Home
Cricket Latest News
Cricket Latest News News
-
Vaibhav Sooryavanshi Next Match: వైభవ్ సూర్యవంశీకి మరో అవకాశం.. ఇప్పుడైనా బ్యాట్తో చెలరేగుతాడా..?
Vaibhav Sooryavanshi Next Match: భారత క్రికెట్లో కొత్త సంచలనంగా ఎదుగుతున్న 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీపై మరోసారి అందరి దృష్టి పడింది. ఐపీఎల్ 2026లో తన విధ్వంసకర బ్యాటింగ్తో క్రికెట్ అభిమానులను ఆకట్టుకున్న ఈ యువ ఆటగాడు, ఇండియా ‘ఎ’ జట్టుకు ఎంపికై శ్రీలంకలో జరుగుతున్న త్రైపాక్షిక వన్డే సిరీస్లో ఆడుతున్నాడు. అయితే తొలి మ్యాచ్లో ఆశించిన ప్రదర్శన చేయలేకపోయిన వైభవ్కు ఇప్పుడు పునరాగమనం చేసే అవకాశం లభించింది. దూకుడుగా బ్యాటింగ్ ప్రారంభించి.. శ్రీలంక ‘ఎ’… -
Mahela Jayawardene: 13 మ్యాచ్ల్లో కేవలం 4 వికెట్లే.. బుమ్రా ఫెయిల్యూర్ వెనుక అసలు కారణం బయటపెట్టిన ముంబై కోచ్..
Mahela Jayawardene: ఐపీఎల్ 2026 సీజన్లో ముంబై ఇండియన్స్ (MI) స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఆశించిన స్థాయిలో రాణించలేకపోవడానికి గల అసలు కారణాలను ఆ జట్టు హెడ్ కోచ్ మహేల జయవర్ధనే వివరించారు. ఈ సీజన్లో బుమ్రా తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు. ఇప్పటివరకు ఆడిన 13 మ్యాచ్ల్లో కేవలం 4 వికెట్లు మాత్రమే పడగొట్టగలిగాడు. తమ ప్రధాన పేసరే ఫామ్లో లేకపోవడంతో ముంబై ఇండియన్స్ ఈ సీజన్లో భారీ మూల్యాన్ని చెల్లించుకుంది. ఇప్పటికే ఆ జట్టు… -
Hardik Pandya: “సాకులు చెప్పను.. మేం తప్పు చేశాం”.. ముంబై వైఫల్యాలపై హార్దిక్ ఓపెన్ టాక్!
Hardik Pandya: ఐపీఎల్ 2026 సీజన్లో కోల్కతా నైట్ రైడర్స్ (KKR) అద్భుత విజయాన్ని అందుకుంది. ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో 4 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి, పాయింట్ల పట్టికలో రెండు స్థానాలు ఎగబాకడమే కాకుండా తమ ప్లేఆఫ్స్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. ఇక మ్యాచ్ అనంతరం ముంబై ఇండియన్స్ (MI) కెప్టెన్ హార్దిక్ పాండ్యా తన జట్టు ప్రదర్శనపై, ముఖ్యంగా ఫీల్డింగ్ వైఫల్యాలపై చాలా ఓపెన్గా మాట్లాడాడు. మ్యాచ్ ముగిసిన అనంతరం ప్రెజెంటేషన్లో… -
Doug Bracewell Banned: వివాదంలో మాజీ స్టార్ క్రికెటర్ డగ్ బ్రేస్వెల్.. రెండేళ్ల నిషేధం
Doug Bracewell Banned: న్యూజిలాండ్ మాజీ ఆల్రౌండర్ డగ్ బ్రేస్వెల్ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. డ్రగ్ టెస్ట్లో విఫలమైన కారణంగా ఆయనపై రెండేళ్ల నిషేధం విధించారు. ఈ నిషేధం 2025 నవంబర్ 24 నుంచి అమల్లోకి వచ్చి 2027 నవంబర్ 23 వరకు కొనసాగనుంది. అయితే, 2025లో ఇంగ్లాండ్లో జరిగిన కౌంటీ ఛాంపియన్షిప్ మ్యాచ్ సందర్భంగా బ్రేస్వెల్ నిషేధిత మాదకద్రవ్యం కొకైన్ తీసుకున్నట్లు అంగీకరించాడు. Essex County Cricket Club తరఫున ఆడుతున్న సమయంలో ఈ ఘటన… -
MI vs CSK: వాంఖడేలో భావోద్వేగ క్షణం.. తల్లిని కోల్పోయినా మైదానంలోకి దిగిన సీఎస్కే ప్లేయర్ ముఖేష్ చౌదరి
