మన శరీరంలోని వ్యర్థాలను వడపోసి, రక్తాన్ని శుద్ధి చేసే అత్యంత ముఖ్యమైన అవయవాలు కిడ్నీలు. శరీరంలోని నీటి సమతుల్యతను కాపాడటం, టాక్సిన్స్ను బయటకు పంపడం, రక్తపోటును నియంత్రించడం వంటి కీలక బాధ్యతలు కిడ్నీలవే. కిడ్నీలు సక్రమంగా పనిచేయాలంటే రోజూ తగినంత నీరు తాగాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అయితే కేవలం నీరు మాత్రమే కాకుండా, కిడ్నీల పనితీరును మెరుగుపరచి, కిడ్నీల్లో రాళ్లు ఏర్పడకుండా నివారించడంలో సహాయపడే కొన్ని ప్రత్యేకమైన పానీయాలు కూడా ఉన్నాయి. ఇవి ఇప్పటికే ఉన్న…