MLA Sudhakar Babu: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఉక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది.. ఇప్పటి వరకు ఆరోపణలు, విమర్శలు, వాగ్వాదాలు, ఆందోళనలు, నిరసనకే పరిమితమైన సభ.. ఇప్పుడు ఘర్షణ వరకు వెళ్లింది.. జీవో నంబర్ వన్కి వ్యతిరేకంగా స్పీకర్ పోడియం దగ్గర ఆందోళన చేస్తున్న టీడీపీ సభ్యులు.. స్పీకర్తో అనుచితంగా ప్రవర్తించారని.. అడ్డుకునేందుకు యత్నిస్తే దాడి చేశారని చెబుతున్నారు వైసీపీ ఎమ్మెల్యేలు.. అయితే, అసెంబ్లీ ఘటనలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే సుధాకర్బాబు చేతికి గాయం అయ్యింది.. దీంతో,…
Kakani Govardhan Reddy: ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రుల నియోజకవర్గాల్లో విజయం సాధించడంతో తెలుగుదేశం పార్టీలో కొత్త జోష్ వచ్చింది.. ఆ పార్టీ శ్రేణులు విజయోత్సవాలు జరుపుకుంటున్నారు.. ఎన్నికల ఫలితాలపై సంతృప్తి వ్యక్తం చేసిన టీడీపీ అధినేత చంద్రబాబు.. ఇక 2024 ఎన్నికల్లోనూ ఈ ఫలితాలు రిపీట్ అవుతాయని చెబుతున్నారు.. అయితే, ఇవే చంద్రబాబుకు ఆఖరి విజయోత్సవాలు అంటూ హాట్ కామెంట్లు చేశారు వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి.. మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో గెలవగానే పార్టీ…