MI vs CSK: ఐపీఎల్ 2026లో ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య వాంఖడే స్టేడియంలో జరిగిన హై వోల్టేజ్ మ్యాచ్లో ఓ భావోద్వేగ ఘటన అందరినీ కదిలించింది. చెన్నై సూపర్ కింగ్స్ ఫాస్ట్ బౌలర్ ముఖేష్ చౌదరి తన తల్లిని కోల్పోయిన బాధలో ఉన్నప్పటికీ జట్టు కోసం మైదానంలోకి దిగడం అభిమానులను భావోద్వేగానికి గురిచేసింది. ముఖేష్ చౌదరి తల్లి ప్రేమ్ దేవి గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. దాదాపు ఏడాది కాలంగా ముంబైలోని ఒక… -
Virender Sehwag: “13 ఓవర్లలో చేజ్ పాకిస్థాన్ వల్ల కాదు”.. పాక్ సెమీస్ ఆశలపై సెహ్వాగ్ క్లియర్ స్టేట్మెంట్
Virender Sehwag: పాకిస్థాన్ నేడు శ్రీలంకతో తలపడనుంది. శ్రీలంక హోమ్ గ్రౌండ్ పల్లెలెలె స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. పాకిస్థాన్ ముందు చాలా క్లిష్ట పరిస్థితులు ఉన్నాయి. ఈ మ్యాచ్ పాక్కు డూ ఆర్ డైగా మారనుంది. పాకిస్థాన్ ఈ మ్యాచ్లో కేవలం పాయింట్స్ మాత్రమే కాదు.. నెట్ రన్రేట్ సైతం పెంచాలి. అప్పటికే న్యూజిలాండ్ +1.390 రన్రేట్తో బలంగా ఉంది. కానీ.. పాకిస్థాన్ మాత్రం -0.461తో చాలా వెనకబడింది. ఈ కారణం చేత ఈ మ్యాచ్లో… -
Suryakumar Yadav: మ్యాచ్ గెలిచినా కెప్టెన్ సూర్య అసంతృప్తి.. అక్కడే తేడా కొట్టిందని వారిపై సీరియస్!
Suryakumar Yadav: జింబాబ్వేపై భారత్ ఘన విజయం సాధించింది. 72 పరుగుల తేడాతో విజయ ఢంకా మోగించింది. దీంతో సెమీస్పై ఆశలు చిగురించాయి. చెన్నై వేదికగా జింబాబ్వేపై భారత్ సాధించిన 72 పరుగుల ఘన విజయం టీ20 వరల్డ్కప్ సూపర్ ఎయిట్స్లో జట్టుకు ఊపిరి పోసింది. దక్షిణాఫ్రికా చేతిలో ఎదురైన పరాజయం తర్వాత ఈ గెలుపు రెండు పాయింట్లతో పాటు, ఆత్మవిశ్వాసాన్ని సైతం తిరిగి తీసుకొచ్చింది. బ్యాటింగ్ విభాగం ఈ మ్యాచ్లో అసలైన రూపం చూపించింది. తొలి… -
T20 World Cup: ఆఫ్ఘన్ ఆల్రౌండ్కి ఐసీసీ బిగ్షాక్.. ఏం జరిగిందంటే..?
ICC fines Afghanistan all-rounder Mohammad Nabi: నిన్న (బుధవారం) జరిగిన ఆఫ్ఘనిస్థాన్- దక్షిణాఫ్రికా మ్యాచ్ ప్రపంచం వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ మ్యాచ్ ఎంత ఉత్కంఠ భరితంగా సాగిందో చెప్పనవసరం లేదు. ఇక ఈ మ్యాచ్ అనంతరం ఆఫ్ఘనిస్థాన్ స్టార్ ఆల్రౌండర్ మహ్మద్ నబీకి ఐసీసీ షాక్ ఇచ్చింది. దక్షిణాఫ్రికాతో జరిగిన ఉత్కంఠభరిత టీ20 మ్యాచ్లో అంపైర్లతో వాగ్వాదానికి దిగిన కారణంగా చర్యలు తీసుకుంది. నబీ మ్యాచ్ ఫీజులో 15 శాతం జరిమానా విధిస్తూ ఐసీసీ నిర్ణయం…
తాజావార్తలు
-
Gold Scam : ‘గోల్డ్ మ్యాన్’ గేమ్ ఓవర్.. రూ.30 లక్షల గోల్డ్ స్కామ్.!
-
Mumbai Muharram Plot: మొహర్రం ఊరేగింపులో విషపూరిత క్యాప్సూల్స్ పంపిణీ! రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న పోలీసులు..
-
Earthquake: ఆఫ్ఘనిస్తాన్లో భారీ భూకంపం.. ఢిల్లీలో ప్రకంపనలు..
-
Nellore: కోడూరు బీచ్లో విషాదం.. ముగ్గురు గల్లంతు.. బాలుడి మృతి
-
Rajasthan: 13 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం.. రాజస్థాన్ను కుదిపేస్తున్న ఘటన..
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!