BSNL: ఈ మధ్య కాలంలో టెలికాం సంస్థలు వాటి టారిఫ్లను పెంచుతూ పోతున్నాయి. కనీస రీచార్జ్ ప్లాన్లు ధరలను సవరించడమే కాకుండా ఏకంగా కొన్ని ప్లాన్లను రద్దు కూడా చేశాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ రంగ సంస్థ బిస్ఎన్ఎల్ మొబైల్ వినియోగదారులకు ఓ శుభవార్త చెప్పింది. ముఖ్యంగా సామాన్య ప్రజలను దృష్టిలో ఉంచుకొని అత్యంత చవకైన రీచార్జ్ ప్లాన్ మార్కెట్ లోకి తీసుక వచ్చింది. ATOR N1200 Amphibious Vehicles: ఇండియన్ ఆర్మీ సూపర్ వెహికిల్స్.. వరదల్లోనూ…