Kakani Govardhan Reddy: క్రాస్ ఓటింగ్ చేసిన వారికి శిక్ష తప్పదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎమ్మెల్యే కోటా ఎన్నికల్లో జరిగిన పరిణామాలపై మంత్రులు మండిపడుతున్నారు. విజయవాడలో మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి మాట్లాడారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ పై మంత్రి కాకాణి. వైసీపీకి వ్యతిరేక ఓటు వేయటం పార్టీ అంతర్గత సమస్య అన్నారు. వ్యతిరేక ఓటు వేసిన వారిపై చర్యలుంటాయి. క్రాస్ ఓటింగ్ పై అంతర్గత సమావేశాల్లో విశ్లేషణ చేసి ముందుకు వెళ్తాం.
అసెంబ్లీలో సంఖ్యాబలం ప్రకారం 7 స్థానాల్లో పోటీ చేశాం. చంద్రబాబు చేసుకునే చివరి విజయోత్సవాలు ఇవే. 2024 చంద్రబాబు చివరి ఎన్నికలు. ప్రజల్లో సార్వత్రిక ఎన్నికలు జరిగినపుడు టీడీపీ విషయం బయటపడుతుంది. సార్వత్రిక ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత, రెండో ప్రాధాన్యత ఉండదు. కేవలం ప్రజలకు ఒక ఓటు మాత్రమే ఉంటుంది. ఈ ఫలితాలపై ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. 2024లో వైసీపీ ఘన విజయం సాధించి జగన్ మళ్ళీ సీఎం అవుతారన్నారు.
Also Read
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
- OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
టీడీపీ రెబల్ ఎమ్మెల్యే గిరిధర్ ఏమన్నారంటే..
ఆత్మ ప్రబోధానుసారం మాత్రమే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్లు వేశాం. ఫలానా వాళ్లకు ఓటు వేయమని టిడిపి నుంచి కొంతమంది ఒత్తిడి చేశారు..నేను ఓటును అమ్ముకోను… నా మనస్సాక్షిగా, నియోజకవర్గ అభివృద్ధి కోసం మాత్రమే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేశానన్నారు టీడీపీ రెబల్ ఎమ్మెల్యే గిరిధర్. వైసీపీని మోసం చేసిన ఎమ్మెల్యేల డేటా వైసిపి అధిష్టానం వద్ద ఉంది.
సరైన సమయంలో వాళ్ళపై చర్యలు ఉండొచ్చు…టిడిపి గతంలో ప్రలోభాలు పెట్టి 23 మంది వైసీపీ ఎమ్మెల్యే లని కొనుగోలు చేసింది… ఇప్పుడు అదే పంథా కొనసాగిస్తుంది… ప్రలోభాలు పెట్టి పక్క పార్టీల వాళ్ళని కొనడం కాదు, ఎమ్మెల్యేల మనసు గెలిచి ఓట్లు వేయించుకోగలగాలన్నారు. టిడిపి రెబల్ ఎమ్మెల్యే లు మాకు ఓటు వేస్తారు అని టిడిపి మైండ్ గేమ్ ఆడింది…ఎవరు ఎన్ని ప్రలోభాలు పెట్టినా నేను సీఎం జగన్ తో నే ప్రయాణం సాగిస్తానన్నారు ఎమ్మెల్యే మద్దాల గిరిధర్.
Read Also:Minister Roja: 2024లో టీడీపీకి రెండు సీట్లు కూడా రావు
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!