Rajasthan: రాజస్థాన్ రాష్ట్రంలో విచిత్ర సంఘటన జరిగింది. ఈ నెల 12న పెళ్లికావాల్సిన యువతిని బలవంతంగా కిడ్నాప్ చేశాడు ఓ వ్యక్తి. అంతటితో ఆగకుండా కిడ్నాప్ అయిన యువతిని ఎత్తుకుని ఏడడుగులు అగ్ని చుట్టూ ప్రదక్షిణలు చేసి పెళ్లైపోయిందని చెప్పాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.
Congress: రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. అయితే ఆ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో సంక్షోభం మాత్రం తారాస్థాయికి చేరుకుంది. సీఎం అశోక్ గెహ్లాట్, యువనేత సచిన్ పైలెట్ మధ్య విభేదాలు మాత్రం సమసిపోవడం లేదు. స్వపక్షంలోనే ఉంటూ విపక్షాల్లా విమర్శించుకుంటున్నారు.
Rajasthan: అవినీతి అధికారులు, అవినీతి డబ్బును దాచేందుకు ఏకంగా ప్రభుత్వ భవనాన్నే వాడకున్నారు. ఈ ఘటన రాజస్థాన్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. రాజధాని జైపూర్ నగరంలోని యోజన భవన్లోని బేస్మెంట్లో తాళం వేసి ఉన్న అల్మారా నుంచి ₹ 2.31 కోట్ల నగదు, కిలో బంగారం స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ బేస్మెంట్�
దేశంలో బీజేపీ హవా కొనసాగుతోంది. అత్యధిక రాష్ట్రాల్లో కాషాయ పార్టీ అధికారంలో ఉంది. కొన్ని చోట్ల అధికారాన్ని మిత్ర పక్షాలతో పంచుకుంటోంది. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో మరోసారి అఖండ మెజార్టీ సాధించి.. దేశవ్యాప్తంగా కాషాయ జెండా ఎగురవేయాలని వ్యూహ రచన చేస్తోంది. మోడీ, అమిత్ షా ప్రణాళికలతో పార్టీ దూసుకెళ్త�
రాజస్థాన్ లో అసెంబ్లీ ఎన్నికల దగ్గర పడుతున్న వేళ అధికార కాంగ్రెస్ పార్టీలో వర్గ పోరు తలనొప్పిగా మారింది. ఈ ఏడాది చివర్లో రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి.
Ashok Gehlot Slashes LPG Cylinder Prices To Less Than Half In Rajasthan: ఎన్నికలు దగ్గర పడుతున్న రాజస్థాన్ రాష్ట్రంలో మరోసారి అధికారంలోకి రావాలని భావిస్తోంది కాంగ్రెస్. కాంగ్రెస్ పార్టీ నేరుగా అధికారంలో ఉన్న రెండు రాష్ట్రాల్లో రాజస్థాన్ ఒకటి. దేశవ్యాప్తంగా రాజస్థాన్, ఇటీవల గెలిచిన హిమాచల్ ప్రదేశ్ లోనే కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నాయి. రాజ�
Objectionable Video Of Rajasthan Minister Goes Viral, BJP Demands Sacking: రాజస్థాన్ మంత్రి బూతు వీడియో ఒకటి వైరల్ గా మారింది. బాధ్యయుతమైన మంత్రి పదవిలో ఉన్న వ్యక్తి ఓ అమ్మాయితో అసభ్యకరంగా వీడియోకాల్ లో మాట్లాడుతున్న వీడియో వైరల్ కావడం ప్రకంపనలు రేపుతోంది. రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ మంత్రి వర్గంలో ఉన్న మైనారిటీ వ్యవహారాల మంత్రి �
Bull Runs Through Congress' Gujarat Rally, Ashok Gehlot Blames BJP: గుజరాత్ ఎన్నికలు దగ్గర పడ్డాయి. మంగళవారంతో గుజరాత్ ఎన్నికల ప్రచారం ముగియనుంది. ఈ సారి ఎలాగైనా గుజరాత్ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావాలని భావిస్తోంది. అయితే బీజేపీని తట్టుకుని ఏ మేరకు పోటీ ఇవ్వనుందో చూడాలి. ఇదిలా ఉంటే చివరిరోజు కాంగ్రెస్ ముఖ్యనేతలు గుజరాత్ లోని ప�
ఓవైపు కన్యాకుమారి నుంచి భారత్ జోడో యాత్ర ప్రారంభించి.. కాశ్మీర్ వైపు సాగుతోన్న రాహుల్ గాంధీ.. కాంగ్రెస్ పార్టీలో కొత్త జోష్ నింపే ప్రయత్నం చేస్తున్నారు.. ఇదే సమయంలో.. కొందరు సీనియర్ నేతలు, ఎమ్మెల్యేలు పార్టీకి గుడ్బై చెప్పేస్తున్నారు.. తాజాగా, కాంగ్రెస్ పార్టీకి మరో సీనియర్ నేత షాకిచ్చా రు.. ర
Explosion On Train Track: రాజస్థాన్ రైల్వే ట్రాకుపై పేలుడు సంభవించింది. అధికారుల అప్రమత్తతతో పెను ప్రమాదం తప్పింది. అసర్వా-ఉదయ్పూర్ ఎక్స్ప్రెస్ రైలు వెళ్లడానికి గంటల ముందు, ఆదివారం ఈ ఘటన జరిగింది. అయితే దీంట్లో ఏదైనా కుట్ర కోణం దాగి ఉందా అని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఉదయపూర్లోని జావర్ మైన్స్ పోలీస్ స