CM KCR : రేపు జనగాంకు సీఎం కేసీఆర్… ఏర్పాట్లు సిద్ధం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే.. దీంతో ఆయా పార్టీలు అభ్యర్థుల జాబితో పాటు మేనిఫెస్టోను విడుదల చేసేందుకు కసరత్తు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే నేడు బీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ మేనిఫెస్టోను విడుదల చేశారు. అంతేకాకుండా.. 51 మంది అభ్యర్థులకు బీ ఫామ్లు అందజేశారు. అయితే.. రేపు సీఎం కేసీఆర్ జనగాంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ బహిరంగ సభకు సంబంధించిన ఏర్పాట్లను బీఆర్ఎస్ శ్రేణులు పూర్తి చేశాయి. జర్మనీ టెక్నాలజీతో సీఎం కేసీఆర్ సభ టెంట్ ఏర్పాటు చేశారు. బీఆర్ఎస్ పార్టీ ఫ్లెక్సీలతో జనగామ పట్టణం గులాబీ మయంగా మారింది.
Also Read : Bigg Boss Telugu 7: పల్లవి ప్రశాంత్ కి పెళ్లయిందా? షాక్ లో ఆడియన్స్..
Also Read
- Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
- OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
- Trump: ఇరాన్ సుంకాలు విధిస్తే మేమూ విధిస్తాం.. హార్ముజ్పై ట్రంప్ వార్నింగ్
డెబ్బై వేల మందితో సభకు జనసమీకరణకు ఏర్పాట్లు చేస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. వికాస్ నగర్ లో సభ ప్రాంగనానికి దగ్గరలోనే హెలిప్యాడ్ సిద్ధం చేశారు. అలాగే.. సభా ప్రాంగణంలో సీఎం కేసీఆర్, పల్లా రాజేశ్వర్ రెడ్డి భారీ కటౌంట్లు వెలిశాయి. అయితే.. ఇవాళ జనగాం నియోజకవర్గం అభ్యర్థిగా బరిలోకి దించేందుకు పల్లా రాజేశ్వర్ రెడ్డికి సీఎం కేసీఆర్ బీ ఫామ్ అందజేశారు. ఇదిలా ఉంటే.. రేపు నిర్వహించనున్న జనగాం సభలో మాజీ కాంగ్రెస్ నేత పొన్నాల లక్ష్మయ్య బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోనున్నారు. ఇందుకోసమే నేడు ప్రగత్ భవన్లో పొన్నాల లక్ష్మయ్య దంపుతులు సీఎం కేసీఆర్ను కలిశారు. అయితే.. వారికి సీఎం కేసీఆర్ స్వాగతం పలికి భేటీ అయ్యారు.
Also Read : Kottu Satyanarayana: ఇంద్రకీలాద్రిపై ఏర్పాట్లు పరిశీలన.. ఈవోపై మంత్రి ఆగ్రహం
తాజావార్తలు
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
-
Trump: ఇరాన్ సుంకాలు విధిస్తే మేమూ విధిస్తాం.. హార్ముజ్పై ట్రంప్ వార్నింగ్
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!