అతి త్వరలో కొత్త రేషన్ కార్డులు అందజేస్తామని మంత్రి ఉత్తం కుమార్ రెడ్డి వెల్లడించారు. ఎల్లుండి జరిగే కేబినెట్ మీటింగ్ లో విధివిధానాలు ఖరార చేయనున్నట్లు ఆయన తెలిపారు. రేషన్ కార్డు దారులకు సన్న బియ్యం ఇస్తామని ఆయన తెలిపారు. అర్హులందరికీ త్వరలోనే రేషన్ కార్డులు ఇస్తామని ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. తెల్ల రేషన కార్డు ఉన్నవారందరికీ రూ.500 సిలిండర్ ఇస్తామని స్పష్టం చేశారు ఉత్తమ్. అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ రేషన్ కార్డుపై…
గడ్చందూర్ బస్ స్టేషన్ పరిధిలోని భగ్తి కలెక్షన్ సమీపంలోని చెత్తకుండీలో రెండు వైర్లతో కట్టి ఉంచిన లైవ్ బాంబు లాంటి వస్తువు కనిపించింది. గడ్చందూర్ నగరంలో బాంబు పేలుడు వార్త తెలియగానే జనం గుమిగూడారు. ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందిన వెంటనే బాంబు నిర్వీర్య దళం, భారీ పోలీసు బలగాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. బాంబుపై దర్యాప్తు చేస్తున్నారు. కాగా, బాంబును నిర్వీర్యం చేసేందుకు గడ్చిరోలి పోలీస్ ఫోర్స్కు చెందిన బాంబు డిస్పోజల్ స్క్వాడ్ గడ్చందూర్కు…
ఛాంబర్కు వెల్లినంత మాత్రానా పార్టీ లో చేరినట్లా అని కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. కేటీఆర్ కూడా నా ఛైర్ దగ్గర కు వచ్చి మాట్లాడాడు..ఆయన కాంగ్రెస్ లో చేరినట్లేనా అని ఆయన వ్యాఖ్యానించారు. బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి అలాగే కలిసి ఉంటాడు , ఆయన ఎక్కడికి వెళ్లాడని, జగదీష్ రెడ్డి నేను అన్న మాటలకు ఒప్పుకున్నాడన్నారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. త్వరలో ప్రధాని ని కలుస్తా..రాష్ట్ర రహదారుల కోసం నిధులు అడుగుతా అని, బీఆర్ఎస్ ఎత్తేసిన అన్ని…
కొమురం భీమ్ ఆసిఫాబాద్ మండలంలోని చింతలమానేపల్లి మండలం గూడెం గ్రామంలోని బూరుగుగూడ కుగ్రామం సమీపంలోని ప్రాణహిత నదిలో సోమవారం దక్షిణ అమెరికాకు చెందిన డెవిల్ ఫిష్ మత్స్యకారుల వలలో చిక్కుకోవడం ఆందోళన కలిగిస్తోంది. చేపలు కనిపించడంతో స్థానికుల్లో ఉత్సుకత నెలకొంది. ఈ చేపలు చిన్న చేపలను తింటాయని , నీటి వనరు యొక్క స్థానిక జల జాతుల పునరుత్పత్తి జీవితాలకు ఆటంకం కలిగిస్తుందని నిపుణులు తెలిపారు. సాంకేతికంగా Pterygoplichthys అని పిలుస్తారు, ఇది ఆచరణాత్మకంగా ఏదైనా తినగలదు…
బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు వల్లే తన తల్లిదండ్రులకు పోడు భూమి యాజమాన్యం దక్కిందంటూ బీఆర్ఎస్ సభ్యుడు అనిల్ కుమార్ జాదవ్ చేసిన వ్యాఖ్యలపై పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి డీ అనసూయ అలియాస్ సీతక్క తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. చట్టం ప్రకారం పట్టా, ఏ దయ వల్ల కాదని ఆమె అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం పోడు భూముల యజమానులకు పట్టాలు ఇవ్వాలని నిర్ణయించడంతో సీతక్క తల్లిదండ్రులు గతేడాది ములుగు మండలం జగ్గన్నపేట…
