అభినవ్ గోమటం ఇటీవల మస్తు షేడ్స్ ఉన్నాయ్ రా మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఫిబ్రవరి 23న ఈ మూవీ థియేటర్లలో రిలీజైంది. ఫస్ట్ మూవీ రిలీజైన కొద్ది గ్యాప్లోనే హీరోగా సెకండ్ మూవీతో త్వరలోనే తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.మై డియర్ దొంగ పేరుతో ఓ మూవీ చేస్తున్నాడు. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతోన్న ఈ సినిమాకు బి.ఎస్ సర్వజ్ఞ కుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. షాలిని కొండెపూడి హీరోయిన్గా నటిస్తోంది.అయితే మై డియర్ దొంగ మూవీ…
మలయాళం సినిమా ఇండస్ట్రీ బాక్సాఫీస్ దగ్గర దూసుకుపోతుంది.. రెండు నెలల్లోనే ఏకంగా మూడు పెద్ద హిట్స్ లభించాయి..అందులో ఒకటి మంజుమ్మెల్ బాయ్స్. ఈ సర్వైవల్ థ్రిల్లర్ మూవీ రిలీజైన 12 రోజుల్లోనే రూ.100 కోట్ల మార్క్ దాటడం విశేషం. ఫిబ్రవరి 22న రిలీజైన ఈ సినిమా సోమవారం (మార్చి 4) నాటికి ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్లకుపైగా వసూళ్లు సాధించింది.మంజుమ్మెల్ బాయ్స్ మూవీ రిలీజైన రోజు నుంచే బాక్సాఫీస్ దగ్గర సంచలనాలు సృష్టిస్తోంది. కేరళ బాక్సాఫీస్ తోపాటు ప్రపంచవ్యాప్తంగా…
బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా జరిగిన స్వాతంత్య్ర పోరాటం బ్యాక్డ్రాప్లో ‘ఏ వతన్ మేరే వతన్’ చిత్రం తెరకెక్కింది . ఈ సినిమాలో బాలీవుడ్ నటి సారా అలీ ఖాన్ ప్రధాన పాత్ర పోషిస్తుంది.బ్రిటీష్ పాలనకు వ్యతిరేకంగా 1940ల్లో రేడియో స్టేషన్ నిర్వహించిన భారత స్వాతంత్య్ర సమర యోధురాలు ఉషా మెహతా జీవితం ఆధారంగా ఈ చిత్రం రూపొందుతోంది. ఈ మూవీకి కన్నన్ అయ్యర్ దర్శకత్వం వహించారు. ఈ ‘ఏ వతన్ మేరే వతన్’ సినిమా ట్రైలర్ను అమెజాన్…
యంగ్ హీరో సందీప్ కిషన్ నటించిన లేటెస్ట్ ఫ్యాంటసీ థ్రిల్లర్ మూవీ ‘ఊరు పేరు భైరవకోన’..ఈ మూవీ ట్రైలర్ ఆసక్తికరంగా ఉండడం విడుదలకు ముందు మూవీ టీమ్ ప్రమోషన్లను జోరుగా చేయడంతో ఈ చిత్రంపై మంచి బజ్ నెలకొంది.ఫిబ్రవరి 16వ తేదీన ఈ సినిమా థియేటర్లలో రిలీజయింది. పాజిటివ్ మౌత్ టాక్తో ఈ చిత్రానికి ఆరంభంలో మంచి వసూళ్లు వచ్చాయి. అయితే, ఆ తర్వాత అనుకున్న స్థాయిలో జోరు చూపలేకపోయింది.ఇదిలా ఉంటే తాజాగా ఈ మూవీ ఓటీటీలోకి…
కన్నడ స్టార్ హీరో రక్షిత్ శెట్టి నిర్మించిన లేటెస్ట్ కామెడీ మూవీ బ్యాచిలర్ పార్టీ.కర్ణాటక రాష్ట్రంలో జనవరి 26న థియేటర్లలో విడుదలైన బ్యాచిలర్ పార్టీ మూవీ. రిలీజైన తొలి రోజు నుంచే మంచి టాక్ తెచ్చుకుంది. బ్యాచిలర్ పార్టీ మూవీ కడుపుబ్బా నవ్వించే మంచి కామెడీ సినిమా అని అక్కడి ప్రేక్షకులు ప్రశంసలు కురిపించారు. దాంతో పాటు సినిమాకు మంచి కలెక్షన్స్ కూడా వసూలు అయినట్లు సమాచారం. అలాంటి ఆ బ్యాచిలర్ పార్టీ మూవీ ఇప్పుడు సడెన్గా…
