అనిల్ రావిపూడి డైరెక్షన్లో మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. లేడి సూపర్ స్టార్ నయనతార హీరోయిన్ గా నటిస్తోంది. సంక్రాంతికి వస్తున్నాం తర్వాత అనిల్ రావిపూడి సినిమా కావడంతో సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాను భారీ చిత్రాల నిర్మాణ సంస్థ షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి మరియు గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ పై సాహు గారపాటి, సుష్మిత కొణిదెల సంయుక్తంగా నిర్మిస్తున్నారు. Also Read : Kollywood…
అనిల్ రావిపూడి డైరెక్షన్లో మెగాస్టార్ చిరంజీవి హీరోగా సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. సంక్రాంతికి వస్తున్నామని, తర్వాత మళ్లీ అలాంటి బ్లాక్బస్టర్ కొట్టాలని అనిల్ రావిపూడి చాలా ప్రయత్నం చేస్తున్నాడు. అందులో భాగంగానే ఇప్పటికే స్క్రిప్ట్ పూర్తి చేశారు. సెకండ్ హాఫ్ను కాస్త బెటర్ చేసే పనిలో ఉన్నారని వార్తలు వచ్చాయి, కానీ అది కూడా పూర్తి అయినట్లు సమాచారం. నిన్న నయనతార కోసం ఆయన చెన్నై బయలుదేరి వెళ్లారు. ఒక అనౌన్స్మెంట్ వీడియో షూట్ చేసుకుని…