భారత సంతతికి చెందిన నాయకురాలు యూకేలో రికార్డు సృష్టించారు.. ప్రతిపక్ష లేబర్ పార్టీ కౌన్సిలర్గా ఉన్న మొహిందర్ కె.మిధా.. పశ్చిమ లండన్లోని ఈలింగ్ కౌన్సిల్ మేయర్గా ఎన్నికయ్యారు. దీంతో.. యూకేలో తొలి దళిత మహిళా మేయర్గా రికార్డులకెక్కారు మొహిందర్ కె.మిధా… ఆమె గతంలో కౌన్సిల్కు డిప్యూటీ మేయర్గా పనిచేశారు. మంగళవారం జరిగిన కౌన్సిల్ సమావేశంలో 2022-23 తదుపరి ఏడాది కాలానికి మిధాను ఎన్నుకున్నారు. ఇక, మొహిందర్ మిధా ఈలింగ్ మేయర్గా ఎన్నికైనందుకు మాకు చాలా గర్వంగా ఉందని…