Dokka Manikyavara Prasad: ఓటుకు కోట్లు ఆఫర్ చేసినవారిపై కేసులు పెట్టాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు కొత్త వివాదాలకు కారణం అయ్యాయి. టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనూరాధ గెలవడంలో నలుగురు వైసీపీ ఎమ్మెల్యేలు పాత్ర పోషించారు. దీనిపై అధికార వైసీపీ తీవ్రంగా స్నందిస్తోంది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు టీడీపీ నేతలపై మండిపడుతున్నారు. ఓటుకు పది కోట్లు ఆఫర్ చేసారని రాపాక, మద్దాలి గిరి చెప్పారు. ఈ పని చేసిన వారిపై కేసులు పెట్టాలన్నారు వైసీపీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్. తెలంగాణా ఓటుకు నోటు తో కలిపి విచారణ జరపాలి. 1995 నుంచి ఎంఎల్ఏ కొనడం జరుగుతోంది వైస్రాయ్ హౌస్ లాంటి విషయాలు ఉన్నాయి.
Read Also: Dharmana Prasada Rao: అలాంటి వారిని నమ్మవద్దు.. ఓటు వేయవద్దు
Also Read
- OTR: టీడీపీ - జనసేన ఇంచార్జ్ల మధ్య పెరుగుతున్న గ్యాప్..?
- Venkaiah Naidu: ‘ఇష్టపడి పని చేయండి.. నష్టపోవడం ఉండదు’.. పట్టభద్రులకు వెంకయ్య సందేశం
- Minister BC Janardhan Reddy: రూ.8,530 కోట్లతో రహదారుల అభివృద్ధి.. అధికారులకు మంత్రి కీలక ఆదేశాలు
- YS Jagan Security: డీజీపీపై వైసీపీ ఫైర్.. జగన్ పర్యటనలో భద్రత తొలగించడంపై గుడివాడ అమర్నాథ్ సంచలన ఆరోపణలు
పరిశోధనా సంస్ధలు ఈ విషయాన్ని క్లూ గా తీసుకోవాలి. ఉండవల్లి శ్రీదేవి కొత్తగా టిడిపి నినాదాలు పలుకుతోంది. టిడిపి వారికి సహకరించారనడానికి ఇంతకంటే రుజువు కావాలా? ఉండవల్లి శ్రీదేవి కి వచ్చిన స్క్రిప్టు మాకు తెలుసు. రాజకీయ పెద్దగానే కాకుండా కుల పెద్దగా మాట్లాడుతున్నా. ఉండవల్లి శ్రీదేవి కులాన్ని, కొందరు పెద్దవాళ్ళ పేర్లు వాడుకుని తన తండ్రికి చెడ్డ పేరు తేవద్దు. ఉండవల్లి శ్రీదేవికి ఎలాంటి భయం అవసరం లేదు. ప్రభుత్వం ఆమెకు కావల్సిన రక్షణ కల్పిస్తుందన్నారు ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్.
Read Also: Karnati Rambabu: కొత్త జంటలకు అమ్మవారి అద్భుత దర్శనం
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!