భారత్-యుకే మధ్య వ్యాక్సిన్ వార్ షురూ అయింది. భారత్లో తీసుకున్న కొవిషీల్డ్ వ్యాక్సిన్ను తాము గుర్తించడం లేదంటూ…కొన్ని రోజుల క్రితం బ్రిటన్ ప్రకటించింది. కొవిషీల్డ్ రెండు డోసులు తీసుకున్నా…భారత్ నుంచి బ్రిటన్ వచ్చే వారికి 10రోజుల క్వారంటైన్ తప్పనిసరంటూ అక్కడి ప్రభుత్వం నిబంధనలు పెట్టింది. దీన్ని ఖండించిన భారత్…ఈ నిబంధనలు వివక్షపూరితంగా ఉన్నాయని వ్యాఖ్యానించింది. బ్రిటన్ వెనక్కి తగ్గకపోవడంతో…భారత్ దీటుగా స్పందించింది. అక్కడ నుంచి వచ్చే పౌరులపైనా ఆంక్షలకు సిద్ధమైంది. బ్రిటన్ పౌరులను 10 రోజులు క్వారంటైన్లో…
ఇప్పుడు ప్రపంచం మొత్తం తాలిబన్ల గురించే మాట్లాడుకుంటున్నారు. 1970 దశకం నుంచి మొజాహిదీన్లు ఆఫ్ఘన్లో అధికారం కోసం పోరాటం చేస్తున్నారు. ఆ తరువాత మొజాహిదీన్ల నుంచి తాలిబన్ సంస్థ ఆవిర్భవించింది. 1996లో తాలిబన్లు ఆఫ్ఘన్లో అధికారంలోకి వచ్చారు. నాలుగేళ్ల వారి పాలనలో ఆ దేశంలోని ప్రజలు ఎన్ని నరకయాతనలు అనుభవించారో చెప్పాల్సిన అవసరం లేదు. 2001 తరువాత తాలిబన్లను యూఎస్ సైన్యం తరిమికొట్టి ప్రజాస్వామ్యాన్ని ఏర్పాటు చేశారు. అయితే, ఎప్పుడు మరోసారి తాలిబన్లు ఆఫ్ఘనిస్తాన్ను ఆక్రమించుకున్నారు. మరోసారి…
మాములుగా కేకు ధరలు అందులో వినియోగించే పదార్ధాలను బట్టి ఉంటుంది. ఎంత ఖరీదుపెట్టి కొనుగోలు చేసినా రెండు మూడు రోజులకు మించి ఉండదు. కానీ, ఆ కేకు 40 ఏళ్ల క్రితం నాటిది. పైగా రాజకుటుంబం పెళ్లి సమయంలో కట్ చేసిన కేకు కావడంతో వేలంలో భారీ ధరకు అమ్ముడు పోయింది. 1981 జులై 29 వ తేదీన బ్రిటన్ యువరాజు చార్లెస్-డయానాలు పెళ్లిజరిగిన రోజు. ఆ రోజున ఈ కేకును కట్ చేసి అందరికి పంచారు.…
కరోనా వైరస్తో పాటు మరో కొత్త వైరస్ పుట్టుకొచ్చింది. నోరో పేరుతో పిలుస్తున్న ఈ వైరస్ ఐదు వారాలుగా బ్రిటన్లో అత్యంత వేగంగా వ్యాపిస్తోంది. బ్రిటన్లో ఇప్పటి వరకూ ఈ వైరస్కు సంబంధించి 154 కేసులు గుర్తించారు. నోరో వైరస్ కేసులు పెరుగుతుండటంతో బ్రిటన్ ఆరోగ్యశాఖ ఆందోళన వ్యక్తం చేస్తోంది. నోరో వైరస్ బారినపడిన వారికి తల తిరగడం, వాంతులు రావడం లాంటి లక్షణాలు ఉన్నాయని తెలుస్తోంది. ఈ వైరస్ ఒకరి నుంచి మరొకరికి త్వరగా వ్యాప్తి…
బ్రిటన్లో కరోనా నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్నది. ఇటీవలే ఆంక్షలను సడలించారు. దీంతో పెద్ద ఎత్తున ప్రజలు బయటకు వస్తున్నారు. అంతేకాదు, మస్క్ లేకుండా బయట తిరుగుతున్నారు. దీంతో మళ్లీ కరోనా భయం పట్టుకున్నది. ఒకవైపు డెల్టా వేరియంట్ విజృంభిస్తుంటే, మరోవైపు కొత్త వేరియంట్ భయం పట్టుకున్నది. బ్రిటన్లో తాజాగా బి.1.621 రకం వేరియంట్ను గుర్తించారు. 16 మందిలో ఈ కొత్త వేరియంట్ బయటపడింది. ఈ 16 కేసులు లండన్లో బయటపడ్డాయి. Read: తిండి ధ్యాసలో ఫ్లైట్ మిస్…
