తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో విభేదాలు మరోసారి బయటపడ్డాయి. అధికార పక్షంతో పోరాడటం పక్కన ఉంచితే స్వపక్షంలో విపక్షాలు తయారవుతున్నాయి. తాజాగా సీనియర్ కాంగ్రెస్ నాయకుడు వి. హన్మంతరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు పంపే కుట్ర జరుగుతుందని ఆయన ఆరోపిస్తున్నారు. ఇటీవల తనకు అవమానం జరిగిందని.. తనను అవమానపరిచిన మంచిర్యాల సీనియర్ కాంగ్రెస్ నాయకుడు ప్రేమ్ సాగర్ రావుకు షోకాజ్ నోటీస్ ఇవ్వాలని పట్టుబట్టాడు. ప్రస్తుతం ఈ షోకాజ్ నోటిసే కాంగ్రెస్…
తెలంగాణ సీఎం కేసీఆర్కు కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు లేఖ రాశారు. కరోనాతో మృతి చెందిన కుటుంబాలకు రూ.రెండు లక్షల ఎక్స్గ్రేషియో ఇవ్వాలని కోరుతూ కేసీఆర్కు వి.హనుమంతరావు లేఖ రాశారు. ఎంత ఖర్చుకైనా ప్రభుత్వం వెనుకాడదని ఇంతకు ముందే ముఖ్యమంత్రి హోదాలో ప్రకటించారని వి.హనుమంతరావు గుర్తుచేశారు. కరోనా రోగులకు కిట్స్ పంపిణీ చేయాలని వీహెచ్ కోరారు.