MP K. Laxman : ప్రజలను మోసం చేయడానికి అమలుకు నోచుకోని హామీలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నేడు ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. అయితే.. కేసీఆర్ విడుదల చేసిన మేనిఫెస్టోపై కాంగ్రెస్, బీజేపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే.. మా పథకాలనే కాఫీ కొట్టారని కాంగ్రెస్ శ్రేణులు కేసీఆర్పై మండిపడుతుంటే.. అమలు చేయలేని హామీలు మేనిఫెస్టోల పెట్టారని బీజేపీ నేతలు ధ్వజమెత్తుతున్నారు. ఈ నేపథ్యంలోనే.. బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యులు, రాజ్యసభ ఎంపీ డా. లక్ష్మణ్ మాట్లాడుతూ.. ప్రజలను మోసం చేయడానికి అమలుకు నోచుకోని హామీలని వ్యాఖ్యానించారు. నమ్మించండం వంచించడం కల్వకుంట్ల కుటుంబానికే చెందుతుందని, 2014, 2018 హామీలు ఎందుకు అమలు చేయలేదో ప్రజలకు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
Also Read : Jana Reddy : కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అధికారంలోకి రాగానే వెంటనే అమలు చేస్తాం..
Also Read
- AP Local Body Election: ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ వైరల్.. క్లారిటీ ఇచ్చిన ఎన్నికల సంఘం
- CM Chandrababu: రైతులు ఫుడ్ ప్రాసెసింగ్లోకి రావాలి.. వ్యవసాయాన్ని ఆర్థిక శక్తిగా మార్చాలి!
- Delhi-NCR Heavy Rain: ఢిల్లీని ముంచెత్తిన వాన.. జనజీవనం అస్తవ్యస్తం.. విమానాలు దారి మళ్లింపు
- Vijaysai Reddy: బీజేపీలో అస్సలు చేరను.. కొత్త పార్టీపై త్వరలోనే చెప్తా!
అంతేకాకుండా.. ఆసరా ఏమైంది? 5 లక్షలు గృహలక్ష్మి ఏమైంది? అని ఆయన ప్రశ్నించారు. దివ్యాంగులకి ఏమి ఒరగబెట్టారని ఆయన మండిపడ్డారు. మోడీ పార్లమెంట్ లో చట్టం తెచ్చారు, యాసిడ్ దాడి బాధితుల ను కూడ చేర్చారని, దళిత బంధు చివరికి ఎంత మందికి ఇచ్చారని ఆయన అన్నారు. రైతు రుణమాఫీ లేక రైతులు ఇబ్బంది పడ్డారు, వడ్డీలు కట్టలేక చివరికి ఆత్మహత్య లు చేసుకున్నారని లక్ష్మణ్ ఆరోపించారు. మహిళా సంఘాల డబ్బులు దోచుకున్న మీకు వాళ్ళ ఉసురు తాకుతుందని, మహిళలకు రిజర్వేషన్ ఇస్తే కవిత లిక్కర్ కేసు లో విచారణ కు వెళ్లారని ఆయన విమర్శలు గుప్పించారు. ఒక్క మహిళా ఓబీసీకి టికెట్ ఇవ్వలేదని, దళిత సీఎం, మూడెకరాల మొదలు వాళ్ళను మోసం చేసినవ్ అంటూ కేసీఆర్పై నిప్పలు చెరిగారు లక్ష్మణ్. బీసీ సబ్ ప్లాన్ చట్టం అని అన్నవ్ ఏమైందని, అది నోరా మోరా? అంటూ ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ పచ్చి బీసీ వ్యతిరేక పార్టీ అని, ఒక్క రేషన్ కార్డుకే దిక్కు లేదు.. దేశం రేషన్ కార్డు కూడా ఇవ్వలేని రాష్ట్రం ఇది అని ఆయన అన్నారు. ఎంబిసి కార్పొరేషన్ ఏమైంది? ఇంటికి ఒక ఉద్యోగం కాదు ఊరికొకటి అయినా ఇచ్చవా? అని ఆయన అన్నారు. యువత కాచుకుని కూర్చుంది మీ సర్కారును కూల్చడానికి అని, మీ రంగుల సినిమాలు చూసి ప్రజలు మోసపోరన్నారు.
తాజావార్తలు
-
Prasanth Varma: అసలు ప్రశాంత్ వర్మ ప్లానేంటబ్బా?
-
Makkah: ఉద్రిక్తతల వేళ మక్కా ఒప్పందంలోకి ఇరాన్కు ఆహ్వానం! ఏదో జరుగుతోంది!
-
Raaka: ‘రాకా’లో ఐదో బ్యూటీ.. అట్లీ గారు అసలు ఏం ప్లాన్ చేస్తున్నారండి!
-
Ponguleti Srinivas Reddy : 22ఏ భూములపై మంత్రి పొంగులేటి బిగ్ క్లారిటీ
-
AP Local Body Election: ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ వైరల్.. క్లారిటీ ఇచ్చిన ఎన్నికల సంఘం
ట్రెండింగ్
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్డ్రా చేస్తే పెన్షన్పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్ఫోన్ కొనేముందు ఈ వాటర్ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!