కరోనా కాలంలో మాస్క్ల వాడకం అధికమయింది. కరోనా తరువాత ప్రపంచంలో వాడిపాడేసిన మాస్క్లతో కాలుష్యమవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో టామ్ సిల్వర్ వుడ్ అనే డిజైనర్ డిస్పోజబుల్ మాస్క్లతో తెల్లని వెడ్డింగ్ గౌన్ను తయారు చేశారు. 1500 వాడి పడేసిన మాస్క్లతో ఈ వెడ్డింగ్ గౌన్ను తయారు చేసినట్టు ఆయన పేర్కొన్నారు. ఈ గౌన్ తయారీకి ప్రముఖ వెడ్డింగ్ ప్లానర్ సంస్థ హిచ్డ్ ఆర్థిక సహాయం అందించింది. జెమియా హాంబ్రో అనే మోడల్ ఈ డ్రెస్ను…
కరోనా నుంచి ఇంకా పూర్తిగా కోలుకోకుండానే మరో కొత్త వైరస్ ఇంగ్లాండ్ను ఇబ్బందులు పెడుతున్నది. నోరో వైరస్ కేసులు ఆ దేశంలో క్రమంగా పెరుగుతున్నాయి. దీనిని వామిటింగ్ బగ్ అని కూడా పిలుస్తారు. ఇప్పటి వరకు ఈ కేసులు 154 నమోదైనట్టు బ్రిటన్ సీడీసీ పేర్కొన్నది. ప్రాణాంతకం కాకపోయినప్పటికీ జాగ్రత్తలు తీసుకోకుంటే ఇబ్బందులు తప్పవని హెచ్చరిస్తున్నారు. ఈ వైరస్ సోకిన వారిలో వాంతులు, వికారం, జ్వరం, విరోచనాలు, ఒళ్లు నొప్పులు వంటివి ఉంటాయి. మూడు రోజులపాటు ఈ…
కోవిడ్ తగ్గుముఖం పట్టడంతో పూర్తి స్థాయిలో అన్లాక్ చేసేందుకు బ్రిటన్ ప్రభుత్వం సిద్ధమైంది. ఈ నెల 19 తరువాత ఆంక్షలన్ని ఎత్తివేసే ఆలోచన చేస్తోంది బోరిస్ సర్కార్. గత ఏడాదిగా కాలంగా కరోనా మహమ్మారితో విలవిల్లాడిన యావత్ ప్రపంచ దేశాలు ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాయి. ముఖ్యంగా కరోనా పుట్టాక పలు వేరియంట్లతో వణికిన బ్రిటన్లో.. ఇప్పుడు కరోనా కేసులు పూర్తిగా తగ్గుముఖం పట్టాయి. దీంతో అన్నింటిని ఓపెన్ చేసేందుకు సిద్ధమైంది అక్కడి ప్రభుత్వం. బ్రిటన్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా…
కరోనా మహమ్మారి నుంచి యావత్ ప్రపంచ దేశాలు ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాయి. వ్యాక్సినేషన్ ప్రక్రియను, నిబంధనలను పక్కాగా అమలు చేయడం వలనే కరోనా రక్కసి కోరల నుంచి దేశాలు బయటపడుతున్నాయి. కరోనా నుంచి బయటపడేందుకు బ్రిటన్ లో అత్యధిక కాలం లాక్డౌన్ ను అమలు చేశారు. జులై 19 తరువాత ఆంక్షలను ఎత్తివేసే యోచనలో బ్రిటన్ ప్రభుత్వం ఉన్నట్టు సమాచారం. మాస్క్ వాడకం విషయంపై కూడా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుందని నిపుణులు చెబుతున్నారు. Read: బన్నీకి…