తెలంగాణలో నవంబర్ 30న ఎన్నికలు జరగనుండగా, డిసెంబర్ 3న ఫలితాలు వెల్లడి కానున్నాయి. అయితే.. ఈ నేపథ్యంలో తెలంగాణలో ప్రస్తుతం రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. తెలంగాణ సీఎం కేసీఆర్ను ఢీకొనేందుకు ఉవ్విళ్లూరుతున్న breaking news, latest news, telugu news, big news, etela rajender,
తెలంగాణలో ఎన్నికల వేడి మొదలైంది. ఇప్పటికే బీఆర్ఎస్ తన అభ్యర్థుల జాబితా ప్రకటించగా.. కాంగ్రెస్, బీజేపీలు తమ అభ్యర్థుల ప్రకటించేందుకు సిద్ధమవుతున్నాయి. అయితే.. ఈ నేపథ్యంలోనే టికెట్ ఆశపడి భంగపడ్డ నేతలు కొందరు ఆయా పార్టీలను వీడుతున్నారు.. breaking news, latest news, telugu news, Revanth Reddy, minister ktr, congress,
తెలంగాణలో ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. దీంతో ఆయా పార్టీలు తమ అభ్యర్థుల జాబితాను సిద్ధం చేసేందుకు కసరత్తు చేస్తున్నాయి. బీఆర్ఎస్ మినహా కాంగ్రెస్, బీజేపీ పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించేందుకు సిద్ధమవుతున్నాయి.. breaking news, latest news, telugu news, Kathi Venkata Swamy, congress, Telangna Elections 2023
తెలంగాణ రాష్ట్రంలో 20 మంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, నాన్ కేడర్ ఎస్పీలను కేంద్ర ఎన్నికల సంఘం బదిలీ చేసిన నేపథ్యంలో సీవీ ఆనంద్ స్థానంలో ఐపీఎస్ అధికారి విక్రమ్ సింగ్ మాన్ హైదరాబాద్ ఇన్ఛార్జ్ పోలీస్ కమిషనర్గా నియమితులయ్యారు. breaking news, latest news, telugu news, Vikram Singh Mann, cv anand
వృద్ధులు, దివ్యాంగులు తమ ఇళ్లలో కూర్చొని ఓటు హక్కును వినియోగించుకునే వెసులుబాటు కల్పిస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) చేపట్టిన తొలి చర్య రంగారెడ్డి జిల్లా ప్రజల నుంచి మిశ్రమ స్పందనను రేకెత్తిస్తోంది. ఎన్నికల సంఘం చర్యను ఓటర్లలో ఒక వర్గం స్వాగతించగా, వారిలో ఎక్కువ మంది దీనిని అమలు చేయడంలో పారదర్శకతపై ఆందోళన వ్యక్తం చేశారు. breaking news, latest news, telugu news, Vote from home
ఖమ్మం జిల్లాలో బీజేపీ జాతీయ కార్యదర్శి, ఖమ్మం జిల్లా ఎలక్షన్ ఇన్చార్జ్ సునీల్ దియోధర్ పర్యటించారు. ఈ సందర్భంగా సునీల్ దియోధర్ మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ గజ దొంగ.. కుటుంబ పాలన చేస్తున్నారంటూ breaking news, latst news, telugu news, Sunil Deodhar, bjp, cm kcr, narendra modi
బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ సమక్షంలో బీజేపీలో 500 మంది యువకులు చేరారు. బాణా సంచా పేల్చి జై బీజేపీ అంటూ బండి సంజయ్ ను ఆహ్వానిస్తూ ర్యాలీ నిర్వహించిన యువత.. breaking news, latest news, telugu news, bandi sanjay, brs, bjp
మానకొండూరు మాజీ ఎమ్మెల్యే, ప్రభుత్వ మాజీ విప్ ఆరెపల్లి మోహన్ రేపు భారతీయ జనతా పార్టీలో చేరబోతున్నారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో రేపు సాయంత్రం 5 గంటలకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి, జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు, ఎంపీ డాక్టర్ కె.లక్ష్మణ్, జాయినింగ్స్ కమిటీ ఛైర్మన్ ఈటల రాజేందర్ సమక్షంలో పార్టీలో చేరనున్నారు. breaking news, latest news, telugu news,…