Home
Chandrababu Naidu
Chandrababu Naidu News
-
CM Chandrababu: అన్ని సర్వేల్లో కూటమిదే గెలుపు.. ఇప్పుడు ఎన్నికలు పెట్టినా విజయం మనదే..!
CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తక్షణమే ఎన్నికలు నిర్వహించినా కూటమి విజయం సాధిస్తుందని టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ధీమా వ్యక్తం చేశారు. టీడీపీ లీడర్షిప్ కాన్క్లేవ్లో ఆయన ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు. అన్ని సర్వేల్లోనూ మరోసారి కూటమి గెలుపు ఖాయమని చెబుతున్నారని పేర్కొన్నారు. ఎమ్మెల్యేలు ప్రజల్లో మరింతగా పనిచేస్తూ పార్టీకి బలం చేకూర్చాలని సూచించారు. అయితే, ‘గొడ్డలి పార్టీ’ ఫేక్ ప్రచారాలను ఆధారాలతో తిప్పికొట్టాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో మంచి పని జరుగుతుంటే… -
TDP Leadership Training Conclave: చంద్రబాబుకు అభినందన తీర్మానం.. స్టాండింగ్ ఓవేషన్
TDP Leadership Training Conclave: తెలుగుదేశం పార్టీ లీడర్షిప్ కాన్క్లేవ్లో టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అభినందనలు తెలిపారు. ‘సీఈవో సీఎం టూ వాటర్మ్యాన్’ పేరుతో ఎకనామిక్ టైమ్స్ ప్రచురించిన కథనాన్ని ప్రస్తావిస్తూ మంత్రి నిమ్మల రామానాయుడు అభినందన తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబుకు సభలో స్టాండింగ్ ఓవేషన్తో నేతలు అభినందనలు తెలిపారు. ఐటీ విప్లవం ద్వారా తెలుగు వారికి అంతర్జాతీయ ఖ్యాతి తీసుకురావడంతో పాటు, సాగునీటి ప్రాజెక్టుల… -
TDP Leadership Training Conclave: టీడీపీ ఎమ్మెల్యేలు, నేతలకు చంద్రబాబు దిశానిర్దేశం.. నేటి నుంచే వర్క్షాప్
TDP Leadership Training Conclave: ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికలకు సమయం దగ్గర పడుతోన్న సమయంలో అన్ని రాజకీయ పార్టీలు లోకల్ బాడీ ఎలక్షన్స్పై ఫోకస్ పెడుతున్నారు.. అందులో భాగంగా.. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ స్థాయి నేతలకు నేటి నుంచి రెండు రోజుల పాటు ప్రత్యేక వర్క్షాప్ నిర్వహించనున్నారు టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ‘లీడర్షిప్ ట్రైనింగ్ కాంక్లేవ్’ పేరుతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. పార్టీ ప్రజాప్రతినిధులు, నియోజకవర్గ నేతలకు నాయకత్వం, పార్టీ… -
Nara Lokesh: ఏపీ నిరుద్యోగులకు తీపి కబురు.. 2029లోపు మరో మూడు డీఎస్సీలు..
విజయవాడలోని ఏ కన్వెన్షన్లో నిర్వహించిన రాష్ట్రస్థాయి ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ పాల్గొని పలు కీలక ప్రకటనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి లోకేశ్ నిరుద్యోగులకు తీపి కబురు అందిస్తూ, 2029 నాటికి ఏపీలో మరో మూడు డీఎస్సీ నోటిఫికేషన్లను విడుదల చేస్తామని, తమ ప్రభుత్వ హయాంలో ప్రతి ఏటా క్రమం తప్పకుండా డీఎస్సీలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. డీఎస్సీకి, ఏపీపీఎస్సీకి తేడా తెలియనివారే తమ ప్రభుత్వంపై… -
AP Employees: ఉద్యోగులకు శుభవార్త చెప్పిన సీఎం చంద్రబాబు.. ఒకేసారి రెండు డీఏలు..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఉద్యోగ సంఘాల నాయకులతో అమరావతిలో జరిగిన సమావేశంలో చర్చలు సానుకూలంగా ముగిశాయి. ఉద్యోగులు ప్రభుత్వంలో భాగమని, వారికి సాధ్యమైనంత సాయంగా నిలుస్తామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఉద్యోగుల సంక్షేమం దృష్ట్యా పలు కీలక ప్రకటనలు చేయగా, ఉద్యోగ సంఘాల నాయకులు, ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నాయకుడు సూర్యనారాయణ సీఎం నిర్ణయాలపై తీవ్ర సంతృప్తి వ్యక్తం… -
CM Chandrababu: ఎస్సీ, ఎస్టీల రక్షణకు ప్రత్యేక వ్యవస్థ.. ప్రొటెక్షన్ సెల్, విజిలెన్స్ కమిటీలు.. సీఎం కీలక సమీక్ష
