Cowin Portal: డేటా లీక్కు సంబంధించి షాకింగ్ రిపోర్ట్ వచ్చింది. మెసేజింగ్ ప్లాట్ఫామ్ టెలిగ్రామ్లో భారతీయ పౌరుల వ్యక్తిగత సమాచారం, ఆధార్ కార్డ్, పాస్పోర్ట్ వివరాలు లీక్ అయినట్లు సోమవారం క్లెయిమ్ చేయబడింది.
Covid-19 Vaccines : కరోనా మహమ్మారి ప్రజల జీవితాలను చిన్నాభిన్నం చేసింది. వదిలిపోయిందనకున్న ప్రతీ సారి తన రూపాన్ని మార్చుకుని ప్రజలపై విరుచుకు పడుతోంది. కరోనా బారిన పడి ఇప్పటికే కోట్ల మంది తమ ప్రాణాలను పొగొట్టుకున్నారు.
కొత్త వేరియంట్ రూపంలో కరోనా వ్యాప్తి పెరిగే ప్రమాదం ఉన్నందున తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. వైరస్ వ్యాప్తిని ప్రాథమిక దశలోనే గుర్తించి అరికట్టేందుకు చర్యలు చేపట్టారు.
ఏపీలో ఇవాళ కరోనా కేసులు కాస్త పెరిగాయి. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 31,987 శాంపిల్స్ పరీక్షించగా.. 264 కోవిడ్ పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి.. ఒకరు కరోనా తో మృతి చెందారు. ఇక, ఇదే సమయంలో 247 మంది కరోనా బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నారు. తాజా టెస్ట్లు కలుపుకుని ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన కోవిడ్ నిర్ధారణ పరీక్షల సంఖ్య 3,02,55,667కు చేరుకున్నాయి..…