Kakani Govardhan Reddy: క్రాస్ ఓటింగ్ చేసిన వారికి శిక్ష తప్పదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎమ్మెల్యే కోటా ఎన్నికల్లో జరిగిన పరిణామాలపై మంత్రులు మండిపడుతున్నారు. విజయవాడలో మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి మాట్లాడారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ పై మంత్రి కాకాణి. వైసీపీకి వ్యతిరేక ఓటు వేయటం పార్టీ అంతర్గత సమస్య అన్నారు. వ్యతిరేక ఓటు వేసిన వారిపై చర్యలుంటాయి. క్రాస్ ఓటింగ్ పై అంతర్గత సమావేశాల్లో విశ్లేషణ చేసి ముందుకు వెళ్తాం.
అసెంబ్లీలో సంఖ్యాబలం ప్రకారం 7 స్థానాల్లో పోటీ చేశాం. చంద్రబాబు చేసుకునే చివరి విజయోత్సవాలు ఇవే. 2024 చంద్రబాబు చివరి ఎన్నికలు. ప్రజల్లో సార్వత్రిక ఎన్నికలు జరిగినపుడు టీడీపీ విషయం బయటపడుతుంది. సార్వత్రిక ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత, రెండో ప్రాధాన్యత ఉండదు. కేవలం ప్రజలకు ఒక ఓటు మాత్రమే ఉంటుంది. ఈ ఫలితాలపై ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. 2024లో వైసీపీ ఘన విజయం సాధించి జగన్ మళ్ళీ సీఎం అవుతారన్నారు.
Also Read
- India vs England 2nd ODI: కేఎల్ రాహుల్ ఔట్.. ఇషాన్ కిషన్ ఇన్.. అసలు కారణం చెప్పిన కెప్టెన్ గిల్
- EV Market: ఎలక్ట్రిక్ వాహనాల జోరు..12 రెట్లు పెరిగిన EV మార్కెట్..
- Karnataka: కర్ణాటకలో దారుణం.. డాక్టర్ భర్తను చంపిన భార్య.. కుమారుడిపై కూడా కత్తితో దాడి
- Work From Home: ప్రభుత్వ ఉద్యోగులకు WFH.. 40 లక్షల లీటర్ల పెట్రోల్ సేవ్..
టీడీపీ రెబల్ ఎమ్మెల్యే గిరిధర్ ఏమన్నారంటే..
ఆత్మ ప్రబోధానుసారం మాత్రమే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్లు వేశాం. ఫలానా వాళ్లకు ఓటు వేయమని టిడిపి నుంచి కొంతమంది ఒత్తిడి చేశారు..నేను ఓటును అమ్ముకోను… నా మనస్సాక్షిగా, నియోజకవర్గ అభివృద్ధి కోసం మాత్రమే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేశానన్నారు టీడీపీ రెబల్ ఎమ్మెల్యే గిరిధర్. వైసీపీని మోసం చేసిన ఎమ్మెల్యేల డేటా వైసిపి అధిష్టానం వద్ద ఉంది.
సరైన సమయంలో వాళ్ళపై చర్యలు ఉండొచ్చు…టిడిపి గతంలో ప్రలోభాలు పెట్టి 23 మంది వైసీపీ ఎమ్మెల్యే లని కొనుగోలు చేసింది… ఇప్పుడు అదే పంథా కొనసాగిస్తుంది… ప్రలోభాలు పెట్టి పక్క పార్టీల వాళ్ళని కొనడం కాదు, ఎమ్మెల్యేల మనసు గెలిచి ఓట్లు వేయించుకోగలగాలన్నారు. టిడిపి రెబల్ ఎమ్మెల్యే లు మాకు ఓటు వేస్తారు అని టిడిపి మైండ్ గేమ్ ఆడింది…ఎవరు ఎన్ని ప్రలోభాలు పెట్టినా నేను సీఎం జగన్ తో నే ప్రయాణం సాగిస్తానన్నారు ఎమ్మెల్యే మద్దాల గిరిధర్.
Read Also:Minister Roja: 2024లో టీడీపీకి రెండు సీట్లు కూడా రావు
తాజావార్తలు
-
Aishwarya Rajesh: సైకో క్యారెక్టర్లు చేయాలని ఉంది
-
Ganja Seizure : హైదరాబాద్ శివారులో రూ. 1.50 కోట్ల గంజాయి పట్టివేత
-
Harish Rao : ‘కరెంట్ ఉంటేనే వార్త’.. హరీష్ ఫైర్.!
-
Aishwarya Rajesh : భయపడి 50 సినిమాలు చేశ .. ఐశ్వర్య రాజేష్ కీలక వ్యాఖ్యలు
-
India vs England 2nd ODI: కేఎల్ రాహుల్ ఔట్.. ఇషాన్ కిషన్ ఇన్.. అసలు కారణం చెప్పిన కెప్టెన్ గిల్
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!