2025లో ఐపీఎల్ 18వ సీజన్ జరగనుంది. ఐపీఎల్ 2025 కోసం బీసీసీఐ నవంబర్ చివరలో మెగా వేలం నిర్వహిచే అవకాశాలు ఉన్నాయి. మెగా ఆక్షన్కు సంబందించిన రిటెన్షన్ పాలసీని ఇటీవల బీసీసీఐ విడుదల చేసింది. గరిష్టంగా ఆరుగురు ఆటగాళ్లను ఓ ప్రాంచైజీ అట్టిపెట్టుకోవచ్చు. అక్టోబర్ 31 లోగా అన్ని ఫ్రాంఛైజీలు రిటైన్ లిస్టు సమర్పించాల్సి ఉంటుంది. క్రికెట్ అభిమానులంతా ఈ లిస్ట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా చెన్నై సూపర్ కింగ్స్ ఫాన్స్. ఇందుకు కారణం.. టీమిండియా…
చెన్నై సూపర్కింగ్స్ మాజీ కెప్టెన్, స్టార్ బ్యాట్స్మెన్ ఎంఎస్ ధోనికి ఐపీఎల్ 2024 సీజనే చివరిదని చాలా వార్తలు వస్తున్నాయి. ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో ధోని తన చివరి మ్యాచ్ను ఆర్సీబీతోనేనని అనేక నివేదికలు పేర్కొన్నాయి. అయితే.. ఆర్సీబీతో మ్యాచ్ తర్వాత, ధోని రిటైర్మెంట్ గురించి ఎలాంటి ప్రకటన చేయలేదు. కాగా.. ఐపీఎల్ 2024లో చివరి మ్యాచ్ అయిపోగానే మరుసటి రోజు ధోనీ రాంచీకి వెళ్లాడు. ఇదిలా ఉంటే.. ధోనీ రిటైర్మెంట్పై చెన్నై సూపర్ కింగ్స్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో సీఎస్కే మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోని ఆటగాడిగా కొనసాగడంపై సీఎస్కే యాజమాన్యం ఆసక్తికర అప్డేట్ ఇచ్చింది. ఐపీఎల్ 2024 సీజన్ మొత్తానికి ధోని అందుబాటులో ఉంటాడని ఆ ఫ్రాంచైజీ సీఈఓ కాశీ విశ్వనాథ్ పేర్కొన్నారు.