CM Chandrababu: ఎస్సీ, ఎస్టీలపై అత్యాచారాల నిరోధక చట్టం అమలు, వారి రక్షణ, సంక్షేమం, అభివృద్ధిపై రాష్ట్రస్థాయి హైపవర్ పర్యవేక్షక కమిటీ సమావేశం జరిగింది. క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర, జిల్లా, డివిజన్ స్థాయిలో ఎస్సీ, ఎస్టీల రక్షణకు తీసుకుంటున్న చర్యలపై సమీక్షించారు. ఎస్సీ, ఎస్టీల రక్షణ, సంక్షేమం, అభివృద్ధి కోసం నాలుగు అంచెల కార్యాచరణ అమలు చేస్తున్నట్లు సమావేశంలో అధికారులు వివరించారు. ప్రత్యేక రక్షణ వ్యవస్థతో పాటు… -
Kurnool High Court Bench: కర్నూలులో హైకోర్టు బెంచ్.. మంత్రి టీజీ భరత్ కీలక వ్యాఖ్యలు
Kurnool High Court Bench: కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుపై ఎప్పటి నుంచో చర్చ సాగుతూనే ఉంది.. అయితే, ఈ వ్యవహారంపై కీలక వ్యాఖ్యలు చేశారు మంత్రి టీజీ భరత్.. అడ్వకేట్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. తాను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని వ్యక్తిగతంగా కలిసి కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని కోరినట్లు తెలిపారు. కర్నూలుకు హైకోర్టు బెంచ్ తప్పకుండా వస్తుందని సీఎం స్పష్టమైన హామీ ఇచ్చారని మంత్రి పేర్కొన్నారు. న్యాయపరమైన ప్రక్రియ… -
Andhra Pradesh: గుడ్న్యూస్.. ఉల్లి నుంచి బియ్యం వరకు.. నిత్యావసర ధరల తగ్గింపునకు ప్లాన్.. కిలో ఉల్లి రూ.35కే..
Andhra Pradesh: రాష్ట్రంలో పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రించేందుకు మంత్రులు అచ్చెన్నాయుడు, పయ్యావుల కేశవ్, నాదెండ్ల మనోహర్ సమావేశమయ్యారు. ధరల తగ్గింపు, సరఫరా వ్యవస్థను బలోపేతం చేయడం వంటి అంశాలపై చర్చించారు. నిత్యావసర ధరలను నియంత్రించేందుకు చర్యలు తీసుకోవాలని ఇప్పటికే సీఎం చంద్రబాబు మంత్రులకు సూచించిన విషయం తెలిసిందే. ఉల్లి ధరపై కీలక నిర్ణయం ధరల పెరుగుదలకు కొన్ని కారణాలతో పాటు స్వార్థపరుల చర్యలు, యుద్ధ పరిస్థితులు, ఎల్నినో ప్రభావం కూడా కారణమయ్యాయని మంత్రి నాదెండ్ల… -
CM Chandrababu: స్థానిక సంస్థల ఎన్నికలపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్థానిక సంస్థల ఎన్నికలు, ఎల్నినో ప్రభావం, కరువు పరిస్థితులు, ప్రభుత్వ పథకాల ప్రచారం, నిత్యావసర ధరల నియంత్రణ తదితర అంశాలపై కీలక సూచనలు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలన్నింటినీ ఈ ఏడాదిలోనే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. స్థానిక సంస్థల ఎన్నికలపై కీలక ఆదేశాలు స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఉన్న న్యాయపరమైన సమస్యలన్నింటినీ పరిష్కరించాలని సీఎం చంద్రబాబు సూచించారు. కోర్టు పరిధిలో… -
AP Cabinet Meeting: నేడు ఏపీ కేబినెట్ భేటీ.. 40కి పైగా అజెండా అంశాలతో భేటీ!
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన నేడు ఉదయం 10.30 గంటలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. 40కి పైగా అంశాలతో రూపొందించిన అజెండాపై కేబినెట్ చర్చించనుంది. ముఖ్యంగా రాజధాని అమరావతికి సంబంధించిన సీఆర్డీఏ ప్రతిపాదనలపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. అమరావతిలో సెంట్రల్ లైబ్రరీ, కన్వెన్షన్ సెంటర్ నిర్మాణానికి సుమారు రూ.596 కోట్లతో చేపట్టనున్న ప్రతిపాదనకు మంత్రివర్గం ఆమోదం తెలిపే అవకాశం ఉంది. రాజధాని గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు అదనంగా రూ.533…
తాజావార్తలు
-
OTR: దానం నాగేందర్ పై వేటు..మిగతా 9 మంది ఎమ్మెల్యేల సంగతేంటి ..?
-
Botsa Anusha: భీమిలి YSRCP నియోజకవర్గ సమన్వయకర్తగా బొత్స అనూష
-
Old Currency: కాజీపేటలో పాత నోట్ల కలకలం.. రూ.1.38 కోట్ల కరెన్సీతో 8 మంది అరెస్ట్!
-
Bhatti Vikramarka : ఎల్నినో ఎఫెక్ట్.. తెలంగాణలో ముందస్తు ప్లాన్
-
Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్పై భారత్ ఘన విజయం.. సెమీస్కు దూసుకెళ్లిన హర్మన్సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..