దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో దూసుకుపోతున్నాయి. ఇక నిఫ్టీ ఆల్టైమ్ రికార్డ్ సృష్టించింది. గురువారం ఉదయం ఒడిదుడుకులతో మొదలైనా.. అనంతరం ఒక్కసారిగా పుంజుకుంది. నిఫ్టీ ఆల్ టైమ్ హై లెవల్లో కొనసాగింది. ఇక సెన్సెక్స్ 750 పాయింట్ల లాభంతో
నేటి ట్రేడింగ్లో సెన్సెక్స్ 1062.22 పాయింట్లతో 1.45 శాతం తగ్గి 72,404.17 వద్దకు చేరుకుంది. నిఫ్టీ కూడా 335.40 పాయింట్లతో 1.5 శాతం క్షీణించి 21,967.10 వద్ద ముగిసింది.
Kerala Tourism: ఏప్రిల్ నెల నుంచి కేరళలో వేడిగాలులు వీస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజల కష్టాలు మరింత పెరుగుతాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. రాష్ట్రంలో ఈసారి వేడిగాలులు వీచే అవకాశం ఉందని ఆ శాఖ అధికారులు చెబుతున్నారు.
టెస్లా సీఈవో ఎలాన్ మస్క్.. తన భారత పర్యటనను వాయిదా వేసుకుని చైనాలో పర్యటిస్తున్నారు. వాస్తవానికి ఇండియాలో పర్యటించాల్సింది ఉంది.. కానీ ఆదివారం అకస్మాత్తుగా చైనాను సందర్శించారు. ఎలక్ట్రిక్ వాహనాల పరంగా చైనా రెండవ అతిపెద్ద మార్కెట్ కలిగి ఉన్న సంగతి తెలిసిందే.. వార్తా సంస్థ రాయిటర్స్ తెలిపిన వివరాల ప్రకారం.. మస్క్ పర్యటనకు సంబంధించిన విషయాలు తెలిసిన ఇద్దరు వ్యక్తులు చెప్పారు.
ప్రస్తుత బిజీ ప్రపంచంలో ఆన్ లైన్ కి అలవాటు పడ్డాం. ఇంట్లో వంట నచ్చకపోయినా.. కొత్తగా ఏమైనా తినాలన్నా వెంటనే స్విగ్గీలో ఆడర్ పెడతాం. బెంగళూరుకు చెందిన ఈ స్విగ్గీ మరో అడుగు ముందుకేసింది. త్వరలో స్విగ్గీ ఐపీఓ రానుంది. బెంగళూరుకు చెందిన స్విగ్గీ ప్రారంభ పబ్లిక్ ఆఫరింగ్ (Swiggy IPO) కు వాటాదారులు ఆమోదం తెలిపారు.
నేడు దేశీయ స్టాక్ మార్కెట్ల సూచీలు లాభాలతో ముగిశాయి. మార్కెట్ ముగిసే సమయానికి నిఫ్టీ 156 పాయింట్లు లాభపడి 22,558 వద్దకు చేరింది. మరోవైపు సెన్సెక్స్ 486 పాయింట్లు లాభాపడి 74,339 వద్ద ముగిసింది. ఇక నేడు సెన్సెక్స్ 30 సూచీలో భాగంగా యాక్సిస్ బ్యాంక్, ఎస్బీఐ, జేఎస్డబ్ల్యూ స్టీల్, నెస్లే, సన్ ఫార్మా, ఐటీసీ, ఎన్టీపీసీ, ఎం అండ్ ఎం, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్సీఎల్ టెక్నాలజీస్, బజాజ్ ఫిన్సర్వ్, ఇండస్ఇండ్ బ్యాంక్, టాటా స్టీల్, రిలయన్స్…
గురువారం ట్రేడింగ్ సెషన్లో స్టాక్ మార్కెట్ గ్రీన్ మార్క్తో ముగిసింది. ఈరోజు ఉదయం నుంచి రెండు సూచీలు వేగంగా ట్రేడవుతున్నాయి. మధ్యాహ్నం 1, 2 గంటల మధ్య.. సెన్సెక్స్ 74,501 వద్ద ఆల్ టైమ్ గరిష్ట స్థాయికి చేరుకుంది. సెన్సెక్స్ 350.81 పాయింట్ల లాభంతో 74,227.63 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 80.00 పాయింట్ల లాభంతో 22,514.70 పాయింట్లకు చేరుకుంది.
JK Cement: ఇటీవల కాలంలో పలు సంస్థలు అత్యుత్తమ ఉద్యోగులకు గిఫ్టులు అందించడం సాధారణంగా మారింది. కార్లు, ఇళ్లు,బోనస్లు ఇస్తూ.. ఉద్యోగులకు మరింతగా ఎంకరేజ్ చేస్తున్నాయి. తాజాగా ప్రముఖ సిమెంట్ కంపెనీ అయిన జేకే సిమెంట్ అత్యుత్తమ డీలర్లకు మహీంద్రా XUV 700 మరియు స్కార్పియోలను అందించింది.
Tata-BMW: జర్మన్ ఆటోమోటివ్ దిగ్గజం బీఎండబ్ల్యూ(BMW)తో టాటా టెక్నాలజీస్ జతకట్టింది. భారతదేశంలో ఆటోమోటివ్ సాఫ్ట్వేర్, ఐటీ డెవలప్మెంట్ హమ్ ఏర్పాుట చేయడానికి జాయింట్ వెంచర్ని ఏర్పాటు చేయనున్నట్లు ఈ రోజు తెలిపాయి.