Madhya Pradesh: నేటి సమాజంలో మానవ సంబంధాలన్నీ మనీ సంబంధాలుగా మారిపోయాయి. రక్త సంబంధీకులైనా రూపాయి కోసం కొట్టుకు చస్తున్నారు. ఇలాంటి ఘటనే మధ్య ప్రదేశ్లో చోటుచేసుకుంది.
మహారాష్ట్రలోని థానే జిల్లాలో 2018లో 14 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసి హత్య చేసిన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న 26 ఏళ్ల వ్యక్తిని కోర్టు నిర్దోషిగా ప్రకటించింది.
మన దేశం సంసృతికి, సాంప్రదాయలకు పుట్టినిల్లు.. అయితే మహిళల మాన, ప్రాణాలకు కూడా రక్షణ లేకుండా పోయింది.. ప్రభుత్వం ఎంత కఠినమైన చర్యలు తీసుకున్నా కూడా వారిపై జరుగుతున్న ఆగాయిత్యాలు, అత్యాచారాలు ఎక్కడ తగ్గలేదు.. ఇంటి నుంచి బయటకు వెళ్తే.. క్షేమంగా ఇంటికి తిరిగి వస్తారో? లేదో? అనే భయం ప్రతి ఆడ తల్లిదండ్రుల్లో నెలకొంది… కొందరు ఆడ పిల్లలను కనాలి అంటే భయంతో వణికిపోతున్నారు.. తాజాగా ఓ విషాద ఘటన వెలుగు చూసింది.. ఓ బాలికను…
Honour killing: మధ్యప్రదేశ్ రాష్ట్రంలో పరువు హత్య చోటు చేసుకుంది. ప్రేమిస్తుందని కన్న తండ్రి కూతుర్ని చంపేశాడు. అంతటితో ఆగకుండా ఆమె ప్రియుడిని కూడా దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్ లోని మొరెనాలో జరిగింది. ఇద్దరు చనిపోయిన తర్వాత చంబల్ నదిలో ఇద్దరి మృతదేహాలను పారేశాడు. మొరేనా జిల్లా రతన్ బసాయి గ్రామానికి చెందిన శివాణి(18), సమీప గ్రామం బలుపురాకు చెందిన రాధేశ్యామ్ తోమర్(21) గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. ఈ విషయం తెలిసిన…
Love jihad case: ఇప్పటికే ఉత్తరాఖండ్ రాష్ట్రం లవ్ జిహాద్ తో అట్టుడుకుతోంది. పురోలాలో కొన్ని రోజుల క్రితం ఓ ముస్లిం యువకుడు మైనర్ హిందూ బాలికను కిడ్నాప్ చేయడంతో హిందువులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఇదిలా ఉంటే అదే రాష్ట్రంలో డబుల్ లవ్ జిహాద్ కేసు వెలుగులోకి వచ్చింది. ఇద్దరు ముస్లిం అన్నతమ్ములు వారిని తమను తాము హిందువులుగా పరిచయం చేసుకుని, హిందూ పేర్లను ఉపయోగించి ఇద్దరు అమ్మాయిలను ట్రాప్ చేసిన ఉదంతం వెలుగులోకి వచ్చింది.
Jangaon Crime: జనగామ జిల్లాలో రిటైర్డ్ ఎంపీడీఓ నల్లా రామకృష్ణయ్య కిడ్నాప్ కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే ఈ కోణంలో విచారణ చేపట్టిన పోలీసులు రామకృష్ణయ్య దారుణ హత్యకు గురైనట్లు గుర్తించారు.
UK: బ్రిటన్ నుంచి షాకింగ్ కేసు వెలుగులోకి వచ్చింది. ఇక్కడ ఓ భారతీయ విద్యార్థి మద్యం మత్తులో ఉన్న మహిళను తన ఫ్లాట్కు తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. ఈ ఘటన సీసీటీవీ ఫుటేజీలో రికార్డైంది.