Komatireddy Venakt Reddy : ఛాంబర్కు వెళ్లినంత మాత్రానా పార్టీలో చేరినట్లా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఛాంబర్కు వెల్లినంత మాత్రానా పార్టీ లో చేరినట్లా అని కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. కేటీఆర్ కూడా నా ఛైర్ దగ్గర కు వచ్చి మాట్లాడాడు..ఆయన కాంగ్రెస్ లో చేరినట్లేనా అని ఆయన వ్యాఖ్యానించారు. బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి అలాగే కలిసి ఉంటాడు , ఆయన ఎక్కడికి వెళ్లాడని, జగదీష్ రెడ్డి నేను అన్న మాటలకు ఒప్పుకున్నాడన్నారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. త్వరలో ప్రధాని ని కలుస్తా..రాష్ట్ర రహదారుల కోసం నిధులు అడుగుతా అని, బీఆర్ఎస్ ఎత్తేసిన అన్ని వ్యవసాయ పనిముట్ల కు సబ్సిడీ ఇస్తామని, ఉప్పల్ – నారపల్లి ఫ్లై ఓవర్ కు త్వరలోనే రీ టెండర్ అని ఆయన వ్యాఖ్యానించారు. వర్షాకాలంలో ప్రయానికులకు ఇబ్బంది కలగకుండా రోడ్డు మరమ్మతులు చేపడంతామని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎలాగో ప్రతిపక్ష నాయకుడు కుడా అంతే అని, సభకు హాజరుకాకపోవడం అంటే ప్రజాస్వామ్యాన్ని గౌరవించనట్టే అన్నారు. దేశంలో అర్ధరాత్రి వరకు సభ నడిపింది కాంగ్రెస్ ప్రభుత్వమే అని, 83 ఏండ్ల ఖర్గే,ఆరోగ్యం బాగాలేకపోయినా సోనియా పార్లమెంటుకు హాజరవుతున్నారన్నారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.
MESC : సినిమా టెక్నికల్ అసిస్టెంట్లకు ట్రైనింగ్.. ఎలా తీసుకోవాలంటే?
Also Read
- Arunachal Pradesh: అరుణాచల్లో చైనా చొరబాటుపై కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు..
- CJI Surya Kant: ‘సీజేఐ సూర్యకాంత్ తండ్రిలాంటి వారు’.. బార్ అసోసియేషన్ కొత్త అధ్యక్షుడు ప్రశంసలు
- Babar Azam: ఇంగ్లండ్తో తొలి టెస్టుకు బాబర్ ఆజమ్ ఎందుకు దూరమయ్యాడు? అసలు కారణం ఇదే
- Maharashtra: బిడ్డను బయటకు తీసి కడుపులో గ్లోవ్స్ మరిచారు..
అంతేకాకుండా..’కేసీఆర్ కు ఏమైంది.. సభకు ఎందుకు హాజరవ్వడం లేదు అని, సభకు రాకపోతే కేసీఆర్ రాజకీయాలు వదులుకున్నట్లే అని ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ 2వసారి మళ్ళీ ప్రభుత్వ ఏర్పటు చేస్తుందని, హరీష్ రావుకి, కేటీఆర్ కి నమ్మకం లేదు బీఆర్ఎస్ పార్టీ మీద అని ఆయన వ్యాఖ్యానించారు. రేవంత్ ఆధ్వర్యంలో మేము ఎన్నికలకు వెళ్ళాము అధికారం లోకి వచ్చాము. సభలో మీకు మేము చాలు అంటున్న కేటీఆర్,హరీష్ ఎన్నికల్లో రేవంత్ ని ఎందుకు ఓడించలేదు. బుల్లెట్ దిగిందా లేదా ముఖ్యం…మా ప్రభుత్వం వచ్చిందా లేదా రాష్ట్రంలో. మేము దింపిన బుల్లెట్ కేసీఆర్ కి దిగింది… సీఎం సీటు పోయింది. కేసీఆర్ వైఖరి చూస్తుంటే ఏ క్షణమైనా బీజేపీ లో బీఆర్ఎస్ ను విలీనం చేసేటట్టు ఉన్నాడు. మహబూబ్ నగర్ జిల్లాలో ఇంటర్నల్ పాలిటిక్స్ ..అందుకే బండ్ల కృష్ణ మోహన రెడ్డి వెళ్ళాడు. త్వరలోనే మరికొంతమంది బీఆర్ఎస్ MLA లు మా పార్టీలోకి వస్తున్నారు..’ అని కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు.
Jio Plans: జియో 3 కొత్త చౌకైన ప్లాన్లు.. అపరిమిత కాలింగ్, డేటాతో పాటు ఓటీటీలు కూడా..
తాజావార్తలు
-
Arunachal Pradesh: అరుణాచల్లో చైనా చొరబాటుపై కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు..
-
CJI Surya Kant: ‘సీజేఐ సూర్యకాంత్ తండ్రిలాంటి వారు’.. బార్ అసోసియేషన్ కొత్త అధ్యక్షుడు ప్రశంసలు
-
Babar Azam: ఇంగ్లండ్తో తొలి టెస్టుకు బాబర్ ఆజమ్ ఎందుకు దూరమయ్యాడు? అసలు కారణం ఇదే
-
January 12 Vidudala: జనవరి 12 విడుదల.. రావిపూడి టైటిల్ అదిరిందిగా
-
Maharashtra: బిడ్డను బయటకు తీసి కడుపులో గ్లోవ్స్ మరిచారు..
ట్రెండింగ్
-
Shubman Gill: విజయం సాధిస్తామా లేదా అని చాలా టెన్షన్ పడ్డా.. ఆ ఇద్దరి వల్లే ఈ గెలుపు సాధ్యమైంది!
-
7900mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Redmi M100 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
MS Dhoni-CSK: సీఎస్కే అభిమానులకు శుభవార్త.. ఇక అంతా ఎంఎస్ ధోనీనే!
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో ఆగస్టు 26న వచ్చేస్తోన్న Realme P4s 5G..!
-
Green Chillies at Home: మార్కెట్ మిరపకాయలకు బై.. బై.. ఇంటి కుండీలోనే తాజా పచ్చిమిరపకాయలు పెంచండి ఇలా.!