మమ్ముట్టి నటించిన అబ్రహం ఓజ్లర్ మూవీ మొత్తానికి ఓటీటీలోకి అడుగుపెట్టబోతోంది.ఇప్పటికే కొన్నిసార్లు వాయిదా పడిన ఈ సినిమా డిజిటల్ ప్రీమియర్ మొత్తానికి ఈ నెలలోనే రాబోతున్నట్లు డిస్నీ ప్లస్ హాట్స్టార్ వెల్లడించింది. ఓ సైకలాజికల్ మెడికల్ క్రైమ్ థ్రిల్లర్ గా అబ్రహం ఓజ్లర్ మూవీ తెరకెక్కింది.ఈ సినిమాలో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి అతిథి పాత్రే అయినా కూడా ఆయన ఓ సీరియల్ కిల్లర్ గా నటించడం విశేషం.. జయరాం ఈ మూవీలో ప్రధాన పాత్రలో నటించారు.మలయాళ బాక్సాఫీస్…
టాలీవుడ్ బ్యూటీ పూర్ణ హీరోయిన్గా నటించిన హారర్ మూవీ డెవిల్..ఈ మూవీలో పూర్ణతో పాటు మరో టాలీవుడ్ హీరో త్రిగుణ్ కీలక పాత్ర పోషించాడు. ఈ మూవీ లో విదార్థ్ కథానాయకుడిగా నటించాడు. ఫిబ్రవరి 2న థియేటర్లలో రిలీజైన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద ఫెయిల్ అయింది.. హారర్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిన ఈ మూవీకి ఆథియా దర్శకత్వం వహించాడు. కోలీవుడ్ అగ్ర దర్శకుడు మిస్కిన్ డెవిల్ మూవీకి మ్యూజిక్ అందించాడు. ఈ సినిమాతోనే మ్యూజిక్…
సైకలాజికల్ థ్రిల్లర్ మూవీగా తెరకెక్కిన ‘గేమ్ ఆన్’ మూవీ ఫిబ్రవరి 2వ తేదీన థియేటర్లలో రిలీజ్ అయి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.ఈ చిత్రంలోగీతానంద్, నేహా సోలంకీ హీరో హీరోయిన్లుగా నటించారు..ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ వచ్చినా కూడా కమర్షియల్ సక్సెస్ సాధించలేకపోయింది.ఇదిలా ఉంటే ఈ ‘గేమ్ ఆన్’ సినిమా సడెన్గా ఓటీటీలోకి వచ్చేసింది.గేమ్ ఆన్ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ ప్లాట్ఫామ్లో నేడు స్ట్రీమింగ్కు వచ్చేసింది. ముందస్తు ప్రకటనలు లేకుండా హఠాత్తుగా ఈ చిత్రం ఓటీటీలోకి…
ఓటీటీలకు ఆదరణ లభించడంతో వరుసగా సినిమాలు, వెబ్ సిరీస్ లతో ప్రేక్షకులను పలు ఓటీటీ సంస్థలు ఎంతగానో అలరిస్తున్నాయి. అలాగే ఓటీటీలో సెన్సార్ కూడా లేకపోవడంతో బోల్డ్ కంటెంట్ వెబ్ సిరీస్ లు, సినిమాలు కూడా స్ట్రీమింగ్ అవుతున్నాయి.వారానికి ఓ బోల్డ్ కంటెంట్ మూవీ ఓటీటీ ప్లాట్ఫామ్స్ ద్వారా ప్రేక్షకుల ముందుకొస్తున్నాయి.ఆహా ఓటీటీ ద్వారా ఓ బోల్డ్ మూవీ త్వరలో తెలుగు ఆడియెన్స్ ముందుకు రాబోతోంది. మిక్సప్ పేరుతో తెరకెక్కుతోన్న ఈ మూవీ టీజర్ను గురువారం ఆహా…
ఆంధ్రప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికలు రాబోతుందటంతో టాలీవుడ్లో పొలిటికల్ సినిమాల ట్రెండ్ కొనసాగుతుంది. ఈ ట్రెండ్లో ఇటీవలే ఏపీ సీఏం వైఎస్ జగన్ జీవితం ఆధారంగా తెరకెక్కిన యాత్ర 2 మూవీ ప్రేక్షకుల ముందుకొచ్చింది.వైఎస్ జగన్ పాత్రలో కోలీవుడ్ నటుడు జీవా నటించిన ఈ సినిమాలో మమ్ముట్టి గెస్ట్ రోల్లో కనిపించాడు. 2019లో రిలీజైన యాత్రకు సీక్వెల్గా దర్శకుడు మహి వి రాఘవ్ యాత్ర 2 మూవీని తెరకెక్కించాడు.ఫిబ్రవరి 8న థియేటర్లలో రిలీజైన ఈ మూవీ ప్రేక్షకుల్ని…