దేశీయ స్టాక్ మార్కెట్ భారీగా కుదేలైంది. ఓ వైపు అగ్ర రాజ్యం అమెరికా ఎన్నికల అనిశ్చితి, ఇంకోవైపు పశ్చిమాసియాలో ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు మన మార్కెట్పై తీవ్ర ప్రభావం చూపించింది.
మంచి సిబిల్ స్కోర్ లేని లేదా చెడు క్రెడిట్ చరిత్ర లేని వ్యక్తులు రుణం పొందడంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఇది మాత్రమే కాదు.. జీతం రుజువు లేకపోయినా రుణం కోసం బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి ఉంటుంది. ఇంటర్నెట్ బ్యాంకింగ్ లేకపోతే ఆన్లైన్లో రుణం తీసుకోవడం కలలాంటిది. కానీ ఇప్పుడు వీటిలో ఏదీ లేకుండానే మీరు ఒక్క క్షణంలో రుణం పొందవచ్చు. ఇందుకోసం యూనిఫైడ్ లెండింగ్ ఇంటర్ఫేస్ (యుఎల్ఐ) ప్లాట్ఫామ్ను రిజర్వ్ బ్యాంక్ ప్రకటించింది. ఈ…
దీపావళి రోజున కూడా దేశీయ స్టాక్ మార్కెట్లో ఎలాంటి మెరుపులు లేవు. వరుసగా రెండో రోజు కూడా నష్టాలతోనే ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్లోని మిశ్రమ సంకేతాలు, అమెరికా ఎన్నికల అనిశ్చితి కారణంగా మన మార్కెట్పై తీవ్ర ప్రభావం చూపించింది.
గత కొన్ని సంవత్సరాలుగా.. దీపావళి, ధన్తేరస్లలో భారతీయ మార్కెట్లలో చైనా ఉత్పత్తులకు డిమాండ్ తగ్గుతోంది. ముఖ్యంగా అలంకరణ వస్తువుల విక్రయాలు గతంతో పోలిస్తే ఈ సారి గణనీయంగా తగ్గాయి. తక్కువ డిమాండ్ కారణంగా.. దిగుమతులు కూడా తగ్గుతున్నాయి. దీని కారణంగా దేశీయ వస్తువుల అమ్మకాలు పెరుగుతున్నాయి. నిజానికి ప్రధాని నరేంద్ర మోడీ చేపట్టిన ‘వోకల్ ఫర్ లోకల్’ ప్రచార ప్రభావం ఇప్పుడు దేశంలో కనిపిస్తోంది. దేశీయ వస్తువులనే కొనుగోలు చేయాలన్న ఆయన నినాదం చైనాపై తీవ్ర ప్రభావం…
దేశీయ స్టాక్ మార్కెట్లో రెండు రోజుల లాభాలకు బ్రేక్ పడింది. అంతర్జాతీయ మార్కెట్లోని మిశ్రమ సంకేతాలు మన మార్కెట్పై తీవ్ర ప్రభావం చూపించింది. దీంతో బుధవారం సూచీలు నష్టాలతో ప్రారంభమయ్యాయి.
దేశీయ స్టాక్ మార్కెట్లో లాభాల జోరు సాగుతోంది. అంతర్జాతీయంగా మిశ్రమ సంకేతాలతో మంగళవారం ఉదయం సూచీలు ఫ్లాట్గా ప్రారంభమై నష్టాల్లోకి జారుకున్నాయి. అనంతరం క్రమక్రమంగా లాభాల బాటపట్టాయి.
దేశీయ స్టాక్ మార్కెట్లో వరుస నష్టాలకు బ్రేక్ పడింది. అంతర్జాతీయ మార్కెట్లోని ప్రతికూల పరిస్థితులు కారణంగా గత వారం సూచీలు భారీ నష్టాలను చవిచూశాయి. అయితే ఈ వారం ఆసియా మార్కెట్లోని అనుకూల సంకేతాలు మన మార్కెట్కు కలిసొచ్చింది.
ప్రైవేట్ టెలికాం కంపెనీలతో పోటీలో వెనుకబడిన ప్రభుత్వ సంస్థ బీఎస్ఎన్ఎల్కు ఇప్పుడు మంచిరోజులు వస్తున్నాయి. గత కొన్ని నెలలుగా కంపెనీ సబ్స్క్రైబర్ల సంఖ్య వేగంగా పెరిగింది.
బంగ్లాదేశ్లో గార్మెంట్ రంగంపై ఆందోళన పెరిగింది. దీంతో యూఎస్ మార్కెట్లో భారత్ అడుగుపెట్టేందుకు అవకాశం లభించింది. భారతదేశం నమ్మకమైన వస్త్రాల తయారీ దేశంగా ఎదుగుతోంది.
నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) కొత్త యూపీఐ వినియోగదారులను జోడించడానికి పేటీఎంని ఆమోదించింది . పేటీఎం యొక్క మాతృ సంస్థ వన్ 97 కమ్యూనికేషన్స్ లిమిటెడ్ ఈ సమాచారాన్ని వెల్లడించింది.