రైతులందరికీ రుణ మాఫీ చేయనందుకే బీ అర్ ఎస్ అక్కడ కూర్చొందన్నారు బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర రెడ్డి. ఇవాళ ఆయన మాట్లాడుతూ.. అదే బాటలో కాంగ్రెస్ నడవటం బాధాకరమని, రుణ మాఫీ కి 30 వేల కోట్లకు పైగా బడ్జెట్ అవసరం అని చెప్పారన్నారు. కానీ అంత బడ్జెట్ పెట్టలేదని, సీఎం చెప్పిన లెక్కల ప్రకారం 70 లక్షల మంది రైతులు తెలంగాణలో ఉన్నారన్నారు. కానీ ఇందులో కోత విధించినట్లు తెలుస్తోందని, ఏ ప్రాతిపాదికన రైతులను…
వాంతులు, వికారం , విరేచనాలు వంటి లక్షణాలతో వైరల్ గ్యాస్ట్రోఎంటెరిటిస్ అని కూడా పిలువబడే కడుపు ఫ్లూకి కారణమయ్యే సాధారణ ఇంకా అంటువ్యాధి అయిన నోరోవైరస్ వ్యాప్తి చెందుతుందనే నివేదికలపై ప్రజలు, ముఖ్యంగా పాతబస్తీ వాసులు భయపడవద్దని హైదరాబాద్లోని సీనియర్ పబ్లిక్ హెల్త్ అధికారులు కోరారు. నోరోవైరస్ , భయాందోళనలకు సంబంధించిన వదంతులను నమ్మవద్దని, మోసపోవద్దని తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ హెల్త్ (డిపిహెచ్) డైరెక్టర్ డాక్టర్ బి రవీందర్ నాయక్ ప్రజలను కోరారు. “ఇప్పటివరకు పాత నగరంలో…
ఈరోజు లక్షన్నర రుణ మాఫీ చేయడం శుభ పరిణామమని బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణ రెడ్డి అన్నారు. ఇవాళ ఆయన అసెంబ్లీలో మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ.. తొందర్లోనే మిగతా వారికి కూడా రుణ మాఫీ చేయాలన్నారు. రైతులకు ఇబ్బంది కలుగకుండా ధాన్యం కళ్ళాల వద్దే కొనాలని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో రెవెన్యూ డిపార్ట్మెంట్ చాలా దరిద్రంగా తయారైందని, ధరణి వల్ల భూముల్లో గందరగోళం ఏర్పడిందని ఆయన పేర్కొన్నారు. అందులో మార్పులు చేయాలంటే కలెక్టరేట్ దగ్గరికి వెళ్ళాలని,…
లక్షన్నర రూపాయల వరకు రెండో విడత రుణమాఫీని ఇవాల మధ్యాహ్నం అసెంబ్లీ ప్రాంగణంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా రవాణా , బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చారిత్రాత్మకంగా దేశంలో ఏ ప్రభుత్వం చేపట్టని విధంగా రైతులకు 2 లక్షల రుణమాఫీ చేసే దానిలో కేబినెట్ మంత్రిగా…
2014-15లో ఛత్తీస్గఢ్తో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేసుకున్న యాదాద్రి, భద్రాద్రి విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు (పీపీఏ)పై విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు తెలంగాణ ప్రభుత్వం మంగళవారం జస్టిస్ మదన్ భీమ్రావ్ లోకూర్ను కొత్త విచారణ కమిషన్ చైర్మన్గా నియమించింది. మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ హయాంలో విద్యుత్ రంగంలో జరిగిన అవకతవకలను పరిశీలించే ఏకవ్యక్తి కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ (సిఓఐ)గా రిటైర్డ్ పాట్నా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎల్. నరసింహా రెడ్డిని నియమించాలని సుప్రీంకోర్టు జూలై…