BSE Market Capitalisation : ఏడాదిలో రూ.126లక్షల కోట్లు పెరిగిన ఇన్వెస్టర్ల సంపద
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BSE Market Capitalisation : భారత స్టాక్ మార్కెట్కు సోమవారం చారిత్రాత్మకమైన రోజు. దీనికి రెండు కారణాలు ఉన్నాయి. మొదటిది, నిఫ్టీ మళ్లీ జీవితకాల గరిష్టాన్ని తాకడంలో విజయవంతమైంది. రెండవది, స్టాక్ ఎక్స్ఛేంజ్లో జాబితా చేయబడిన కంపెనీల మార్కెట్ విలువ కూడా నేటి సెషన్లో రికార్డు స్థాయికి చేరుకుంది. బీఎస్సీలో లిస్టయిన కంపెనీల మార్కెట్ విలువ 19 ఫిబ్రవరి 2024న రూ.391.69 లక్షల కోట్ల వద్ద ముగిసింది. అయితే ఒక్క ఏడాదిలోనే భారత స్టాక్ మార్కెట్లో ఇన్వెస్టర్ల సంపద రూ.126 లక్షల కోట్లు పెరిగిందని తెలిస్తే షాక్ అవుతారు.
మార్కెట్ విలువలో 47శాతం జంప్!
నేటి సెషన్లో బిఎస్ఇలో అందుబాటులో ఉన్న డేటా ప్రకారం.. బిఎస్ఇలో లిస్టయిన కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.391.69 లక్షల కోట్ల వద్ద ముగిసింది. సరిగ్గా ఒక సంవత్సరం క్రితం 20 ఫిబ్రవరి 2023న బీఎస్సీలో లిస్టయిన కంపెనీల మార్కెట్ విలువ రూ.265.91 లక్షల కోట్లు. అంటే.. కేవలం ఒక్క ఏడాదిలోనే బీఎస్ఈలో లిస్టయిన కంపెనీల వాల్యుయేషన్లో రూ.126 లక్షల కోట్ల మేర పెరిగి, ఇందులో ప్రభుత్వ కంపెనీల షేర్లు పెద్దఎత్తున సహకారం అందించాయి. అంటే ఒక్క ఏడాదిలో మార్కెట్ వాల్యుయేషన్ 47 శాతానికి పైగా పెరిగింది.
Also Read
- MLA Bonda Uma: సిద్ధార్థకు అవకాశం ఇవ్వండి.. సీఎం చంద్రబాబుకు ఎమ్మెల్యే బోండా ప్రత్యేక విజ్ఞప్తి!
- AP UTF Strike: ఏపీ యూటీఎఫ్ నిరవధిక నిరాహార దీక్ష.. స్పెషల్ టెట్పై ఉపాధ్యాయుల ఆందోళన!
- Nandyal School: నంద్యాలలో దారుణం.. విద్యార్థులను కూలీలుగా మార్చిన స్కూలు యాజమాన్యం!
- CM Chandrababu: స్థానిక ఎన్నికలకు సిద్ధం కండి.. కూటమిలో గ్యాప్ వద్దు.. అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
Read Also:Hanuman Chalisa: హనుమాన్ చాలీసా వింటే ధనధాన్య సమృద్ధి కలుగుతుంది
24 శాతం పెరిగిన నిఫ్టీ
మార్కెట్ విలువ పెరగడమే కాకుండా.. ఈ కాలంలో బిఎస్ఇ సెన్సెక్స్, ఎన్ఎస్ఇ నిఫ్టీ కూడా బలమైన పెరుగుదలను కనబరిచాయి. ఫిబ్రవరి 20, 2023న, సెన్సెక్స్ 60,710 పాయింట్ల వద్ద ముగిసింది. ఇది ఇప్పుడు 72,708 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. అంటే ఏడాది వ్యవధిలో సెన్సెక్స్ 12,000 పాయింట్లు ఎగబాకింది. నిఫ్టీ ఏడాది క్రితం 17,844 పాయింట్ల వద్ద ట్రేడవుతుండగా, ఇప్పుడు 22,122 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. అంటే ఒక్క ఏడాదిలో నిఫ్టీలో 4278 పాయింట్ల జంప్ నమోదైంది. అంటే గత ఏడాది కాలంలో నిఫ్టీ 24 శాతం పెరిగింది.
400 లక్షల కోట్ల లక్ష్యం ఎంతో దూరంలో లేదు!
నేటి ట్రేడింగ్లో బిఎస్ఇలో లిస్టయిన కంపెనీల మార్కెట్ విలువ గరిష్టంగా రూ.392 లక్షల కోట్లకు చేరుకుంది. ఇక మార్కెట్లో ఎలాంటి బూమ్ కనిపిస్తోంది, రూ.400 లక్షల కోట్ల మార్కెట్ క్యాప్ లక్ష్యం ఎంతో దూరంలో లేదు.
Read Also:YSR Kalyanamasthu: నేడు వైఎస్సార్ కళ్యాణమస్తు, షాదీ తోఫా నిధుల విడుదల
తాజావార్తలు
-
Gargi story Explained: నరమేధపు నేలపై పూసిన గులాబీ! 200 ఏళ్ల తర్వాత ఆ గ్రామంలో పుట్టిన తొలి ఆడపిల్ల!
-
Warangal Politics: కొండా సురేఖ బర్తరఫ్తో సైలెంట్ మోడ్లోకి వరంగల్ రాజకీయాలు.. గుండు సుధారాణి పదవితో కొత్త అలక!
-
MLA Bonda Uma: సిద్ధార్థకు అవకాశం ఇవ్వండి.. సీఎం చంద్రబాబుకు ఎమ్మెల్యే బోండా ప్రత్యేక విజ్ఞప్తి!
-
Irumudi 2: రామ్ చరణ్తో ‘ఇరుముడి 2’?.. అసలు విషయం చెప్పేసిన శివ నిర్వాణ!
-
UNEP: భారత్కు బిగ్ అలర్ట్! విపత్తులు ముంచుకొస్తున్నాయా?
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్కు ‘అంకుల్’గా శుభ్మన్ గిల్.. వైరల్గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!