Home
Chiranjeevi Emotional Speech
Chiranjeevi Emotional Speech News
-
Chiranjeevi : వీళ్ళందరూ సుభిక్షంగా ఉన్నప్పుడే నిజమైన సంక్రాంతి!
మెగాస్టార్ చిరంజీవి గారు ‘మన శంకర వరప్రసాద్ గారు’ ప్రీ-రిలీజ్ ఈవెంట్లో మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. “అందరికీ హృదయపూర్వక నమస్కారం. అలాగే మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు, అలాగే ముందస్తుగా సంక్రాంతి శుభాకాంక్షలు. ఇక్కడ నా మిత్రుడు, సోదర సమానుడు, అత్యంత ఆప్తుడు వెంకీ.. ఆయనతో చేయటం అన్నది నాకు చాలా ఎక్సైటింగ్గా ఉంది, దాని గురించి తర్వాత మాట్లాడతాను. ‘మనదే కదా సంక్రాంతి, ఎరగతీద్దాం సంక్రాంతి’ అనేది కేవలం ‘మన శంకర వరప్రసాద్ గారిదే’ కాదు,… -
Chiranjeevi : ఇదే రకంగా ఉండండి.. ఇదే కష్టాన్ని నమ్ముకోండి
మెగాస్టార్ చిరంజీవి తన కుమార్తె, మన శంకర్ వర ప్రసాద్ గారు నిర్మాత సుష్మిత మీద ప్రసంశల వర్షం కురిపించారు. ఆయన మాట్లాడుతూ ఈ రోజున ఈ పరిశ్రమలో నాకు చేదోడు వాదోడుగా ఉంటూ నాకు భుజం కాస్తూ అన్ని రకాలుగా నాకు అన్నదండలు అందిస్తూ వస్తోంది సుష్మిత. ఇంటికి పెద్దదయినందుకు ఆ పెద్దరికాన్ని కాపాడుకుంటూ నాకు అన్ని విధాలుగా చేదోడు వాదోడుగా ఉంది. థాంక్యూ పాప, రామచరణ్ తో పాటు నాకు మరొక బిడ్డ. అలాగే… -
Anil Ravipudi : అనుభవాలన్నీ కలిపి ఒక ఆవకాయ అన్నం ముద్దలా వడ్డించారు!
మెగాస్టార్ చిరంజీవి గురించి ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఎమోషనల్ కామెంట్స్ చేశారు. ఆయన మాట్లాడుతూ ” మెగాస్టార్ చిరంజీవి గారు 150 పైగా ఫిలిమ్స్ చేశారు, కేంద్ర మంత్రిగా పని చేశారు, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్లో ఎక్కారు. పద్మభూషణ్, పద్మవిభూషణ్.. అంటే ఒక మనిషి ఎన్ని సాధించాలో అంత పీక్ సాధించిన మనిషి అంత గ్రౌండెడ్గా ఎలా ఉంటారు? అంత హంబుల్గా ఎలా ఉంటారు? అంత… -
Chiranjeevi : చిరంజీవి బ్లడ్ బ్యాంక్ అసలు కథ తెలుసా?
ఫీనిక్స్ ఫౌండేషన్ సహకారంతో జరిగిన రక్తదాన కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి, యువ హీరో తేజ సజ్జా ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ రక్త దానం యొక్క ప్రాముఖ్యతను, తన బ్లడ్ బ్యాంక్ స్థాపన వెనుక ఉన్న భావోద్వేగ కథను వివరించారు. చిరంజీవి మాట్లాడుతూ..తన బిడ్డలా భావించే తేజ సజ్జా రక్తదానం చేయడం పట్ల ఆయన ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.. అలాగే Also Read : Mega Blood Donation : మెగా బ్లడ్ డొనేషన్… -
ఉత్తేజ్ భార్య సంతాప సభ.. చిరంజీవికి కన్నీళ్లు ఆగలేదు
టాలీవుడ్ నటుడు ఉత్తేజ్ భార్య పద్మ ఇటీవలే కన్నుమూశారు. కొన్నిరోజులుగా క్యాన్సర్తో పోరాడుతున్న ఆమె మరణించారు. ఇవాళ ఉత్తేజ్ భార్య పద్మ సంస్మరణ సభ హైదరాబాద్ ఫిలింనగర్ ఎఫ్ఎన్సీసీ క్లబ్లో జరిగింది. ఈ కార్యక్రమానికి ఉత్తేజ్ కుటుంబసభ్యులతో పాటు ఇండస్ట్రీ నుంచి కూడా చాలా మంది ప్రముఖులు హాజరయ్యి ఉత్తేజ్ను ఓదార్చారు. ఉత్తేజ్ భార్య పద్మ చిత్రపటానికి నివాళులు అర్పించారు. చిరంజీవి, నాగబాబు, శ్రీకాంత్, మురళి మోహన్, రాజశేఖర్, హేమ, సీనియర్ దర్శకుడు శివనాగేశ్వరరావు సహా ఎంతో…
తాజావార్తలు
-
EVV Cinema: కోర్టు రోషన్’తో ఈవీవీ కుమారుడి సినిమా
-
IND Playing XI: సంజు శాంసన్, తిలక్ అవుట్ ఆఫ్ ఫామ్.. ‘వైభవ్’ అరగ్రేటం.? రెండో టీ20 భారత్ ప్లేయింగ్ XI ఇదే.!
-
Ram Mandir Donation Scam: రోజూ రూ.6-8 లక్షలు మాయం..? రామ మందిరం కేసులో వెలుగులోకి షాకింగ్ విషయాలు..
-
Samantha: ‘సామ్ జామ్’ తర్వాత హోస్ట్గా మళ్లీ సమంత.. తమిళంలో కొత్త టాక్ షో ప్లాన్?
-
England Players: ఇంగ్లండ్ ఆటగాళ్లకు ‘వయాగ్రా’ అనుమతి.. అసలు కారణం ఇదే!
ట్రెండింగ్
-
Crispy Onion Pakoda Recipe: బయట చల్లటి వర్షం.. ఇంట్లో వేడి వేడి ఉల్లిపాయ పకోడీ.! హోటల్ స్టైల్లో క్రిస్పీగా చేసేయండి ఇలా..
-
Thailand: 11 ఏళ్ల బాలుడి ర్యాష్ డ్రైవింగ్.. 9 మంది సన్యాసుల ప్రాణాలు బలి.! వీడియో వైరల్..
-
Smartphones in Budget: రూ. 15,000 లోపు భారీ బ్యాటరీ లైఫ్ బెస్ట్ 5G స్మార్ట్ఫోన్లు ఇవే.. రెండు రోజుల బ్యాకప్ గ్యారెంటీ!
-
EV కారు కొనాలనుకుంటున్నారా? Hyundai Creta ఎలక్ట్రిక్ కు కొత్త BaaS ప్లాన్.. రూ.7 లక్షల వరకు తగ్గింపు.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ అరంగేట్రంపై విమర్శలు.. మా ఇష్టం అంటూ మాజీలకు గట్టిగా ఇచ్చిపడేసిన బీసీసీఐ!