Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cases

Cases News

    • రాజధాని కేసులపై విచారణ… హైకోర్ట్ కీలక వ్యాఖ్యలు
      #Top Story

      రాజధాని కేసులపై విచారణ… హైకోర్ట్ కీలక వ్యాఖ్యలు

      అమరావతి రాజధాని కేసులపై హైకోర్టులో విచారణ ప్రారంభం అయింది. రాజధాని కేసుల నుంచి న్యాయమూర్తులు సత్యనారాయణ మూర్తి, సోమయాజులను తప్పించాలని ప్రభుత్వం తరపు న్యాయవాది దుష్యంత్ దవే పిటిషన్ వేశారు. రాజధానిలో ఆ ఇద్దరు న్యాయమూర్తులకు భూములున్నాయని.. వారిని ధర్మాసనం తప్పించాలని కోరారు దుష్యంత్ దవే. గతంలో ఇవే పిటిషన్లపై విచారణ చేపడుతోన్నప్పుడు ఎందుకు అభ్యంతరం తెలపలేదని హైకోర్టు ప్రశ్నించింది. న్యాయమూర్తులపై ప్రభుత్వ అభ్యంతర పిటిషన్‌ని కొట్టేసింది హైకోర్టు. తాము అభ్యంతరం తెలిపామనే విషయాన్ని తీర్పులో ప్రస్తావించాలని…
    • అమరావతి కేసులపై విచారణ షురూ
      #Top Story

      అమరావతి కేసులపై విచారణ షురూ

      ఏపీ రాజధానికి సంబంధించిన కేసులపై హైకోర్టు ఇవాళ విచారణ జరపనుంది . సీఆర్డీ యే రద్దు చట్టం , పాలనా వికేంద్రణ లపై దాఖలైన పిటీషన్లపై త్రిసభ్య ధర్మాసనం రోజువారీ విచారణ కొనసాగించనుంది. ప్రస్తుతం 90కి పైగా పిటీషన్లు దాఖలు చేశారు . ఈ ఏడాది ఆగస్టులో విచారణ జరిపిన ధర్మాసనం నేటికి వాయిదా వేసింది. రాజధాని తరలింపు, పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు చట్టంపై దాఖలైన వ్యాజ్యాలపై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. రైతులు, నేతలు…
    • ఉగ్రరూపం దాలుస్తున్న డెల్టా వేరియంట్‌… ప్రపంచంలో అనేక ప్రాంతాల్లో ఆంక్షలు…
      #Top Story

      ఉగ్రరూపం దాలుస్తున్న డెల్టా వేరియంట్‌… ప్రపంచంలో అనేక ప్రాంతాల్లో ఆంక్షలు…

      ప్ర‌పంచంలో క‌రోనా మ‌హమ్మారి త‌గ్గిన‌ట్టే త‌గ్గి మ‌ళ్లీ ఉగ్ర‌రూపం దాల్చుతోంది.  అమెరికాలో ప్రతిరోజూ ల‌క్ష‌న్న‌ర‌కు పైగా కేసులు న‌మోద‌వుతున్నాయి.  ఇందులో సింహ‌భాగం కేసులు డెల్టావేరియంట్ కేసులు ఉండ‌టంతో ఆ దేశం అప్ర‌మ‌త్తం అయింది.  వ్యాక్సినేష‌న్‌ను వేగంగా అమ‌లు చేస్తున్న‌ప్ప‌టికీ కేసులు పెరిగిపోతుండ‌టంతో నిబంధ‌న‌ల‌ను క‌ఠినంగా అమ‌లు చేస్తున్నారు.  మాస్క్‌ను త‌ప్ప‌నిస‌రి చేశారు.  మ‌రోవైపు విజ‌య‌వంతంగా ఒలింపిక్స్‌ను నిర్వ‌హించిన జ‌పాన్‌లో కేసులు భారీ సంఖ్య‌లో న‌మోద‌వుతున్నాయి.  ప్ర‌తిరోజూ 20 వేల‌కు పైగా కేసులు న‌మోద‌వుతుండ‌టంతో 12 ప్రాంతాల్లో ఎమ‌ర్జెన్సీ…
    • ప్ర‌పంచంపై క‌రోనా ప‌డ‌గ‌… ఏమాత్రం త‌గ్గని కేసులు…
      #Top Story

