Home
Cricket Updates
Cricket Updates News
-
Sanjay Manjrekar: హార్దిక్ చాప్టర్ క్లోజ్? ముంబై ఇండియన్స్కు అతడే కరెక్ట్ కెప్టెన్ అంటున్న మాజీ స్టార్
Sanjay Manjrekar: ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీలో కెప్టెన్సీ మార్పులపై మళ్లీ చర్చ మొదలైంది. రెగ్యులర్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా, వైస్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అందుబాటులో లేని నేపథ్యంలో.. గురువారం పంజాబ్ కింగ్స్తో జరిగిన ఐపీఎల్ 2026 మ్యాచ్లో స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ముంబై జట్టుకు సారథిగా వ్యవహరించాడు. కెప్టెన్గా తన తొలి ఐపీఎల్ మ్యాచ్లోనే బుమ్రా ముంబై ఇండియన్స్కు ఈ సీజన్లో కేవలం నాల్గో విజయాన్ని అందించి మెప్పించాడు. ఈ నేపథ్యంలో ముంబై ఇండియన్స్… -
Virat Kohli: “జట్టుకు పనికొస్తానో లేదో నా ముఖం మీద చెప్పేయండి”.. గంభీర్, అగార్కర్పై కోహ్లీ ఫైర్..
Virat Kohli: భారత క్రికెట్లో మరోసారి ప్రకంపనలు సృష్టిస్తూ.. టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్లను ఉద్దేశించి స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ పరోక్షంగా సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఆర్సీబీ పాడ్కాస్ట్లో మయాంతి లాంగర్తో మాట్లాడిన కోహ్లీ.. జట్టు మేనేజ్మెంట్తో తనకు జరుగుతున్న 'అప్ అండ్ డౌన్' కమ్యూనికేషన్ (స్పష్టత లేని మాటలు) గురించి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. 2027 వన్డే వరల్డ్ కప్పై కన్నేసిన 38 ఏళ్ల ఈ… -
Virat Kohli: “ప్రతి సీజన్ను నరకంలా అనుభవించాను”.. 18 ఏళ్లుగా తన గుండెల్లోని బాధను బయటపెట్టిన కోహ్లీ..
Virat Kohli: మొత్తానికి కింగ్ కోహ్లీ మనసులో ఉన్న అసలైన ఎమోషన్స్ బయటపడ్డాయి. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) తరఫున 18 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ.. 2025లో ఐపీఎల్ టైటిల్ గెలిచిన ఆ చారిత్రాత్మక క్షణంపై విరాట్ కోహ్లీ తాజాగా ఆర్సీబీ పాడ్కాస్ట్లో మనసు విప్పి మాట్లాడాడు. తన కెరీర్ ముగిసేలోపు ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడటం తన క్రికెట్ ప్రయాణంలోనే అత్యంత ఎమోషనల్, సంతృప్తికరమైన క్షణమని కోహ్లీ చెప్పుకొచ్చాడు. ఆ విజయం తర్వాత తాను ఎందుకు… -
Kedar Jadhav: సచిన్తో పోలికలా? 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీపై కేదార్ జాదవ్ సంచలన వ్యాఖ్యలు!
Kedar Jadhav: ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్ (RR) తరఫున ఆడుతున్న 15 ఏళ్ల సంచలనం వైభవ్ సూర్యవంశీపై మాజీ క్రికెటర్ కేదార్ జాదవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సూర్యవంశీని లెజెండరీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్తో పోల్చడంపై జాదవ్ అభ్యంతరం వ్యక్తం చేశాడు. Olympics.comకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ అంశంపై స్పష్టత ఇచ్చాడు. సచిన్ టెండూల్కర్తో ఎవరినీ పోల్చలేమని, ఆయన క్రికెట్కు అందించిన సేవలు అసమానమని జాదవ్ పేర్కొన్నాడు. "సచిన్ ఒక మాస్టర్.. ఆయన దరిదాపుల్లోకి ఎవరూ… -
Babar Azam: పాక్ క్రికెట్లో కొత్త శకం.. బాబర్ అజామ్ ఔట్..
Babar Azam: పాకిస్థాన్ క్రికెట్ జట్టులో కొత్త మార్పులకు నాంది పలుకుతూ యువ ఆటగాళ్లకు పెద్దపీట వేస్తోంది పీసీబీ. బంగ్లాదేశ్తో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్లో స్టార్ బ్యాట్స్మన్ బాబర్ అజామ్ గాయం కారణంగా దూరం కావడంతో, ఇద్దరు యువ ఆటగాళ్లకు టెస్ట్ అరంగేట్రం చేసే అవకాశం లభించింది. ఈ నిర్ణయం పాకిస్థాన్ క్రికెట్లో కొత్త శకానికి సంకేతంగా మారింది. మీర్పూర్ టెస్టుతో కొత్త ఆరంభం బంగ్లాదేశ్-పాకిస్థాన్ మధ్య రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో తొలి మ్యాచ్… -
Arshdeep Singh: అర్ష్దీప్ సింగ్కు షాకిచ్చిన బీసీసీఐ..! ఇక, కుదరదు..
Arshdeep Singh: ఐపీఎల్ 2026 సీజన్లో ఆటగాళ్ల ప్రవర్తన, సోషల్ మీడియా కార్యకలాపాలపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) కఠిన వైఖరి అవలంబిస్తోంది. ఈ నేపథ్యంలో పంజాబ్ కింగ్స్ స్టార్ ఫాస్ట్ బౌలర్ అర్ష్దీప్ సింగ్పై బోర్డు కీలక ఆంక్షలు విధించినట్లు సమాచారం. టోర్నమెంట్ పూర్తయ్యే వరకు ఎలాంటి వ్లాగ్లు, తెరవెనుక వీడియోలు చిత్రీకరించవద్దని అతనికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. వివాదాస్పద వీడియోలే కారణమా? ఐపీఎల్ 2026 సందర్భంగా అర్ష్దీప్ సింగ్ తన… -
Sanju Samson: సంజూ శామ్సన్ కష్టానికి ప్రతిఫలం.. గుర్తించిన ఐసీసీ.. అంతర్జాతీయ ఆటగాళ్లను వెనక్కినెట్టి..
టీమ్ ఇండియా స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ అరుదైన గౌరవాన్ని అందుకున్నారు. మార్చి నెలలో చూపిన అద్భుత ప్రదర్శనకు గాను అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) ఆయనను ‘మెన్స్ ప్లేయర్ ఆఫ్ ది మంత్’గా ప్రకటించింది. ఇటీవలి కాలంలో నిలకడైన ఆటతీరుతో ఆకట్టుకుంటున్న శాంసన్, ఈ అవార్డు రేసులో ఉన్న ఇతర ఆటగాళ్లను వెనక్కి నెట్టి విజేతగా నిలిచారు. అద్భుతమైన ఫామ్.. గత కొన్ని నెలలుగా సంజూ శాంసన్ కెరీర్లో ఇది ఒక స్వర్ణయుగం… -
Without Kohli In Cricket: కోహ్లీ లేకుండా వన్డే క్రికెట్ శూన్యం.. మహ్మద్ కైఫ్ సంచలన పోస్ట్
Without Kohli In Cricket: దక్షిణాఫ్రికాతో జరిగిన రెండు వన్డేల్లో విరాట్ కోహ్లీ అద్భుత శతకాలు సాధించి మరోసారి భారత క్రికెట్ ప్రపంచాన్ని అలరించాడు. రెండో వన్డేలో శతకం కొట్టినా, జట్టుకు విజయాన్ని మాత్రం అందించలేకపోయాడు. -
IND vs SA: సౌతాఫ్రికాతో వన్డే సిరీస్.. రోహిత్, కోహ్లీ ఎంట్రీతో జట్టు బలం పెరిగేనా..?
నవంబర్ 30వ తేదీ నుంచి (ఆదివారం) సౌతాఫ్రికాతో 3 వన్డేల సిరీస్ స్టార్ట్ కానుంది. జార్ఖండ్ లోని రాంచీ వేదికగా మొదటి వన్డే మ్యాచ్ జరగనుంది. ఇక, ఈ మ్యాచ్ కి టీమిండియా స్టార్ బ్యాటర్లు రోహిత్ శర్మ , విరాట్ కోహ్లీ రీ ఎంట్రీతో జట్టు బలంగా కనిపిస్తోంది. -
Kane Williamson: కేన్ మామ గుడ్ బై!
Kane Williamson: న్యూజిలాండ్ క్రికెట్ దిగ్గజం కేన్ విలియమ్సన్ టీ20 ఫార్మాట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. టీ20 ప్రపంచకప్-2026 టోర్నీని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నాడు.
తాజావార్తలు
-
Off The Record : రాంగ్ సిగ్నల్స్ రాకుండా జై ఆంధ్ర లైన్ తీసుకున్నారా?
-
Story Board : మహా సంక్షోభం ఎవరి చేతుల్లో లేదా? ప్రజలు జాగ్రత్తలు పాటించాల్సిందేనా?
-
PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
-
Off The Record : మొక్కుబడి తంతుగా ట్రైనింగ్ క్యాంపెయిన్
-
Peddi Suspense : రామ్ చరణ్ పెద్దికి లైన్ క్లియర్ అవ్వలేదా?
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..