Tuition Teacher's Father Arrested For Molesting Minor Girls In Chhattisgarh: ప్రభుత్వాలు ఎన్నిచర్యలు తీసుకుంటున్నా.. చట్టాలు తీసుకువస్తున్నా.. మృగాళ్లలో మార్పు రావడం లేదు. వావీ వరస, చిన్నా పెద్ద భేదం లేకుండా అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. ప్రతీరోజు దేశంలో ఎక్కడో చోట అత్యాచారాలు, లైంగిక వేధింపుల ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఇదిలా ఉంటే సభ్యసమాజం తలదించుకునే విధంగా ప్రవర్తించాడు ఓ వృద్ధుడు. తన మనవరాళ్ల వయసుండే బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఈ ఘటన ఛత్తీస్గఢ్లో…
ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తిపై ఈగ కూడా వాలనీయకుండా చూసుకుంటారు సెక్యూరిటీ సిబ్బంది.. కానీ, ఛత్తీస్గఢ్ సీఎం భూపేష్ బాఘేల్ కొరడా దెబ్బలు తిన్నారు.. అదేంటి? సీఎం ఏంటి? కొరడా దెబ్బలు కొట్టించుకోవడం ఏంటి? అనే అనుమానం వెంటనే రావొచ్చు.. అయితే.. ఛత్తీస్గఢ్లో దీపావళి పండుగను ఘనంగా జరుపుకున్నారు. దీపావళి రెండో రోజు ఉదయం ముఖ్యమంత్రి భూపేష్ బాఘేల్.. దుర్గ్ జిల్లా పటాన్ బ్లాక్లోని జజంగిరి గ్రామానికి వెళ్లారు.. అక్కడ గౌర్-గౌరీకి పూజలు చేసి.. రాష్ట్ర ప్రజలు…
physical assault on nurse In Chhattisgarh: మరో మహిళపై అత్యాచారం జరిగింది. దేశంలో ప్రతీ రోజూ ఎక్కడో ఓ చోట ఆడవాళ్లపై అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఛత్తీస్గఢ్లో దారుణం జరిగింది. ఓ ఆరోగ్య కేంద్రంలోనే నర్సపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు కామాంధులు. నలుగురు వ్యక్తులు నర్సును కట్టేసి గ్యాంగ్ రేప్ కు పాల్పడ్దారు. నిందితుల్లో 17 ఏళ్ల మైనర్ కూడా ఉన్నాడు. ఈ ఘటనలో మైనర్ తో సహా ముగ్గురిని అరెస్ట్ చేయగా.. మరొకరు…
ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్ సహా నాలుగు రాష్ట్రాలకు గుడ్న్యూస్ చెప్పింది కేంద్ర ప్రభుత్వం… పట్టణాల అభివృద్ధి కోసం రాష్ట్రాలకు కేంద్రం ఆర్థిక సహాయం ప్రకటించింది… ఈ విడతలో ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్ ఘడ్, మహారాష్ట్రలోని పట్టణ స్థానిక సంస్థల విభాగం కింద కేంద్రం ఆర్ధిక సహాయం చేసింది… ఆంధ్రప్రదేశ్కి తాజాగా రూ.136 కోట్లు విడుదల చేసింది కేంద్రం.. రాష్ట్రంలోని విజయవాడ, విశాఖపట్నం అభివృద్ధి కోసం కేంద్ర ఈ సహాయం చేసింది… 2022-23 ఆర్థిక సంవత్సరానికి గాను ఇప్పటి వరకు…
విద్యార్థులకు ఇచ్చిన హామీని చత్తీస్గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్ నిలబెట్టుకున్నారు. 10, 12వ తరగతుల్లో టాపర్లుగా నిలిచిన విద్యార్థులకు ఉచిత హెలికాప్టర్ రైడ్ అవకాశాన్ని కల్పించింది ఆ రాష్ట్ర ప్రభుత్వం.
విజయదశమి సందర్భంగా రావణ దహనం నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది. రావణ దహనం పేరిట నిర్వహించే ఈ ఉత్సవాలను తిలకించేందుకు భక్తులు భారీగా తరలివస్తుంటారు. కానీ ఛత్తీస్గఢ్లోని ధంతరిలో జరిగిన రావణదహన కార్యక్రమం వైరల్గా మారింది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న పోలవరం ప్రాజెక్టుపై ఇవాళ కీలక సమావేశం జరగనుంది… ఉదయం 11 గంటలకు వర్చువల్గా జరగనున్న ఈ భేటీకి ఆంధ్రప్రదేశ్ సహా నాలుగు రాష్ట్రాలకు చెందిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు.. ఉన్నతాధికారులు హాజరుకాబోతున్నారు.. వారితో కేంద్రం ఈ కీలక సమావేశాన్ని నిర్వహిస్తోంది… ఈ సమావేశానికి కేంద్ర జలసంఘం, డ్యాం డిజైన్ రివ్యూ ప్యానెల్ (డీడీఆర్పీ) అధికారులతో పాటు సాంకేతిక నిపుణులు కూడా హాజరవుతారని కేంద్ర జలశక్తి శాఖ పేర్కొంది… ఆయా రాష్ట్రాల నీటిపారుదల…
states Passes Resolution Backing Rahul Gandhi As Congress Chief: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీనే చేపట్టాలనే పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికలు దగ్గపడుతున్నా కొద్ది మళ్లీ రాహుల్ గాంధీనే మరోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టాలని డిమాండ్లు ఎక్కువ అవుతున్నాయి. ఇప్పటికే రాజస్థాన్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు రాహుల్ గాంధీనే మళ్లీ కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టాలని తీర్మాణం చేశారు. తాజాగా ఛత్తీస్గఢ్ కాంగ్రెస్…