయిల్పై విధించే ప్రాథమిక కస్టమ్స్ దిగుమతి సుంకాన్ని 17.5 శాతం నుంచి 12.3 శాతానికి తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు సీబీసీఐసీ తాజాగా విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్లో పేర్కొంది. దీంతో పామాయిల్ ధరలు తగ్గనున్నాయి. ట్రేడర్లు లైసెన్స్ లేకుండానే పామాయిల్ దిగుమతి చేసుకోవచ్చని పేర్కొంది. దీంతో ఆర్బీడీ పామ్ ఆయిల్, ఆర్బీడీ పామోలిన్ వంటి వాటిని లైనెన్స్ లేకుండానే దిగుమతి చేసుకోవచ్చని తెలిపింది. Read…