బుల్లితెర కామెడీ షో జబర్దస్త్ గురించి అందరికీ తెలుసు.. ఎంతోమంది కమెడియన్లకు మంచి లైఫ్ ఇచ్చింది.. అందులో పవిత్ర కూడా ఒకటి.. ఈమె గురించి అందరికీ తెలుసు.. పలు స్కిట్ లలో తన కామెడితో కడుపుబ్బా నవ్వించేస్తుంది.. అతి తక్కువ కాలంలోనే మంచి ఫెమ్ ను అందుకుంది.. తాజాగా ఈమె కారకు ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది. అయితే చిన్న గాయాలతో బయట పడిందని తెలుస్తుంది.. ఈ విషయాన్ని స్వయంగా ఆమె చెప్పింది.. అందుకు సంబందించిన వీడియో ఒకటి…
ప్రతిరోజు సోషల్ మీడియాలో అనేక రకాల వైరల్ వీడియోలు సర్కులేటర్ అవ్వడం మనం చూస్తూనే ఉంటాం. అందులో కొన్ని వీడియోలు ఫన్నీగా ఉంటే మరికొన్ని వీడియోలు భయాందోళనలకు గురిచేసాల కూడా ఉంటాయి. మరికొన్ని వీడియోలు జంతు సంబంధించినవి, అలాగే కొన్ని స్టంట్స్ సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంటాయి. తాజాగా ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. ఇక వైరల్ గా మారిన వీడియో వివరాలు చూస్తే..…
అంత్యక్రియలకు వెళ్లి వస్తుండగా ఘోర ప్రమాదం జరిగింది. రాజస్థాన్లోని దౌసాలో కారును ట్రక్కు ఢీకొనడంతో ముగ్గురు మరణించడంతో గుజరాత్కు చెందిన ఓ కుటుంబంలో విషాదం నెలకొంది.
ఈ మధ్యకాలంలో అనేకమంది రోడ్డు ప్రమాదంలో మరణిస్తున్న సంగతి మనం మీడియా ద్వారా ఎప్పటికప్పుడు తెలుసుకుంటూనే ఉన్నాం. ఇక తాజాగా ఓ కార్ యాక్సిడెంట్ సూర్యాపేట జిల్లా మునగాల మండలం ముకుందాపురం సమీపంలో చోటుచేసుకుంది. సోమవారం ఉదయం నాడు ముకుందాపురం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ కారు ప్రమాదంలో భార్యాభర్తలు ఇద్దరు ప్రమాద సంఘటనస్థలిలోనే ప్రాణాలు కోల్పోయారు. కారు స్పీడ్ కి అక్కడే ఆగి ఉన్న కంటైనర్ కిందికి వేగంగా దూసుకెళ్లింది. దాంతో భార్యాభర్తలిద్దరూ…
Uttarpradesh : ఉత్తరాఖండ్లోని పితోర్గఢ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇక్కడ పెళ్లికి వచ్చిన అతిథులతో నిండిన వాహనం కాలువలో పడింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు.
బాలీవుడ్ నటుడు పంకజ్ త్రిపాఠి సోదరి సరితా తివారీ, బావమరిది మున్నా తివారీ రాజేష్ తివారీ రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. శనివారం సాయంత్రం 4 గంటలకు నిర్సాలోని జిటి రోడ్డు సమీపంలో జరిగిన ఈ ఘటనలో బావ రాజేష్ తివారీ మృతి చెందాడు. ఇదిలా ఉండగా, సోదరి సరిత తీవ్రంగా గాయపడి ప్రస్తుతం ధన్బాద్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలోని ఎస్ఎన్సియులో చికిత్స పొందుతోంది. Also read: Road Accident : రాజస్థాన్లో ఘోర రోడ్డు ప్రమాదం……
పశ్చిమ మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లాలో బుధవారం సాయంత్రం ఓ ప్రైవేట్ బస్సును కారు ఢీకొనడంతో వివాహ వేడుకకు చెందిన ఐదుగురు వ్యక్తులు మరణించారని పోలీసులు తెలిపారు. పూణేకు 200 కిలోమీటర్ల దూరంలోని కవ్తే మహాకల్ తహసీల్ లోని విజాపూర్ – గుహాఘర్ రహదారిపై జంబుల్ వాడి సమీపంలో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా., ఇద్దరికి గాయాలు కాగా వారిని ఆసుపత్రికి తరలించగా.. కోలుకోలేక వారు కూడా తనువు…
మహారాష్ట్రలో కాంగ్రెస్ అధ్యక్షుడు నానా పటోలే ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఆయన కారును వెనుక నుంచి వచ్చిన ట్రక్కు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు వెనుక భాగంగా భారీగా దెబ్బతింది.
తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ మంత్రి, ప్రస్తుతం నంద్యాల టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అయిన ఎన్ఎండి ఫరూక్ కు పెను ప్రమాదం తప్పింది. నంద్యాల నుండి కర్నూలు వైపుకు వెళుతున్న ఆయన తృటిలో పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. నంద్యాల నుండి కర్నూల్ వైపు వెళ్తున్న సమయంలో తమ్మరాజు పల్లె వద్ద కారు అదుపుతప్పి గేదెలను ఢీ కొట్టింది. అయితే అదృష్టం కొద్దీ కారులో ఉన్న ఎయిర్ బెలూన్స్ సమయానికి ఓపెన్ కావడంతో ఆయనకు పెను ప్రమాదం…
తూర్పు ఢిల్లీ లోని ఘాజీపూర్ లో బుధవారం రాత్రిరద్దీగా ఉండే మార్కెట్ లోకి అస్మాత్తుగా ఓ కారు దూసుకొచ్చింది. ఆ సమయంలో ఆ ప్రాంతానికి వచ్చిన జనాల్లో ఓ 22 ఏళ్ల మహిళ మృత్యువాత చెందింది. వీరితోపాటు మరో 15 మంది గాయలపాలైయ్యారు. ఈ సంఘటన జరిగిన వెంటనే అప్రమత్తమైన స్థానికులు యాక్షిడెంట్ కు కారణమైన ఆ ట్యాక్సీ డ్రైవర్ ను పట్టుకుని చితకబాదారు. ఆపై మరికొంత మంది పోలీసులకు సమాచారాన్ని అందించారు. Also read: Viral:…