పొంగులేటి వెంట తిరిగే వారందరూ ఉదయం పొంగులేటితో సాయంత్రం వేరే నాయకుడితో కలిసి తిరుగుతున్నారు. ఆ నాయకుడికి మాత్రం తెలియట్లేదు వారందరూ ఎవరుతో ఉంటున్నారొ అంటూ సంచలన వ్యాఖ్యలుచేశారు.
తెలంగాణ మంత్రులు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని అవమానపరుస్తుంటే జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఎందుకు నోరు మెదపటం లేదని మంత్రి సీదిరి అప్పలరాజు ప్రశ్నించారు.
Perni Nani: ఏపీ మంత్రులు, వైసీపీ నేతలపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ మండిపడిన విషయం విదితమే.. పాలకుల మధ్య విమర్శలు, ఆరోపణలు, పత్యారోపణలు చేసుకోండి.. కానీ, ప్రజలపై ఎందుకు మాట్లాడడం? అని ప్రశ్నించిన ఆయన.. తెలంగాణ ప్రజలకు ఏపీ మంత్రులు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.. అయితే, పవన్ కల్యాణ్పై ఓ రేంజ్లో ఫైర్ అయ్యారు మాజీ మంత్రి పేర్నినాని.. తాడేపల్లిలోమీడియాతో మట్లాడిన ఆయన.. పవన్ కళ్యాణ్ జనం మర్చిపోతున్నారని అప్పుడప్పుడు ట్వీట్ పెడుతున్నారు అని…
Pawan Kalyan: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెండుగా విడిపోయి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలుగా ఏర్పడిన తర్వాత కూడా రెండు రాష్ట్రాల నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తూనే ఉంది.. కొన్నిసార్లు ఇది తారాస్థాయికి చేరుకుంది.. తాజాగా, తెలంగాణ మంత్రి హరీష్రావు చేసిన వ్యాఖ్యలు.. మరోసారి వైసీపీ, బీఆర్ఎస్ గా మారిపోయింది.. తెలంగాణ మంత్రులు ఏపీ మంత్రులను టార్గెట్ చేయడం.. ఆంధ్రప్రదేశ్ మంత్రులు, వైసీపీ నేతలు.. తెలంగాణ మంత్రులను టార్గెట్ చేయడం.. అంతే కాదు.. అదికాస్తా రెండు ప్రాంతాల ప్రజల…
ఐటీ శాఖామంత్రి కేటీఆర్ సోషల్ మీడియాలో ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటారు. వారు అడిగే ప్రశ్నలకు రీట్విట్ చేస్తూ సమాధానం ఇస్తుంటారు. ప్రతిపక్షాల విసుర్లకు కూడా ఆయన సరైన రీతిలో సమాధానం ఇస్తూ సెటెర్లు వేస్తుంటారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ నేడు సిరిసిల్ల నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఉదయం 11.00గంటలకు దుమాల గ్రామంలో యాదవుల మల్లన్న పట్నాలకు హాజరు కానున్నారు.
సిద్దిపేట అర్బన్ మండలం మిట్టపల్లి గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి హరీష్ రావ్ పాల్గొన్నారు. ఈనేపథ్యంలో ఓ చిన్నారి హరీశ్ రావు దగ్గరకు వచ్చి ఆయనకు సోది చెప్పింది.