      ప్ర‌పంచంపై క‌రోనా ప‌డ‌గ‌… ఏమాత్రం త‌గ్గని కేసులు…

      ప్ర‌పంచంలో క‌రోనా కేసులు భారీ స్థాయిలో న‌మోద‌వుతున్నాయి.  త‌గ్గిందిలే అనుకుంటున్న స‌మ‌యంలో తిరిగి క‌రోనా విజృంభిస్తుండ‌టంతో అన్నిదేశాలు బెంబెలెత్తిపోతున్నాయి. సోమ‌వారం రోజున యూఎస్‌లో ఏకంగా ల‌క్ష‌కు పైగా కేసులు న‌మోద‌య్యాయి.  వ్యాక్సిన్ వేగంగా అమ‌లు చేస్తున్న‌ప్ప‌టికీ కేసులు పెరుగుతుండ‌టం భ‌యాందోళ‌న‌లు క‌లిగిస్తోంది.  అమెరికాలోని ఆర్కాన్స‌న్ రాష్ట్రంలో అత్య‌ధిక కేసులు, ఆసుప‌త్రుల్లో చేరేవారి సంఖ్య పెరుగుతున్న‌ది.  సోమ‌వారం రోజున ఆ రాష్ట్రంలో 1376 మంది ఆసుప‌త్రుల్లో చేరారు.  ఇక అమెరికా త‌రువాత అత్య‌ధిక కేసులు ఇరాన్‌లో న‌మోద‌వుతున్నాయి.  స‌డ‌లింపులు…
    • విశాఖ ఆరు మర్డర్స్ కేసు.. పోస్టుమార్టంకు ఒప్పుకోనంటున్న విజయ్ !
      #ఆంధ్రప్రదేశ్

      విశాఖ ఆరు మర్డర్స్ కేసు.. పోస్టుమార్టంకు ఒప్పుకోనంటున్న విజయ్ !

      విశాఖ జిల్లా పెందుర్తి మండలం జుత్తాడలో హత్యకు గురైన ఆరుగురి మృతదేహాలకు పోస్ట్‌మార్టం పూర్తి  కాలేదు. తన కుటుంబాన్ని అత్యంత కిరాతకంగా హత్య చేసిన అప్పల రాజుతో పాటు అతనికి సహకరించిన మరో ఆరుగురిని అదుపులోకి తీసుకుంటేనే పోస్ట్‌మార్టానికి అంగీకరిస్తామని అంటున్నాడు బాధితుడు విజయ్‌, అతని బంధువులు. బత్తిన అప్పలరాజుతోపాటు దుర్గాప్రసాద్‌, గౌరీష్‌, శ్రీనులను కూడా శి్‌క్షించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. విశాఖ మార్చురీ  దగ్గర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. జుత్తాడ శెట్టిబలిజ వీధికి చెందిన బత్తిన అప్పలరాజుకు,…
    ←123

తాజావార్తలు

  • SRH: సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్.. టీమ్‌లోకి ఆ స్టార్ బౌలర్ వచ్చేశాడోచ్..!

  • 8th Pay Commission: గుడ్ న్యూస్.. 8వ పే కమిషన్‌లో జీతాలు రెట్టింపు అయ్యే అవకాశం.. బకాయిలు రూ.15 లక్షలు

  • Jeevan Reddy: ఫలించని చర్చలు.. 43 ఏళ్ల కాంగ్రెస్ రాజకీయ చరిత్రకు ఎండ్‌కార్డ్?

  • Trump: Let’s do it” అన్నావు.. ఇరాన్ యుద్ధానికి సొంత డిఫెన్స్ సెక్రటరీని బాధ్యుడిని చేసిన ట్రంప్

  • IPL 2026-MI: మరో 4 రోజుల్లో ఐపీఎల్ 2026 ఆరంభం.. ముంబై ఇండియన్స్‌కు భారీ షాక్!

ట్రెండింగ్‌

  • Upcoming Smartphones: స్మార్ట్‌ఫోన్ బూం.. ఈ వారంలో లాంచ్ కాబోతున్న సరికొత్త స్మార్ట్‌ఫోన్స్ ఇవే..!

  • Viral Video: ఏం ఐడియా వేశావ్ గురూ.. “మీ బాధలు నాతో పంచుకోండి” అంటూ డబ్బులు సంపాదన.. వీడియో వైరల్..!

  • KVS Admissions 2026-27: కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల సందడి.. 2026-27 విద్యా సంవత్సర ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల

  • BSNL Recharge: రోజుకు రూ. 8లకే 3GB డేటా + కాలింగ్.. తక్కువ ఖర్చులో భారీ లాభం..!

  • Veg Manchurian Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ వెజ్ మంచురియా టేస్ట్.. చేసేయండి ఇలా..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions