అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం తీవ్రతరం కావడం, ప్రపంచ పరిణామాల నేపథ్యంలో సోమవారం దేశీయ స్టాక్ మార్కెట్ భారీ పతనంతో ప్రారంభమైంది. ఉదయం 9:15 గంటలకు ఒకానొక దశలో, బీఎస్ఈ సెన్సెక్స్ 1,420 పాయింట్లు పడిపోయి 73,102.87 వద్ద ట్రేడవుతోంది. అదేవిధంగా, ఎన్ఎస్ఈ నిఫ్టీ50 కూడా 462.25 పాయింట్లు పడిపోయి 22,652.25కి చేరింది. ఏప్రిల్ 17, 2025 తర్వాత తొలిసారిగా నిఫ్టీ50, 23,000 దిగువకు జారింది. నిఫ్టీలో పతనమవుతున్న ప్రధాన స్టాక్లలో హిండాల్కో, టాటా స్టీల్, స్టేట్ బ్యాంక్…
అమెరికా-భారత్ వాణిజ్య ఒప్పందం మార్కెట్కు తిరిగి జీవం పోసింది. మంగళవారం (ఫిబ్రవరి 3, 2026), రెండు ప్రధాన సూచీలు బలమైన లాభాలను నమోదు చేశాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి, సెన్సెక్స్ 2,072 పాయింట్ల లాభంతో 8,3739 వద్ద ముగిసింది, అయితే NSE నిఫ్టీ 639 పాయింట్ల లాభంతో 25,727 వద్ద ముగిసింది. ఈ ఉదయం ప్రారంభంలో, NSE నిఫ్టీ 1,000 పాయింట్లకు పైగా లాభపడింది. చాలా కాలంగా ఎదురుచూస్తున్న US-భారత్ వాణిజ్య ఒప్పందం, భారతీయ వస్తువులపై US…
ట్రంప్ బెదిరింపులు.. అంతర్జాతీయ ఉద్రిక్తతలతో స్టాక్ మార్కెట్ కుదేల్ అయిపోయింది. నిన్న రూ.12 లక్షల కోట్ల సంపద ఆవిరైపోగా.. ఈరోజు రూ.3లక్షల కోట్ల సంపద ఆవిరైపోయింది.
Stock Market Crash: దలాల్ స్ట్రీట్లో మరోసారి చైనా వైరస్ ఎఫెక్ట్ కనిపిస్తుంది. డ్రాగన్ కంట్రీలో వెలుగు చూసిన కొత్త వైరస్ హెచ్ఎంపీవీ (HMPV) కేసులు భారత్లోనూ గుర్తించిన నేపథ్యంలో సూచీలు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి.
దేశీయ స్టాక్ మార్కెట్ లాభాలతో ముగిసింది. మంగళవారం సెన్సెక్స్, నిఫ్టీలు జీవితకాల గరిష్టాలను నమోదు చేశాయి. చివరిలో మాత్రం ఫ్లాట్గా ముగిశాయి. ఇక బుధవారం ప్రారంభంలో తీవ్ర ఒడిదొడుకులను ఎదుర్కోంది.
Stock Market : ట్రేడింగ్ వారం చివరి రోజు భారత స్టాక్ మార్కెట్ హిస్టరీ క్రియేట్ చేసింది. దేశీయ స్టాక్ మార్కెట్ శుక్రవారం వరుసగా రెండో రోజు సరికొత్త ఆల్ టైమ్ హై రికార్డును నెలకొల్పింది.
Stock Market : జీడీపీ వృద్ధి గణాంకాలు వెలువడిన మరుసటి రోజు శుక్రవారం స్టాక్ మార్కెట్ సరికొత్త ఆల్ టైమ్ హై రికార్డును సృష్టించింది. బిఎస్ఇ సెన్సెక్స్లో 1200 పాయింట్లకు పైగా జంప్ కనిపించి 73,745.35 పాయింట్ల వద్ద ముగిసింది.
BSE Market Capitalisation : భారత స్టాక్ మార్కెట్కు సోమవారం చారిత్రాత్మకమైన రోజు. దీనికి రెండు కారణాలు ఉన్నాయి. మొదటిది, నిఫ్టీ మళ్లీ జీవితకాల గరిష్టాన్ని తాకడంలో విజయవంతమైంది.
Sensex: భారత మార్కెట్లు ఆల్-టైం హైకి చేరుకున్నాయి. శుక్రవారం రోజు సెన్సెక్స్ ఆల్-టైమ్ గరిష్ట స్థాయికి చేరుకుంది. ఐటీ సంస్థల ఫలితాలు అంచనాలకు మించిన తర్వాత బలమైన డిమాండ్పై ఆందోళనలు తగ్గించడంతో లాభాలు వచ్చాయి. సెన్సెక్స్ ఆల్-టైమ్ హై 72,600 పాయింట్లను తాకింది. నిఫ్టీ 200 పాయింట్లకు చేరింది. NSE నిఫ్టీ 50 1.22 శాతం జోడించి 21,911 పాయింట్లకు చేరుకోగా, BSE సెన్సెక్స్ 12.36 గంటల సమయానికి 1.31 శాతం పెరిగి 72,661 వద్దకు చేరుకుంది.